Telugu Gateway

Top Stories - Page 197

ఆ దేశాలకు ఎయిర్ ఇండియా సర్వీసులు రద్దు

13 March 2020 6:19 PM IST
కరోనా దెబ్బ విమానయాన సంస్థలను కూడా దారుణంగా దెబ్బతీస్తోంది. ఎయిర్ ఇండియా పలు దేశాలకు సర్వీసులు రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కరోనా...

కే ఈ కృష్ణమూర్తి సంచలన ప్రకటన

13 March 2020 1:06 PM IST
తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి కే ఈ కృష్ణమూర్తి సంచలన ప్రకటన చేశారు. డోన్ లో మున్సిపల్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజాస్వామ్యం...

హైకోర్టులో రేవంత్ బెయిల్ పిటీషన్

13 March 2020 12:28 PM IST
నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ ను ఉపయోగించారనే ఆరోపణలతో అరెస్ట్ అయి చంచల్ గూడ జైలులో ఉన్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి బెయిల్ కోసం హైకోర్టును...

స్టాక్ మార్కెట్లో ఆగని పతనం..ట్రేడింగ్ కు బ్రేక్

13 March 2020 9:39 AM IST
భారతీయ స్టాక్ మార్కెట్లో రక్తపాతం ఆగటం లేదు. శుక్రవారం నాడు ప్రారంభంలోనే సెన్సెక్స్ ఏకంగా 3000 పాయింట్ల వరకూ పతనం అయింది. దీంతో ట్రేడింగ్ ను...

ఏపీలో తొలి కరోనా కేసు నమోదు

12 March 2020 9:40 PM IST
ఏపీలోనూ తొలి కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదు అయింది. ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా ఆంధ్రప్రదేశ్ లో లేదని అందరూ ధీమాగా ఉన్న సమయంలో ఈ కేసు వెలుగులోకి...

ఎన్ పీఆర్ పై అమిత్ షా కీలక ప్రకటన

12 March 2020 9:28 PM IST
జాతీయ పౌర పట్టిక (ఎన్ పీఆర్)పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం నాడు కీలక ప్రకటన చేశారు. ఎన్ పీఆర్ కు ప్రజలెవరూ ప్రత్యేకంగా ఎలాంటి పత్రాలు...

వైసీపీలో చేరిన కరణం వెంకటేష్

12 March 2020 6:39 PM IST
అధికార వైసీపీలో చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా టీడీపీకి చెందిన కీలక నేతలు పలువురు వైసీపీ బాట పట్టిన సంగతి తెలిసిందే. గురువారం నాడు...

నామినేషన్లకే ఇంత బీభత్సం చేశారు..ఎన్నికలకు ఎలా చేస్తారో?

12 March 2020 6:22 PM IST
అధికార వైసీపీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యం అంటే అసలు వైసీపీకి గౌరవమేలేదని..దౌర్జన్యంతో నెగ్గాలనుకుంటే ఇక ఎన్నికలు...

టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్ధులు కేకే..సురేష్ రెడ్డి

12 March 2020 5:20 PM IST
తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) రాజ్యసభ అభ్యర్ధులను ఖరారు చేసింది. తెలంగాణ లో దక్కే రెండు స్థానాలకు సిట్టింగ్ ఎంపీ కె. కేశవరావుతోపాటు మాజీ స్పీకర్ కే...

భారత్ లో 73కు చేరిన కరోనా కేసులు

12 March 2020 2:00 PM IST
భారత్ లోనూ కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం మరింత అప్రమత్తం అయింది. తొలుత పరిమిత సంఖ్యలో ఉన్న ఈ కేసులు విదేశీ ప్రయాణికుల...

వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి

11 March 2020 7:05 PM IST
కడప జిల్లాలో టీడీపీకి మరో ఎదురుదెబ్బ. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి బుధవారం నాడు వైసీపీలో చేరారు. తాడేపల్లిలో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్...

బిజెపిలో చేరిన సింధియా

11 March 2020 5:24 PM IST
కాంగ్రెస్ కు మంగళవారం నాడు గుడ్ బై చెప్పిన జ్యోతిరాదిత్య సింధియా బుధవారం నాడు బిజెపిలో చేరారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జె పీ నడ్డా సమక్షంలో ఆయన బిజెపి...
Share it