Telugu Gateway

Top Stories - Page 184

ఏపీలో 439కి పెరిగిన కరోనా కేసులు

13 April 2020 8:06 PM IST
ఉదయం పన్నెండు. సాయంత్రం ఏడు. వెరసి సోమవారం ఒక్క రోజులో ఏపీలో 19 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 439కి...

అత్యవసర ప్రయాణానికి ఏపీలో పాస్ లు

13 April 2020 7:54 PM IST
కరోనా లాక్ డౌన్ సందర్భంగా చాలా మంది అత్యవసర అవసరాలకు కూడా బయటకు రాలేక ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని..అలాంటి సమయంలో తాము అవసరం ఉన్న...

ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీగా ఉండాలి

13 April 2020 7:12 PM IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కనగరాజ్ రంగంలోకి దిగారు. కమిషన్ అధికారులతో సోమవారం నాడు సమీక్ష నిర్వహించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీగా...

హైదరాబాద్ పై ప్రత్యేక ఫోకస్ అవసరం

13 April 2020 6:09 PM IST
తెలంగాణలో కొత్తగా 32 కేసులు..ఒకరి మృతితెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ‘మాస్క్’ పెట్టుకుని సమీక్ష నిర్వహించారు ఆయన సోమవారం నాడు మంత్రి ఈటెల రాజేందర్,...

అందరి చూపూ మోడీ వైపు

13 April 2020 4:13 PM IST
ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం ఉదయం పది గంటలకు ఏమి చెబుతారు?. లాక్ డౌన్ ఆంక్షలు సులభతరం చేస్తారా?. లేక మరింత కఠిన తరం చేస్తారా?. పారిశ్రామిక రంగానికి...

న్యూయార్క్ టైమ్స్ పై ట్రంప్ ఫైర్

13 April 2020 3:50 PM IST
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యూయార్స్ టైమ్స్ పత్రికపై మండిపడ్డారు. దేశంలోని కీలక విభాగాలు అన్నీ చాలా ముందస్తుగా కరోనా ఉపద్రవంపై హెచ్చరించినా...

ఎస్ఈసీ తొలగింపు వివాదం..ఈ నెల20న విచారణ

13 April 2020 1:50 PM IST
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపు వివాదంపై దాఖలైన పిటీషన్లను హైకోర్టు సోమవారం నాడు విచారింది. ఈ నెల 16కు ప్రమాణ పత్రం దాఖలు చేయాలని కోర్టు...

ఏపీలో 432కు పెరిగిన కరోనా కేసులు

13 April 2020 1:38 PM IST
ఏపీలో తొలుత తగ్గినట్లే కన్పించిన కరోనా కేసులు మళ్ళీ స్పీడ్ అందుకున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ కేసుల సంఖ్ వేగంగా పెరుగుతోంది. సోమవారం నాడు ఏపీలో...

తెలంగాణలో కొత్తగా 28 కేసులు

12 April 2020 9:58 PM IST
తెలంగాణలో కొత్తగా 28 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 531కు పెరిగింది. ఆదివారం నాడు ఇద్దరు కరోనా కారణంగా...

ఏపీలో కొత్తగా 15 కరోనా కేసులు

12 April 2020 8:08 PM IST
ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 420కి పెరిగింది. కొత్తగా ఆదివారం నాడు 15 కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇందులో గుంటూరులో ఏడు,...

కరోనా నుంచి ఆ ప్రధాని సేఫ్

12 April 2020 7:59 PM IST
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా బారి నుంచి బయటపడ్డారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. త్వరలోనే అధికారిక విధులకు కూడా హాజరుకానున్నట్లు...

ఏపీలో 16 కోట్ల ఉచిత మాస్కుల పంపిణీ

12 April 2020 5:02 PM IST
కరోనా అంశంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున మాస్కులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌...
Share it