Telugu Gateway

Top Stories - Page 193

కోవిడ్ 19 డెత్ క్లైయిమ్స్ ప్రాసెస్ కు భరోసా

6 April 2020 9:06 PM IST
జీవితభీమా కంపెనీలు అన్నీ కోవిడ్-19 డెత్ క్లెయిమ్స్‌ ను ప్రాసెస్ చేస్తాయని భరోసా లైఫ్ఇన్సూరెన్స్ కౌన్సిల్ భరోసా ఇచ్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని...

ఏపీలో 303కు పెరిగిన కరోనా కేసులు

6 April 2020 7:04 PM IST
ఏపీలో కరోనా కేసుల పెరుగుదల ఆందోళనకరంగానే ఉంది. గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు వస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. సోమవారం...

మోడీపై కమల్ హాసన్ ఫైర్

6 April 2020 6:46 PM IST
లాక్ డౌన్ అంశంపై ప్రదాని నరేంద్రమోడీ తీరును ప్రముఖ నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ తీవ్రంగా తప్పుపట్టారు. నాడు పెద్ద నోట్ల రద్దు వంటి కీలక నిర్ణయాన్ని...

ఎంపీల జీతాల్లో కోత..మోడీ సర్కారు కీలక నిర్ణయం

6 April 2020 5:22 PM IST
దేశంలో కరోనా కల్లోలం రేపుతుండటంతో కేంద్రంలోని మోడీ సర్కారు వడివడిగా అడుగులు వేస్తోంది. అందులో తొలి అడుగుగా ఎంపీ వేతనాల్లో 30 శాతం మేర కోత విధించింది....

ఏపీలో కొత్తగా 14 కేసులు..మొత్తం 266

6 April 2020 11:56 AM IST
ఆంధ్రప్రదేశ్ లో సోమవారం నాడు కొత్తగా 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 266కు పెరిగింది. ఆదివారం సాయంత్రం...

ఆస్పత్రిలో చేరిన బ్రిటన్ ప్రధాని బోరిస్

6 April 2020 9:32 AM IST
కరోనా బారిన పడ్డ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆస్పత్రిలో చేరారు. వారం రోజుల పాటు ఇంట్లోనే ఉండి వైద్య సేవలు పొందినా ఆయన శరీరంలోని వైరస్ ఇంకా...

తెలంగాణలో 334కు చేరిన కరోనా కేసులు

6 April 2020 9:11 AM IST
తెలంగాణలో కరోనా కేసులకు ఏ మాత్రం బ్రేక్ పడటం లేదు. ఆదివారం ఒక్క రోజే 62 కొత్త కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల...

జగన్ కు మోడీ ఫోన్

5 April 2020 8:38 PM IST
ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం నాడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడారు. ఏపీలో కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండటంతో ఆయన అంశంపై...

కర్నూలులో 53కు పెరిగిన కరోనా కేసులు

5 April 2020 7:50 PM IST
252కు పెరిగిన ఏపీలో మొత్తం కేసులుఏపీలో కొత్త కరోనా కేసుల నమోదులో స్పీడ్ ఏ మాత్రం ఆగటం లేదు. ఆదివారం నాడు జరిపిన పరీక్షల్లో ఒక్క కర్నూలులోనే 26 కొత్త...

సోనియా.. మమతలకు ప్రధాని మోడీ ఫోన్

5 April 2020 4:03 PM IST
కరోనా నివారణ కోసం దేశంలో చేపడుతున్న చర్యలపై ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం నాడు పలువురు కీలక నేతలతో చర్చించారు. మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులతోపాటు...

ఏపీలో పన్నెండు గంటల్లోనే 34 కేసులు

5 April 2020 3:16 PM IST
ఏపీలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. శనివారం రాత్రి తొమ్మిది గంటల నుంచి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల వరకూ అంటే పన్నెండు గంటల్లో కొత్తగా 34 కరోనా...

తెలంగాణలో కొత్తగా 43 కేసులు

4 April 2020 8:37 PM IST
తెలంగాణలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 272కు పెరిగింది. ఒక్క శనివారం నాడే కొత్తగా 43 కేసులు వెలుగులోకి వచ్చాయి. శుక్రవారం నాడు ఏకంగా 75 కేసులు నమోదు...
Share it