Telugu Gateway

Top Stories - Page 186

మంత్రి సురేష్ ను క్వారంటైన్ కు పంపుతారా?.

9 April 2020 8:57 PM IST
ఏపీ ప్రజలకు ఓ రూల్...మంత్రికి ఓ రూలా? అచ్చెన్నాయుడుతెలుగుదేశం సీనియర్ నేత, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో ప్రెస్ మీట్...

చంద్రబాబుకు రాజకీయ వైరస్ సోకింది

9 April 2020 8:55 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్ర విమర్శలు చేశారు. కరోనా సమయంలో కూడా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు....

లాక్ డౌన్ నెలాఖరు వరకూ పొడిగించాలి

9 April 2020 6:15 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు గురువారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించారు. చంద్రబాబు హైదరాబాద్ లో, పార్టీ నేతలు...

వాళ్లపై ఫిర్యాదు చేయండి..పవన్ కళ్యాణ్

9 April 2020 5:41 PM IST
కరోనా విస్తృతి ఉన్న వితప్కర సమయం ఇది. ఈ సమయంలో రాజకీయాలు, ప్రభుత్వంపై విమర్శలు చేయటం మన ఉద్దేశం కాదు. సంయమనం పాటిస్తూ ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు...

మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య మృతి

9 April 2020 1:48 PM IST
సిర్పూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య అనారోగ్యంతో గురువారం నాడు మృతి చెందారు. ఆయన వయస్సు 63 సంవత్సరాలు. టీఆర్ఎస్ తరపున ఆయన రెండుసార్లు...

అపార్ట్ మెంట్ పై నుంచి దూకి యువతి ఆత్మహత్య

9 April 2020 12:40 PM IST
చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం. గురువారం ఉదయమే ఓ యువతి అపార్ట్ మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవటం ఆ ప్రాంతంలో అందరినీ షాక్ కు గురిచేసింది....

అమెరికాలో కరోనా మృతులు 14768

9 April 2020 12:15 PM IST
అమెరికాలో కరోనా కలకలం ఆగటం లేదు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 4,31,838 కేసులు నమోదు కాగా, 14,768 మంది చనిపోయారు. ఒక్క న్యూయార్క్ లోనే 1,51,069 కేసులు నమోదు...

ఏపీలో ఒకే రోజు 34 కేసులు

8 April 2020 8:45 PM IST
ఏపీలో కరోనా కేసుల స్పీడ్ ఏ మాత్రం తగ్గలేదు. ఒక్క బుధవారం రోజే రాష్ట్రంలో 34 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో 15...

తెలంగాణలో కొత్తగా 49 కరోనా కేసులు..మొత్తం453

8 April 2020 8:25 PM IST
రాబోయే రోజుల్లో కరోనా పరీక్షలు చేయాల్సి వారి సంఖ్య తగ్గటంతో పాటు..కేసుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల...

ఏపీ సీఎంకు రామ్ కీ ఎన్విరో ఐదు కోట్ల విరాళం

8 April 2020 6:19 PM IST
కరోనాపై పోరుకు రామ్ కీ ఎన్విరో ఇంజనీర్స్ లిమిటెడ్ ఐదు కోట్ల రూపాయల విరాళం అందజేసింది. ఈ మొత్తాన్ని బుధవారం నాడు ఏపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి...

ట్రంప్ బెదిరించారు..మోడీ అనుమతించారు

8 April 2020 2:34 PM IST
ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ కు హెచ్చరికలు జారీ చేశారని వార్తలు వచ్చిన...

బాధ్యతలేని వ్యక్తులతో మేం మాట్లాడాలా? తలసాని

8 April 2020 1:02 PM IST
కాంగ్రెస్ పార్టీ విమర్శలపై మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ స్పందించారు. ప్రధాని మోడీ దేశంలోని ప్రతిపక్ష నేతలతో మాట్లాడుతున్నారు..సీఎం కెసీఆర్ మాత్రం...
Share it