Telugu Gateway

Top Stories - Page 233

రాజకీయ విద్వేషాలతోనే రాజధాని తరలింపు

27 Dec 2019 12:46 PM IST
కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ సుజనా చౌదరి అమరావతి తరలింపుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ విద్వేషాలతోనే రాజధాని తరలింపు నిర్ణయం తీసుకున్నారని..ఇందులో...

విజయవాడలో మంత్రి బొత్స ఇల్లు ముట్టడి

27 Dec 2019 10:16 AM IST
ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి వద్ద శుక్రవారం నాడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన ఇంటిని టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు ముట్టడించారు....

అమరావతిలో కన్నా లక్ష్మీనారాయణ మౌనదీక్ష

27 Dec 2019 9:44 AM IST
ఏపీ బిజెపి అధ్యక్షడు కన్నా లక్ష్మీనారాయణ రాజధాని అమరావతిలోనే ఉంచాలని కోరుతూ శుక్రవారం నాడు మౌనదీక్షకు కూర్చున్నారు. ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన...

అమరావతిలో యుద్ధ వాతావరణం

26 Dec 2019 10:18 PM IST
రాజధాని మార్పు నిర్ణయం అమరావతిలో గత కొన్ని రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఇది రోజు రోజుకూ ఉధృతంగా మారుతోంది. శుక్రవారం నాడు కేబినెట్ సమావేశంలో...

ఆ భూమి ఏమి చేస్తామో త్వరలో చెబుతాం

26 Dec 2019 10:07 PM IST
అమరావతిలో రాజధాని కోసం రైతుల దగ్గర నుంచి తీసుకున్న 33 వేల ఎకరాల భూమిని ఏమి చేసేది త్వరలోనే చెబుతామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తమకు...

లక్ష కోట్లతో రాజధాని సాధ్యం కాదు

26 Dec 2019 9:52 PM IST
మూడు రాజధానుల అంశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం, జీఎన్ రావు కమిటీ సిఫారసులకు తాము పూర్తిగా మద్దతు ఇస్తున్నట్లు వైసీపీ నేతలు ప్రకటించారు....

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు

25 Dec 2019 6:13 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఆర్టీసీ ఉద్యోగులకు హామీ ఇచ్చినట్లు వారి పదవి విరమణ వయస్సును 58 సంవత్సరాల నుంచి 60...

శాశ్వత భవనాలు కట్టాలని చంద్రబాబునూ కోరాం

25 Dec 2019 6:08 PM IST
ఏపీ బిజెపి అమరావతికే మద్దతుగా నిలుస్తోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బుధవారం నాడు అమరావతి రైతుల ధర్నాకు సంఘీభావం ప్రకటించారు. ఈ...

ఎన్ఆర్ సీ..ఎన్ పీఆర్ ఒకటే

25 Dec 2019 5:49 PM IST
దేశమంతటా ప్రస్తుతం ఇదే చర్చ. అందులో ఒకటి జాతీయ పౌర పట్టిక(ఎన్‌ఆర్‌సీ). రెండవది జాతీయ జనాభా జాబితా(ఎన్‌పీఆర్‌). ఈ రెండూ ఒకటేనని ఎంఐఎం అధినేత...

వైజాగ్ పై టీ జీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు

24 Dec 2019 6:52 PM IST
విశాఖపట్నంలో సచివాలయం పెడితే రాయలసీమ వాళ్లు ఎలా వెళతారని రాజ్యసభ సభ్యుడు టీ జీ వెంకటేష్ సంచలన వ్యాఖలు చేశారు. కర్నూలు, అమరావతిలో మినీ సెక్రటేరియట్ లు...

జాతీయ జనగణనకు 8500 కోట్లు

24 Dec 2019 5:15 PM IST
జాతీయ పౌర జాబితా (ఎన్ సీఆర్) పై దేశ వ్యాప్తంగా దుమారం రేగుతోంది. తాజాగా కేంద్రం ఈ విషయంలో కాస్త వెనక్కి తగ్గినట్లే కన్పిస్తోంది. అయితే ఇప్పుడు కొత్తగా...

రాజధాని రైతులకు బిజెపి మద్దతు

24 Dec 2019 11:55 AM IST
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల విషయంలో తన వైఖరి మార్చుకోవాలని బిజెపి ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సూచించారు. ప్రభుత్వాలు...
Share it