Telugu Gateway

Top Stories - Page 197

ఏపీలో ఇక 11 గంటల వరకే నిత్యావసరాలు

29 March 2020 5:33 PM IST
ఏపీలో కొత్త ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. రాష్ట్రంలో నిత్యావసరాల కొనుగోలు సమయాన్ని ఒంటి గంట నుంచి పదకొండు గంటలకే పరిమితం చేశారు. చాలా చోట్ల ఈ వెసులుబాటును...

హెరిటేజ్ ఫుడ్స్ కోటి విరాళం

29 March 2020 10:46 AM IST
కరోనాపై పోరుకు హెరిటేజ్ ఫుడ్స్ కోటి రూపాయల విరాళం ప్రకటించింది. ఈ మొత్తాన్ని ఐదు రాష్ట్రాలకు కేటాయించనున్నారు. అందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంల...

అక్షయ్ కుమార్ సంచలనం..25 కోట్ల విరాళం

28 March 2020 8:59 PM IST
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ రియల్ హీరో అన్పించుకున్నారు. కరోనాపై పోరుకు ఆయన 25 కోట్ల రూపాయల విరాళం ప్రకటించి సంచలనం సృష్టించారు. ఇప్పటివరకూ...

బ్రిటన్ ప్రధానికి కరోనా వైరస్

27 March 2020 5:11 PM IST
కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంతలా వణికిస్తుందో తెలియజెప్పే సంఘటన ఇది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా కరోనా వైరస్ బారినపడ్డారు. ఆయనకు జరిగిన వైద్య...

అవసరం అయితే ప్రైవేట్ ఆస్పత్రులూ ఉపయోగిస్తాం

27 March 2020 3:46 PM IST
కరోనా వైద్య సేవల కోసం అవసరం అయితే ప్రైవేట్ ఆస్పత్రులను కూడా ఉపయోగిస్తామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. తొలుత ప్రభుత్వ...

ఈఎంఐల చెల్లింపులను వాయిదా వేయాలి

26 March 2020 9:21 PM IST
దేశాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తున్న తరుణంలో పేదలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం...

సీఎంఎఫ్ఆర్ కు భారీగా విరాళాలు

26 March 2020 7:41 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కు గురువారం నాడు పలువురు పారిశ్రామికవేత్తలు భారీగా విరాళాలు అందజేశారు. కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు సర్కారు చేస్తున్న...

తెలంగాణలో ఇద్దరు వైద్యులకు కరోనా

26 March 2020 2:11 PM IST
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ప్రతి రోజూ పెరుగుతూనే ఉంది. గురువారం మధ్యాహ్నానికి కొత్తగా మూడు పాజిటివ్ కేసులు తేలాయి. ఇందులో ఇద్దరు డాక్టర్లు...

కరోనాపై పోరుకు పవన్ కళ్యాణ్ రెండు కోట్ల విరాళం

26 March 2020 9:18 AM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనాపై పోరుకు తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయలు, పీఎం సహాయ నిధికి కోటి రూపాయలు కలుపుకుని మొత్తం రెండు కోట్ల రూపాయల విరాళం...

ఏపీలో పదికి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

25 March 2020 10:12 PM IST
ఆంధ్రప్రదేశ్ లోనూ బుధవారం నాడు రెండు కొత్త కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పదికి పెరిగింది. వాషింగ్టన్...

తెలంగాణలో కొత్తగా రెండు కరోనా కేసులు

25 March 2020 10:04 PM IST
తెలంగాణలో బుధవారం నాడు కొత్తగా రెండు కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. హైదరాబాద్ లో 43 సంవత్సరాల మహిళకు కరోనా వైరస్ సోకింది. ఓ పేషంట్ (పీ34)...

కరోనాపై పోరుకు టీఆర్ఎస్ ఎంపీల విరాళం

25 March 2020 9:22 PM IST
కరోనా వైరస్ పై పోరుకు తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) ఎంపీలు రెండు నెలల వేతానాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తాన్ని సీఎం సహాయ నిధికి అందించనున్నారు....
Share it