Telugu Gateway

Top Stories - Page 192

ఏపీ సీఎంకు రామ్ కీ ఎన్విరో ఐదు కోట్ల విరాళం

8 April 2020 6:19 PM IST
కరోనాపై పోరుకు రామ్ కీ ఎన్విరో ఇంజనీర్స్ లిమిటెడ్ ఐదు కోట్ల రూపాయల విరాళం అందజేసింది. ఈ మొత్తాన్ని బుధవారం నాడు ఏపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి...

ట్రంప్ బెదిరించారు..మోడీ అనుమతించారు

8 April 2020 2:34 PM IST
ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ కు హెచ్చరికలు జారీ చేశారని వార్తలు వచ్చిన...

బాధ్యతలేని వ్యక్తులతో మేం మాట్లాడాలా? తలసాని

8 April 2020 1:02 PM IST
కాంగ్రెస్ పార్టీ విమర్శలపై మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ స్పందించారు. ప్రధాని మోడీ దేశంలోని ప్రతిపక్ష నేతలతో మాట్లాడుతున్నారు..సీఎం కెసీఆర్ మాత్రం...

వుహాన్ లో లాక్ డౌన్ ఎత్తేశారు

8 April 2020 12:21 PM IST
వుహాన్..ఈ నగరమే ఇప్పుడు ప్రపంచాన్ని లాక్ డౌన్ లోకి నెట్టేసింది. ఇప్పుడు వాళ్లు మాత్రం హాయిగా బయట తిరుగుతున్నారు. కాకపోతే దీనికి వారికి 76 రోజులు...

ఏపీలో కొత్తగా 15 కేసులు

8 April 2020 10:38 AM IST
తగ్గినట్లే తగ్గి ఏపీలో కరోనా కేసులు మళ్ళీ పెరిగాయి. మంగళవారం సాయంత్రం ఆరు గంటల నుంచి బుధవారం ఉదయం తొమ్మిది గంటల వరకూ ఏపీలో కొత్తగా 15 కరోనా పాజిటివ్...

ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లేనా?

7 April 2020 9:59 PM IST
కొత్తగా పది కేసులు..మొత్తం 314ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల తీవ్రత తగ్గుముఖం పడుతుందా?. గత కొన్ని రోజుల స్పీడ్ కూ..మంగళవారం నాటి పరిస్థితికి మాత్రం తేడా...

హైదరాబాద్ లో మహీంద్రా ఉచిత క్యాబ్ సేవలు

7 April 2020 8:10 PM IST
మహీంద్ర సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఉచిత అత్యవసర క్యాబ్ సేవలను మహీంద్రా లాజిస్టిక్స్ అలిటీ (ALYTE)...

అందరితో చర్చించాకే లాక్ డౌన్ పై తుది నిర్ణయం

7 April 2020 7:20 PM IST
లాక్ డౌన్ పొడిగింపు విషయంలో కేంద్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఓ వైపు అన్ని పరిణామాలు లాక్ డౌన్ పొడిగింపు దిశగా సాగుతున్నా..కేంద్రం మాత్రం ప్రస్తుతం...

వైద్యులకు సర్కారు భరోసా ఇవ్వాలి

7 April 2020 7:18 PM IST
కరోనాపై పోరులో నిరంతరం శ్రమిస్తున్న వైద్యులు, పారా మెడికల్ సిబ్బందికి ప్రభుత్వం తగిన రక్షణ, భద్రత కల్పించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్...

ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రోత్సాహకాల జీవో జారీ

7 April 2020 5:29 PM IST
కరోనాపై పోరులో అలుపెరగని కృషి చేస్తున్న వైద్యులు, పారిశుధ్య కార్మికులకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ సోమవారం నాడు ప్రత్యేక వరాలు ప్రకటించిన సంగతి...

క్వారంటైన్ లోకి సీఎం భద్రతా సిబ్బంది

7 April 2020 5:03 PM IST
కరోనా ఇప్పుడు ప్రపంచంలో అందరినీ వణికిస్తోంది. తాజాగా సీఎం భద్రతా సిబ్బంది టీ తాగిన ఫలితం వారంతా క్వారంటైన్ లోకి వెళ్ళాల్సి వచ్చింది. ఆ టీ షాప్ కూడా...

కరోనాతో ఏపీలో ఒకరు మృతి

7 April 2020 11:44 AM IST
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా కర్నూలు జిల్లాకు చెందిన 45 సంవత్సరాల వ్యక్తి మరణించారు. దీంతో ఏపీలో కరోనా మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. సోమవారం సాయంత్రం...
Share it