Telugu Gateway

Top Stories - Page 198

ఇది 130 కోట్ల మంది భారతీయులు చేస్తున్న యుద్ధం

25 March 2020 6:45 PM IST
కరోనా వైరస్‌పై 130 కోట్ల మంది భారతీయులు యుద్ధం చేస్తున్నారని, గడప దాటకుండానే ఈ మహమ్మారిని తరిమికొట్టాలని ప్రధాని నరేంద్రమోడీ కోరారు. మహాభారతాన్ని 18...

రాజు అయినా కరోనా డోంట్ కేర్

25 March 2020 6:43 PM IST
కరోనా కు ఎవరైనా డోంట్ కేర్. అది రాజు అయినా..సామాన్యుడి అయినా ఒకటే. కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండటం ఒక్కటే మార్గం. అందుకే ప్రభుత్వాధినేతలు...

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

25 March 2020 6:41 PM IST
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు అవసరమైన పలు కీలక నిర్ణయాలను కేంద్ర మంత్రివర్గం బుధవారం నాడు తీసుకుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో...

వైసీపీ ఎంపీల రెండు నెలల విరాళం

25 March 2020 1:20 PM IST
కరోనా నియంత్రణ చర్యలకు వైసీపీ ఎంపీలు రెండు నెలల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. ఇందులో ఒక నెల మొత్తం ప్రధాని మంత్రి సహాయ నిధికి, మరో నెల జీతాన్ని ఏపీ...

చంద్రబాబు పది లక్షలు...ఎమ్మెల్యేల నెల జీతం విరాళం

24 March 2020 7:29 PM IST
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ నిరోధానికి, సహాయక చర్యల కోసం తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు పది లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. ఈ...

కరోనా సాయం కోసం అనుపమ నాదెళ్ల 2 కోట్ల విరాళం

24 March 2020 5:44 PM IST
తెలంగాణలో కరోనా వైరస్ విస్తృతిని నివారించటంతోపాటు అవసరమైన వారికి నిత్యావసర వస్తువుల సరఫరా కోసం అనుపమ నాదెళ్ల రెండు కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. అనుపమ...

విశాఖలో అవి కరోనాకు హైరిస్క్ జోన్లు

24 March 2020 5:06 PM IST
విశాఖపట్నంలో గాజువాక, సీతమ్మధార, అనకాపల్లి ప్రాంతాలు కరోనాకు హైరిస్క్ జోన్లుగా ఉన్నాయని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని తెలిపారు. అలా అని అక్కడ...

కీలక ప్రకటన చేసిన కేంద్ర ఆర్ధిక మంత్రి

24 March 2020 4:01 PM IST
త్వరలోనే దేశ పారిశ్రామిక రంగానికి సంబంధించిన ప్యాకేజీ ప్రకటించనున్నట్లు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీనికి సంబంధించిన...

తెలంగాణలో 36కు చేరిన కరోనా కేసులు

24 March 2020 1:55 PM IST
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మంగళవారం నాడు కొత్తగా మూడు కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 36కి చేరింది....

ఏపీలో టెన్త్ పరీక్షలు వాయిదా

24 March 2020 12:20 PM IST
ఏపీలో పదవ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. వాస్తవానికి ఈ పరీక్షలు మార్చి 31 నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఈ పరీక్షలను రెండు వారాల పాటు...

రాజ్యసభ ఎన్నికలు వాయిదా

24 March 2020 12:15 PM IST
వాయిదాలే..అన్నీ వాయిదాలే. ఎందుకంటే ఎక్కడ చూసినా కరోనా భయమే. దీంతో ఎంతటి కీలకమైన పనులైనా వాయిదా వేస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో రాజ్యసభ ఎన్నికలు కూడా...

మధ్యప్రదేశ్ సీఎంగా శివరాజ్ సింగ్ చౌహన్

23 March 2020 9:18 PM IST
మధ్యప్రదేశ్ లో బిజెపి సర్కారు కొలువుదీరింది. పక్కా వ్యూహాంతో అమలు చేసిన ప్లాన్ వర్కవుట్ కావటంతో కాంగ్రెస్ సర్కారు పతనం అయి...బిజెపి సర్కారు వచ్చింది....
Share it