Home > Top Stories
Top Stories - Page 188
ఏపీలో కొత్తగా 36 కేసులు
14 May 2020 12:26 PM ISTఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతూ వస్తోంది. కొత్తగా వచ్చే కేసుల్లో ఎక్కువ శాతం తమిళనాడులోని కోయంబేడు లింక్ లతో కూడినవే ఉన్నాయి. తాజాగా...
జీహెచ్ఎంసీలో ఆగని కరోనా కేసులు
13 May 2020 9:42 PM ISTగ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత కొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బుధవారం నాడు కూడా తెలంగాణలో కొత్తగా 41 కేసులు నమోదు అయ్యాయి....
ఏపీలో కొత్తగా 48 కేసులు
13 May 2020 11:50 AM ISTఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2137కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 48 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. మొత్తం కేసుల్లో 1142 మంది కరోనా నుంచి...
చంద్రబాబూ..జీవో 203పై మీ వైఖరేంటి?
13 May 2020 11:40 AM IST‘అడ్డమైన విషయాలపై జూమ్ లో మాట్లాడే మీకు..ఈ నెల 5న విడుదలైన జీవోపై మాట్లాడేందుకు వారం దాటినా మనసు రాలేదా?. మీరు రాయలసీమ బిడ్డేనా? మీరు ఏపీ వారేనా?’...
తెలంగాణలో మరో 51 కేసులు
12 May 2020 9:26 PM ISTజీహెచ్ఎంసీ కేంద్రంగా తెలంగాణలో కరోనా కేసుల పెరుగుదల కొనసాగుతూనే ఉంది. కొత్తగా మంగళవారం నాడు మరో 51 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. అందులో 37 జీహెచ్ఎంసీ...
సోషల్ మీడియానే మన బలం
12 May 2020 5:47 PM IST‘ప్రజా సమస్యలకు సంబంధించిన పలు అంశాలు, జనసేన ప్రస్తావించిన అంశాలు పత్రికలు, టీవీ మాధ్యమాల్లో తగిన విధంగా రావడం లేదని ఎవరూ భావించవద్దు. మనకు ఉన్న బలం...
విశాఖలో విజయసాయిరెడ్డి బస
12 May 2020 9:31 AM ISTఐదు రోజుల గ్యాప్ తర్వాత వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోమవారం సాయంత్రం విశాఖపట్నం చేరుకున్నారు. అంతే కాదు ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు ...
ఒకే రోజు 79 కేసులు..అన్నీ జీహెచ్ఎంసీలోనే
11 May 2020 9:36 PM ISTతెలంగాణకు కరోనా కేసుల షాక్. ఒకే రోజు ఏకంగా 79 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఈ మధ్య కాలంలో ఇంత భారీ స్థాయిలో కేసులు రావటం ఇదే మొదటిసారి. అంతే కాదు..వచ్చిన...
సీఎంపై వ్యాఖ్యలు..ఇంజనీర్ సస్పెండ్
11 May 2020 9:33 PM ISTసోషల్ మీడియా దెబ్బ మామూలుగా లేదు. ప్రభుత్వ సర్వీసులో ఉన్న వారు కూడా నిబంధనలు పట్టించుకోకుండా వ్యవహరిస్తూ చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా ఏపీలో అలాంటిదే...
ఇసుక దోపిడీ...వైసీపీ, టీడీపీ సేమ్ టూ సేమ్
11 May 2020 6:08 PM ISTగత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక దోపిడీ ఎలా జరిగిందో ఇప్పుడు కూడా అచ్చం అలాగే సాగుతోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఏపీలో ఇసుక, మట్టి,...
ఎల్ జీ పాలిమర్స్ బాధితులకు చెక్కుల పంపిణీ
11 May 2020 2:36 PM ISTఎల్ జీ పాలిమర్స్ లో జరిగిన ప్రమాద ఘటనతో రాష్ట్రంలో పారిశ్రామిక భద్రతకు సంబంధించిన నూతన విధానం తెచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం...
ఏపీలో రెండు వేలు దాటిన కరోనా కేసులు
11 May 2020 1:54 PM ISTఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో 38 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2018కి చేరింది. అందులో ఇప్పటికే 998 మంది...
సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఎంఓయూ
5 Sept 2026 6:40 PM ISTTCS’ HyperVault to establish large-scale AI data center campus in...
5 Sept 2026 4:47 PM ISTరాజకీయంగా నష్టం తప్పదంటున్న బిఆర్ఎస్ నాయకులు!
5 Sept 2026 4:16 PM ISTWill KCR’s Farmhouse Politics Hurt BRS Again? Congress Sees an...
5 Sept 2026 4:12 PM ISTఎన్ఎస్ఈ...జియో ఐపీవోలు వరసగా!
4 Sept 2026 8:54 PM IST
Will KCR’s Farmhouse Politics Hurt BRS Again? Congress Sees an...
5 Sept 2026 4:12 PM ISTWill Action Against Konda Surekha Bring Discipline to Telangana...
3 Sept 2026 5:58 PM ISTGDP Data Controversy: Why Experts Are Questioning Modi Government’s...
3 Sept 2026 1:01 PM ISTCongress Cadre Ignores Revanth Reddy’s Call!
2 Sept 2026 11:56 AM ISTRevanth Losing Credibility? Zero Action on BRS Scams After 1,000 Days
1 Sept 2026 2:15 PM IST



















