Home > Top Stories
Top Stories - Page 188
తెలంగాణ కేబినెట్ ఏప్రిల్ 19న
16 April 2020 12:42 PM ISTలాక్ డౌన్ మినహాయింపులు ఏప్రిల్ 20 నుంచి అమల్లోకి రానున్న తరుణంలో తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఏప్రిల్ 19న జరగనుంది. ముఖ్యమంత్రి కెసీఆర్ అధ్యక్షతన జరిగే ...
నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన ప్రకటన
15 April 2020 9:37 PM ISTఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం నాడు సంచలన ప్రకటన చేశారు. తాను కేంద్ర హోం శాఖకు రాసిన లేఖపై థర్డ్ పార్టీలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన...
తెలంగాణ, ఏపీల్లో రెడ్ జోన్లు ఇవే
15 April 2020 9:09 PM ISTకేంద్రం కరోనా ప్రభావం ఎక్కువ ఉన్న జిల్లాల జాబితాను విడుదల చేసింది. హాట్ స్పాట్స్..రెడ్ జోన్స్ ను వెల్లడించింది. దేశంలో 170 జిల్లాలను కేంద్రం హాట్...
హైకోర్టు తీర్పుపై సుప్రీంకు..ఏపీ విద్యా మంత్రి
15 April 2020 8:51 PM ISTఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైనా మాట ఇస్తే దాన్ని అమలు పర్చటానికే కట్టుబడి ఉంటారు తప్ప..మాట తప్పరని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్...
ఎంత మందికైనా కరోనా పరీక్షలు చేస్తాం
15 April 2020 8:11 PM ISTతెలంగాణ రాష్ట్రంలో ఎంత మందికైనా కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రకటించారు. వైరస్ సోకిన వారికి...
పల్లెల్లోనే భౌతిక దూరం పాటిస్తున్నారు
15 April 2020 7:00 PM ISTలాక్ డౌన్ సందర్భంగా పల్లెల్లోనే భౌతిక దూరం బాగా పాటిస్తున్నారని..పట్టణ యువతే మారాలని తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కెటీఆర్ వ్యాఖ్యానించారు. జాగ్రత్తగా...
ట్రంప్ నిర్ణయం ప్రమాదకరం
15 April 2020 5:41 PM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత కొన్ని రోజులుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ వో)పై మండిపడుతున్నారు. గతంలో ప్రకటించినట్లుగానే డబ్ల్యుహెచ్...
ఏపీలో 500 దాటిన కరోనా కేసులు
15 April 2020 12:41 PM ISTకరోనా కేసులు ఏపీలో 500 మార్క్ ను దాటేశాయి. మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచి బుధవారం ఉదయం తొమ్మిది గంటల వరకూ వెల్లడైన ఫలితాల్లో కొత్తగా 19 కేసులు...
మే 4 నుంచి ఇండిగో సర్వీసులు
14 April 2020 9:30 PM ISTదేశంలోని ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ ‘ఇండిగో’ మే 4నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత ఎంపిక చేసిన మార్గాల్లో...
ఏపీకి రిలయన్స్ ఐదు కోట్ల విరాళం
14 April 2020 8:35 PM ISTదేశంలోని ప్రముఖ పారిశ్రామిక సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ కరోనాపై పోరుకు ఏపీకి ఐదు కోట్ల రూపాయల విరాళం అందజేసింది. ఈ మొత్తాన్ని సంస్థ ఆన్ లైన్ ద్వారా...
లాక్ డౌన్ విఫలమైతే ప్రత్యామ్నాయ వ్యూహం ఉందా?
14 April 2020 4:50 PM ISTదేశంలోని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ లాక్ డౌన్ పొడిగింపుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ లాక్డౌన్ సత్పలితాలను ఇవ్వకపోతే ప్రభుత్వం వద్ద...
విమాన, రైల్వే ప్రయాణికులకు నిరాశ
14 April 2020 4:44 PM ISTఏప్రిల్ 14తో లాక్ డౌన్ ముగుస్తుంది. ఏప్రిల్ 15 నుంచి హాయిగా గాలిలో ఎగిరిపోవచ్చు అని చాలా మంది అనుకున్నారు. అనుకున్నదే తడవుగా విమాన టిక్కెట్లు కూడా...












