Telugu Gateway

Top Stories - Page 188

ఎంపీల జీతాల్లో కోత..మోడీ సర్కారు కీలక నిర్ణయం

6 April 2020 5:22 PM IST
దేశంలో కరోనా కల్లోలం రేపుతుండటంతో కేంద్రంలోని మోడీ సర్కారు వడివడిగా అడుగులు వేస్తోంది. అందులో తొలి అడుగుగా ఎంపీ వేతనాల్లో 30 శాతం మేర కోత విధించింది....

ఏపీలో కొత్తగా 14 కేసులు..మొత్తం 266

6 April 2020 11:56 AM IST
ఆంధ్రప్రదేశ్ లో సోమవారం నాడు కొత్తగా 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 266కు పెరిగింది. ఆదివారం సాయంత్రం...

ఆస్పత్రిలో చేరిన బ్రిటన్ ప్రధాని బోరిస్

6 April 2020 9:32 AM IST
కరోనా బారిన పడ్డ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆస్పత్రిలో చేరారు. వారం రోజుల పాటు ఇంట్లోనే ఉండి వైద్య సేవలు పొందినా ఆయన శరీరంలోని వైరస్ ఇంకా...

తెలంగాణలో 334కు చేరిన కరోనా కేసులు

6 April 2020 9:11 AM IST
తెలంగాణలో కరోనా కేసులకు ఏ మాత్రం బ్రేక్ పడటం లేదు. ఆదివారం ఒక్క రోజే 62 కొత్త కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల...

జగన్ కు మోడీ ఫోన్

5 April 2020 8:38 PM IST
ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం నాడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడారు. ఏపీలో కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండటంతో ఆయన అంశంపై...

కర్నూలులో 53కు పెరిగిన కరోనా కేసులు

5 April 2020 7:50 PM IST
252కు పెరిగిన ఏపీలో మొత్తం కేసులుఏపీలో కొత్త కరోనా కేసుల నమోదులో స్పీడ్ ఏ మాత్రం ఆగటం లేదు. ఆదివారం నాడు జరిపిన పరీక్షల్లో ఒక్క కర్నూలులోనే 26 కొత్త...

సోనియా.. మమతలకు ప్రధాని మోడీ ఫోన్

5 April 2020 4:03 PM IST
కరోనా నివారణ కోసం దేశంలో చేపడుతున్న చర్యలపై ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం నాడు పలువురు కీలక నేతలతో చర్చించారు. మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులతోపాటు...

ఏపీలో పన్నెండు గంటల్లోనే 34 కేసులు

5 April 2020 3:16 PM IST
ఏపీలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. శనివారం రాత్రి తొమ్మిది గంటల నుంచి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల వరకూ అంటే పన్నెండు గంటల్లో కొత్తగా 34 కరోనా...

తెలంగాణలో కొత్తగా 43 కేసులు

4 April 2020 8:37 PM IST
తెలంగాణలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 272కు పెరిగింది. ఒక్క శనివారం నాడే కొత్తగా 43 కేసులు వెలుగులోకి వచ్చాయి. శుక్రవారం నాడు ఏకంగా 75 కేసులు నమోదు...

ఏపీలో సేఫ్ జిల్లాలు శ్రీకాకుళం..విజయనగరమే

4 April 2020 6:52 PM IST
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకూ ఒక్క కరోనా పాజిటివ్ కేసు లేకుండా సురక్షితంగా ఉన్న జిల్లాలు ఏమైనా ఉన్నాయంటే అవి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మాత్రమే....

కరోనాకు కులం లేదు..మతం లేదు..దేశం లేదు

4 April 2020 5:46 PM IST
కరోనా బాధితులపై ప్రజలంతా అప్యాయత చూపించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి సమయంలో ఒకరికి ఒకరు తోడుగా ఉండాలన్నారు. ప్రధాని...

ఎయిర్ ఇండియా తప్ప..అన్ని ఎయిర్ లైన్స్ రెడీ

4 April 2020 4:55 PM IST
అందరిలో ఒకటే టెన్షన్. ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ఎత్తేస్తారా..లేదా?. ఎందుకంటే ఇప్పటికే లాక్ డౌన్ లో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇంత...
Share it