Home > Top Stories
Top Stories - Page 185
ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట
22 May 2020 5:09 PM ISTసస్పెన్షన్ కు గురైన సీనియర్ పోలీస్ అధికారి ఏ బీ వెంకటేశ్వరరావుకు శుక్రవారం నాడు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై ఏపీ సర్కారు విధించిన సస్పెన్షన్...
ఎంఎస్ఎంఈలకు పెద్ద పీట
22 May 2020 5:06 PM ISTప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న,మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలకు పెద్ద పీట వేయనున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి...
పాక్ లో కూలిన విమానం
22 May 2020 4:20 PM ISTలాహోర్ నుంచి కరాచీ వెళుతున్న విమానాశ్రయం మరికొద్ది నిమిషాల్లో ల్యాండ్ అవాల్సి ఉండగా కుప్పకూలింది. కరాచీ విమానాశ్రయం సమీపంలోనే ఈ ఘటన జరిగింది. జనావాసాల...
పెట్టుబడుల ఆకర్షణకు ఏపీ టాస్క్ ఫోర్స్
22 May 2020 1:26 PM ISTకరోనా దెబ్బకు చైనా నుంచి ఖాళీ చేస్తున్న పలు కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా ఏపీ...
వరంగల్ లో కలకలం...బావిలో ఏడు మృతదేహలు
22 May 2020 12:54 PM ISTకరోనా సృష్టించిన కల్లోలంలో వలస కూలీల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఓ వైపు సొంత ఊర్లకు వెళ్ళేదారి లేక రోడ్డెక్కి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొంత...
రైతులకు మంచి ధర కోసమే ఈ ప్రయత్నం
21 May 2020 9:12 PM ISTరాష్ట్రంలో ప్రతిపాదించిన నియంత్రిత పద్ధతిలో పంటల సాగు నిర్ణయాన్ని అత్యధిక మంది రైతులు స్వాగతిస్తున్నట్లు సర్వేలో తేలిందని ముఖ్యమంత్రి కెసీఆర్...
ఐటి ఎగుమతుల్లో దూసుకెళుతున్న తెలంగాణ
21 May 2020 7:22 PM ISTఐటి రంగంలో తెలంగాణ తన సత్తా చాటుతోంది. ఐటి ఎగుమతుల్లో జాతీయ సగటు 8.09 శాతం ఉంటే తెలంగాణ ఐటి ఎగుమతులు మాత్రం 17.93 శాతంగా ఉన్నాయి. దేశంలో తెలంగాణ...
ఇసుక అక్రమాలపై ప్రశ్నిస్తే వేధిస్తారా?
21 May 2020 4:45 PM ISTఇసుక అక్రమాలపై ప్రశ్నించినందుకు తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన జనసేన కార్యకర్త ఉన్నమట్ల లోకేష్ ను పోలీసులు వేధించారని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్...
ఆ ట్వీట్ కు జనసేనకూ సంబంధం లేదు
21 May 2020 11:00 AM ISTమహత్మాగాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడు అంటూ చేసిన ట్వీట్ దుమారం రేపటంతో సినీ నటుడు, జనసేన నేత నాగబాబు స్పందించారు. తాను చేసిన ట్వీట్ కు...
తెలంగాణ సర్కారు నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం
20 May 2020 6:58 PM ISTప్రభుత్వం నిర్ణయించిన కేంద్రాల్లోనే ప్రజలు కరోనా పరీక్షలు, చికిత్స చేయించుకోవాలని చెప్పటం రాజ్యాంగ విరుద్ధం అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ విషయంలో...
ప్రజా ప్రతినిధులే నిబంధనలు పాటించరా?
20 May 2020 4:48 PM ISTకరోనా సమయంలో ఏపీలో నిబంధనలు ఉల్లంఘించి కార్యకలాపాలు నిర్వహించిన అధికార పార్టీ ఎమ్మెల్యేల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై ఉన్నతస్థాయి...
విజయవాడ..విశాఖల్లో సిటీ బస్సులకు నో
20 May 2020 12:36 PM ISTఏపీలో గురువారం నుంచి ఆర్టీసీ సేవలు ప్రారంభం అవుతున్నా విజయవాడ, విశాఖపట్నాల్లో సిటీ బస్సులు నడపటం లేదు. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్...












