Telugu Gateway

Top Stories - Page 185

పొదుపు సంఘాలకు ఆన్ లైన్ లో రూ1400 కోట్లు జమ

24 April 2020 12:51 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద మహిళా సంఘాలకు 1400 కోట్ల రూపాయల నిధులను బదిలీ చేశారు. బ్యాంకులకు మహిళా సంఘాలు...

రైతు సమస్యలపై బండి సంజయ్ దీక్ష

24 April 2020 11:09 AM IST
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ రైతు సమస్యలపై ఉపవాసదీక్షకు దిగారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన దీక్షకు కూర్చున్నారు. బిజెపి నేతలు ఎవరి...

చిల్లర రాజకీయాలొద్దు...సోనియాపై బిజెపి ఫైర్

23 April 2020 8:56 PM IST
కరోనా పోరు విషయంలో ఇంత కాలం కలసి కట్టుగా ఉన్నట్లు కన్పించిన అధికార బిజెపి, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ...

త్వరలో కేసులు తగ్గుతాయి

23 April 2020 8:14 PM IST
తెలంగాణలో కంటైన్మెంట్‌ జోన్లలో తప్ప ఇతర ప్రాంతాల్లో కొత్త కేసులు రావడం లేదని, మరో 5,6 రోజుల్లో కేసుల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ...

లాక్ డౌన్ నుంచి మరిన్ని మినహాయింపులు

23 April 2020 5:37 PM IST
ఎలక్ట్రిక్ షాప్ లు.స్టేషనరీ షాప్ లకు మినహాయింపుదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏప్రిల్ 20 నుంచి కేంద్రం లాక్ డౌన్ కు సంబంధించి పలు మినహాయింపులు ఇచ్చింది....

దేశంలోనే తొలి మొబైల్ వైరాలజీ ల్యాబ్ హైదరాబాద్ లో

23 April 2020 4:11 PM IST
తెలంగాణ మరో ప్రత్యేకతను సాధించింది. దేశంలోనే తొలి వైరాలజీ ల్యాబ్ హైదరాబాద్ లో ఏర్పాటు అయింది. దేశాన్ని కరోనా కుదిపేస్తున్న తరుణంలో ఏర్పాటైన ఈ ల్యాబ్ ...

కేంద్రం కీలక నిర్ణయం

23 April 2020 3:24 PM IST
కరోనా దెబ్బ అందరిపై పడుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాల్లో కోతలు పెడుతూ సగం సగం జీతాలు చెల్లిస్తున్నారు. మిగిలిన మొత్తాలను...

గుజరాత్ టూ ఏపీ వయా సముద్రమార్గం

23 April 2020 11:53 AM IST
లాక్ డౌన్ చాలా మందిని కష్టాల పాలు చేసింది. ఇందులో వలస కూలీల నుంచి మొదలుకుని మత్సకారులు..రకరకాల పనులపై బయటకు వెళ్లిన వారు ఉన్నారు. లాక్ డౌన్ ఇప్పుడు...

తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు

22 April 2020 8:15 PM IST
తెలంగాణలో కరోనా కేసుల ఉదృతి తగ్గినట్లే కన్పిస్తోంది. బుధవారం నాడు కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య...

అమెరికా వెళ్ళాల్సిన కిట్లను ఏపీకి తెచ్చాం

22 April 2020 8:06 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు కరోనా అంశంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న కరోనా పరీక్షలు..కిట్ల పనితీరు తదితర...

జగన్ ప్రయత్నాలు పలించలేదు..కానీ శ్రీనివాసరాజుకు ఓకే అయింది

22 April 2020 6:21 PM IST
తెలంగాణ కు డెప్యుటేషన్ పై టీటీడీ మాజీ జెఈవోఓ ఐపీఎస్ అధికారి కోసం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు పలించలేదు. కానీ టీటీడీ మాజీ జెఈవో...

టీసీఎస్ తో అయాన్ తో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఎంవోయు

22 April 2020 6:02 PM IST
ప్రముఖ ఐటి సంస్థ టీసీఎస్ కు చెందిన వ్యాపార విభాగం టీసీఎస్ అయాన్ తో తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలోని కాలేజీ విద్యార్ధులకు ఈ...
Share it