Telugu Gateway

Top Stories - Page 186

ప్రజలు తిరగబడతారు జాగ్రత్త

22 April 2020 11:53 AM IST
ఏపీలో గత కొన్ని రోజులుగా సాగుతున్న రాజకీయ విమర్శల వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘ ఈ ఆపత్కాల సమయంలో జనసేన పార్టీ అందరినీ...

ఏపీలో కొత్తగా 56 కరోనా కేసులు

22 April 2020 11:40 AM IST
రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 813కు పెరిగింది. గత 24 గంటల్లో కొత్తగా 56 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఇప్పటికే 120 మంది డిశ్చార్జి అయి...

కోర్టులో చేసినట్లే..కాణిపాకంలో కూడా ప్రమాణం చేయాలి

21 April 2020 6:52 PM IST
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరోసారి ధ్వజమెత్తారు. ప్రతి వారం కోర్టులో భగవద్గీత మీద ప్రమాణం...

వివాదస్పదం అయిన వైసీపీ ఎమ్మెల్యే రోజా తీరు

21 April 2020 2:03 PM IST
ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో అందరిలోనూ ఒకటే టెన్షన్. కరోనా మహమ్మారి ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో అన్న భయం. ఈ తరుణంలో అధికార వైసీపీ...

ఏపీలో కొత్తగా మరో 35 కేసులు

21 April 2020 12:14 PM IST
ఇరవై నాలుగు గంటల్లో ఏపీలో కొత్తగా 35 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదు అయిన మొత్తం కేసుల సంఖ్య 757కు పెరిగింది. సోమవారం ఒక్క...

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఆరోగ్యం విషమం!

21 April 2020 11:25 AM IST
అగ్రరాజ్యం అమెరికాను కూడా గడగడలాడించిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జింగ్ తీవ్ర అనారోగ్యం పాలయ్యారా? ప్రస్తుతం ఆయన అసలు బయటకు రాలేని పరిస్థితుల్లో...

కరోనా బారిన 53 మంది జర్నలిస్ట్ లు

20 April 2020 9:11 PM IST
దేశ ఆర్ధిక రాజధాని ముంబయ్ లో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలోనే ఉన్నాయి. కొత్తగా 53 మంది జర్నలిస్ట్ లకు...

కేంద్రం మా కంటే ఎక్కువ ధరకే కొన్నది

20 April 2020 8:08 PM IST
కరోనా విషయంలో ఏపీ చాలా ముందుగా మేల్కొని నివారణ చర్యలు ప్రారంభించిందని ఏపీ ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని తెలిపారు. ఆయన సోమవారం నాడు...

అవినీతి లేకుండా కిట్లు కొన్నారు

20 April 2020 4:42 PM IST
వైద్య శాఖ అధికారులకు సీఎం జగన్ ప్రశంసలుకరోనా పరీక్షల కోసం కొనుగోలు చేసిన ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ కొనుగోలు వ్యవహారంపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి...

ఎవరికి వారు ఇష్టానుసారం నిర్ణయాలొద్దు

20 April 2020 10:56 AM IST
లాక్ డౌన్ మినహాయింపుల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని కేంద్ర హోం శాఖ అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఎవరికి వారు ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుని...

ఆ కిట్స్ కు మేం కూడా చత్తీస్ గడ్ రేటే చెల్లిస్తాం

19 April 2020 10:14 PM IST
కరోనా కిట్స్ రేట్ వ్యవహారంపై సాగుతున్న దుమారంపై ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ స్పందించింది. కొనుగోలు ఆర్డర్ ఒప్పందం ప్రకారం...

కర్నూలులో కరోనా కల్లోలం..కొత్తగా 26 కేసులు

19 April 2020 12:38 PM IST
ఏపీలోని కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లోనే ఇక్కడ 26 కేసులు వెల్లడి కావటం జిల్లా ప్రజలను ఆందోళనకు...
Share it