Telugu Gateway

Top Stories - Page 199

నాకే బర్త్ సర్టిఫికెట్ లేదు

7 March 2020 5:45 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ అసెంబ్లీ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. సీఏఏ, ఎన్‌పీఆర్‌పై ఆందోళన ఉన్నది వాస్తవమేనన్నారు. వందశాతం సీఏఏకు వ్యతిరేకంగా...

అసెంబ్లీ నుంచి కెటీఆర్ ఫార్మ్ హౌస్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

7 March 2020 5:04 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రసంగానికి అడ్డుపడుతున్నారన్న కారణంతో అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ సభ్యులు సస్పెండ్ అయ్యారు. ఒక్క రోజుకే ఈ సస్పెన్షన్....

నేనేంటో పనితీరు చూసి అంచనా వేయండి

7 March 2020 4:44 PM IST
అశోక్ గజపతిరాజు. సంచయితల వివాదం ముదురుతోంది. తొలిసారి ట్రస్ట్ వ్యవహారాలపై అశోక్ గజపతిరాజు శనివారం నాడు మీడియా ముందుకు రాగా..ఆయన వ్యాఖ్యలకు సంచయిత...

సీఏఏపై అసెంబ్లీలో చర్చిస్తాం

7 March 2020 1:28 PM IST
కేంద్రం నుంచి రావాల్సిన జీఎస్టీ బకాయిలకు సంబంధించి ఎంఐఎం పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పిన మాటలు వందకు వంద శాతం వాస్తవం అని ముఖ్యమంత్రి కెసీఆర్...

తెలంగాణలో అసలు ప్రజాస్వామ్యం ఉందా?

7 March 2020 1:17 PM IST
అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం...

రేవంత్ కు దక్కని బెయిల్

6 March 2020 6:51 PM IST
అక్రమంగా డ్రోన్ ఉపయోగించారనే ఆరోపణలపై అరెస్ట్ అయిన తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డికి బెయిల్ దక్కలేదు. ఆయన బెయిల్ పిటీషన్ ...

తెలంగాణలో రైతు ఆత్మహత్యలను నివారించాం

6 March 2020 5:50 PM IST
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నాడు ప్రారంభం అయ్యాయి. ఉభయ సభలనుద్దేశించి రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై సౌందరరాజన్ ప్రసంగించారు. ఈ నెల8న...

ఢిల్లీ అల్లర్లపై ఇరాన్ తీవ్ర వ్యాఖ్యలు

6 March 2020 11:27 AM IST
సంచలనం సృష్టించిన ఢిల్లీ అల్లర్ల వ్యవహారంపై ఇరాన్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. భారత్ లో ముస్లింలపై ఊచకోత సాగుతోందని వ్యాఖ్యానించింది. ఇరాన్‌ సుప్రీం...

చర్లపల్లి జైలుకు రేవంత్ రెడ్డి

5 March 2020 7:16 PM IST
నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ల వినియోగించిన కేసులో అరెస్ట్ అయిన కాంగ్రెస్ ఎంపీ రేవంత రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు. గురువారం సాయంత్రం నార్సింగి...

కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు స్విస్ కంపెనీ ఆసక్తి

5 March 2020 5:59 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో గురువారం నాడు స్విస్ కంపెనీ ఐఎంఆర్ ఏజీ ప్రతినిధులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడుల అవకాశాలపై...

పాత్రికేయ దిగ్గజం పొత్తూరి మృతి

5 March 2020 11:05 AM IST
ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు(86) గురువారం నాడు హైదరాబాద్ లో కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం ఉదయం...

నాయకుడు అన్ని ప్రాంతాలను సమంగా చూడాలి

4 March 2020 8:28 PM IST
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గం అయిన పులివెందులను ఎలా చూస్తున్నారో..మిగిలిన ప్రాంతాలను కూడా అలాగే చూడాలని జనసేన రాజకీయ వ్యవహారాల...
Share it