Telugu Gateway

Top Stories - Page 193

వైసీపీ ఎంపీల రెండు నెలల విరాళం

25 March 2020 1:20 PM IST
కరోనా నియంత్రణ చర్యలకు వైసీపీ ఎంపీలు రెండు నెలల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. ఇందులో ఒక నెల మొత్తం ప్రధాని మంత్రి సహాయ నిధికి, మరో నెల జీతాన్ని ఏపీ...

చంద్రబాబు పది లక్షలు...ఎమ్మెల్యేల నెల జీతం విరాళం

24 March 2020 7:29 PM IST
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ నిరోధానికి, సహాయక చర్యల కోసం తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు పది లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. ఈ...

కరోనా సాయం కోసం అనుపమ నాదెళ్ల 2 కోట్ల విరాళం

24 March 2020 5:44 PM IST
తెలంగాణలో కరోనా వైరస్ విస్తృతిని నివారించటంతోపాటు అవసరమైన వారికి నిత్యావసర వస్తువుల సరఫరా కోసం అనుపమ నాదెళ్ల రెండు కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. అనుపమ...

విశాఖలో అవి కరోనాకు హైరిస్క్ జోన్లు

24 March 2020 5:06 PM IST
విశాఖపట్నంలో గాజువాక, సీతమ్మధార, అనకాపల్లి ప్రాంతాలు కరోనాకు హైరిస్క్ జోన్లుగా ఉన్నాయని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని తెలిపారు. అలా అని అక్కడ...

కీలక ప్రకటన చేసిన కేంద్ర ఆర్ధిక మంత్రి

24 March 2020 4:01 PM IST
త్వరలోనే దేశ పారిశ్రామిక రంగానికి సంబంధించిన ప్యాకేజీ ప్రకటించనున్నట్లు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీనికి సంబంధించిన...

తెలంగాణలో 36కు చేరిన కరోనా కేసులు

24 March 2020 1:55 PM IST
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మంగళవారం నాడు కొత్తగా మూడు కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 36కి చేరింది....

ఏపీలో టెన్త్ పరీక్షలు వాయిదా

24 March 2020 12:20 PM IST
ఏపీలో పదవ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. వాస్తవానికి ఈ పరీక్షలు మార్చి 31 నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఈ పరీక్షలను రెండు వారాల పాటు...

రాజ్యసభ ఎన్నికలు వాయిదా

24 March 2020 12:15 PM IST
వాయిదాలే..అన్నీ వాయిదాలే. ఎందుకంటే ఎక్కడ చూసినా కరోనా భయమే. దీంతో ఎంతటి కీలకమైన పనులైనా వాయిదా వేస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో రాజ్యసభ ఎన్నికలు కూడా...

మధ్యప్రదేశ్ సీఎంగా శివరాజ్ సింగ్ చౌహన్

23 March 2020 9:18 PM IST
మధ్యప్రదేశ్ లో బిజెపి సర్కారు కొలువుదీరింది. పక్కా వ్యూహాంతో అమలు చేసిన ప్లాన్ వర్కవుట్ కావటంతో కాంగ్రెస్ సర్కారు పతనం అయి...బిజెపి సర్కారు వచ్చింది....

జగన్ కు చంద్రబాబు లేఖ

23 March 2020 7:12 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సోమవారం నాడు లేఖ రాశారు. కరోనా నేపథ్యంలో ప్రతి పేద కుటుంబానికి 2నెలలకు సరిపడా...

తెలంగాణలో 33కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

23 March 2020 5:13 PM IST
తెలంగాణాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. సోమవారం ఒక్క రోజే ఏకంగా ఆరు కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి...

వారంలో ఒక రోజే ఇక సుప్రీంకోర్టు

23 March 2020 12:13 PM IST
కరోనా ప్రభావం సుప్రీంకోర్టుపై కూడా పడింది ఇక నుంచి వారంలో ఒక రోజు మాత్రమే సుప్రీంకోర్టు తెరిచి ఉంటుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బోబ్డే...
Share it