Telugu Gateway

Top Stories - Page 192

బ్రిటన్ ప్రధానికి కరోనా వైరస్

27 March 2020 5:11 PM IST
కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంతలా వణికిస్తుందో తెలియజెప్పే సంఘటన ఇది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా కరోనా వైరస్ బారినపడ్డారు. ఆయనకు జరిగిన వైద్య...

అవసరం అయితే ప్రైవేట్ ఆస్పత్రులూ ఉపయోగిస్తాం

27 March 2020 3:46 PM IST
కరోనా వైద్య సేవల కోసం అవసరం అయితే ప్రైవేట్ ఆస్పత్రులను కూడా ఉపయోగిస్తామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. తొలుత ప్రభుత్వ...

ఈఎంఐల చెల్లింపులను వాయిదా వేయాలి

26 March 2020 9:21 PM IST
దేశాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తున్న తరుణంలో పేదలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం...

సీఎంఎఫ్ఆర్ కు భారీగా విరాళాలు

26 March 2020 7:41 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కు గురువారం నాడు పలువురు పారిశ్రామికవేత్తలు భారీగా విరాళాలు అందజేశారు. కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు సర్కారు చేస్తున్న...

తెలంగాణలో ఇద్దరు వైద్యులకు కరోనా

26 March 2020 2:11 PM IST
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ప్రతి రోజూ పెరుగుతూనే ఉంది. గురువారం మధ్యాహ్నానికి కొత్తగా మూడు పాజిటివ్ కేసులు తేలాయి. ఇందులో ఇద్దరు డాక్టర్లు...

కరోనాపై పోరుకు పవన్ కళ్యాణ్ రెండు కోట్ల విరాళం

26 March 2020 9:18 AM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనాపై పోరుకు తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయలు, పీఎం సహాయ నిధికి కోటి రూపాయలు కలుపుకుని మొత్తం రెండు కోట్ల రూపాయల విరాళం...

ఏపీలో పదికి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

25 March 2020 10:12 PM IST
ఆంధ్రప్రదేశ్ లోనూ బుధవారం నాడు రెండు కొత్త కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పదికి పెరిగింది. వాషింగ్టన్...

తెలంగాణలో కొత్తగా రెండు కరోనా కేసులు

25 March 2020 10:04 PM IST
తెలంగాణలో బుధవారం నాడు కొత్తగా రెండు కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. హైదరాబాద్ లో 43 సంవత్సరాల మహిళకు కరోనా వైరస్ సోకింది. ఓ పేషంట్ (పీ34)...

కరోనాపై పోరుకు టీఆర్ఎస్ ఎంపీల విరాళం

25 March 2020 9:22 PM IST
కరోనా వైరస్ పై పోరుకు తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) ఎంపీలు రెండు నెలల వేతానాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తాన్ని సీఎం సహాయ నిధికి అందించనున్నారు....

ఇది 130 కోట్ల మంది భారతీయులు చేస్తున్న యుద్ధం

25 March 2020 6:45 PM IST
కరోనా వైరస్‌పై 130 కోట్ల మంది భారతీయులు యుద్ధం చేస్తున్నారని, గడప దాటకుండానే ఈ మహమ్మారిని తరిమికొట్టాలని ప్రధాని నరేంద్రమోడీ కోరారు. మహాభారతాన్ని 18...

రాజు అయినా కరోనా డోంట్ కేర్

25 March 2020 6:43 PM IST
కరోనా కు ఎవరైనా డోంట్ కేర్. అది రాజు అయినా..సామాన్యుడి అయినా ఒకటే. కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండటం ఒక్కటే మార్గం. అందుకే ప్రభుత్వాధినేతలు...

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

25 March 2020 6:41 PM IST
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు అవసరమైన పలు కీలక నిర్ణయాలను కేంద్ర మంత్రివర్గం బుధవారం నాడు తీసుకుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో...
Share it