Telugu Gateway

Top Stories - Page 187

ఎవరూ బయటకు రావొద్దు..కెసీఆర్

18 April 2020 9:24 PM IST
తెలంగాణలో కరోనా కేసులు 809తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ముఖ్యమంత్రి కెసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి అమలు...

పారదర్శక ఎన్నికల కోసమే ఆర్డినెన్స్

18 April 2020 9:06 PM IST
రాష్ట్రంలో పారదర్శకంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకే ఆర్డినెన్స్ తెచ్చామని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ‘ఎస్ఈసీ పదవీ కాలం...

ఉద్యోగులను తొలగించొద్దు..కెటీఆర్ లేఖ

18 April 2020 7:34 PM IST
కరోనా మహమ్మారి కారణంగా దేశంలోని అన్ని రంగాలు, ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిందని తెలంగాణ పరిశ్రమలు, ఐటి, మున్సిపల్ శాఖల మంత్రి కెటీఆర్ తెలిపారు. ఈ...

డాక్టర్లపై దాడిచేసేది శాడిస్టులే..ఈటెల

18 April 2020 12:46 PM IST
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్లపై దాడుల చేస్తున్న వారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని నారాయణ గూడ సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ లో...

ఏపీలో 603కు పెరిగిన కరోనా కేసులు

18 April 2020 10:56 AM IST
ఏపీలో కొత్తగా 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లోనే ఇవి వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 603కు పెరిగింది. ఇందులో 42...

వైసీపీ నేత చంద్రమౌళి మృతి

17 April 2020 10:00 PM IST
రిటైర్డ్ ఐఏఎస్ చంద్రమౌళి శుక్రవారం నాడు హైదరాబాద్ లో మరణించారు. ఆయన ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. చంద్రమౌళి రెండుసార్లు చిత్తూరు జిల్లా కుప్పం...

తెలంగాణలో 68 కాలేజీలు మూసివేత

17 April 2020 9:39 PM IST
తెలంగాణ సర్కారు ప్రైవేట్ కాలేజీలపై కొరడా ఝళిపించింది. నిబంధనలకు విరుద్ధంగా..అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న కాలేజీల మూసివేతకు ఆదేశాలు జారీ చేసింది....

తెలంగాణలో 766కు చేరిన కరోనా కేసులు

17 April 2020 9:00 PM IST
తెలంగాణలో కరోనా కేసుల ఉధృతి ఏ మాత్రం తగ్గటం లేదు. ఒక్క శుక్రవారం నాడే కొత్తగా 66 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్...

ఊహించని కష్ట కాలం ఇది

17 April 2020 8:27 PM IST
“ఇది మనం ఎవరూ ఊహించని కష్ట కాలం. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల కంటే ప్రజలకు ధైర్యం చెప్పి, భరోసా ఇవ్వడమే ముఖ్యం అని భావించాం. ఆంధ్రప్రదేశ్ లో...

ఏపీకి లక్ష ర్యాపిడ్ కరోనా కిట్స్

17 April 2020 4:51 PM IST
ఏపీలో కరోనా పరీక్షల ఫలితం వేగం మరింత పెరగనుంది. దీనికి కారణానికి రాష్ట్రానికి కొత్తగా లక్ష కిట్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే ఏపీ కరోనా పరీక్షల...

ఎయిర్ లైన్స్ కు కేంద్రం షాక్

16 April 2020 7:24 PM IST
దేశంలోని ఎయిర్ లైన్స్ కు పౌరవిమానయాన శాఖ షాక్ ఇచ్చింది. తొలి దశ లాక్ డౌన్..రెండవ దశ లాక్ డౌన్ సమయంలో విమాన టిక్కెట్లు బుక్ చేసుకుని వాటిని రద్దు ...

‘డుంజో’ చెప్పిన నిజాలు

16 April 2020 6:00 PM IST
దేశమంతా..కాదు కాదు ప్రపంచం అంతా ఇప్పుడు కరోనా పేరు చెపితే వణికిపోతోంది. ప్రభుత్వాలు లాక్ డౌన్ నిర్ణయాలు తీసుకోవటంతో ఎక్కడివారు అక్కడే గప్ చుప్. ఈ...
Share it