Telugu Gateway

Top Stories - Page 184

ఏపీ కిట్ల వ్యవహారంపై విచారణ

27 April 2020 5:51 PM IST
స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిగా రద్దు చేసి..మళ్ళీ కొత్తగా ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని బిజెపి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ...

ఏపీలో మరో 80 పాజిటివ్ కేసులు

27 April 2020 11:19 AM IST
గత 24 గంటల్లో ఏపీలో కొత్తగా మరో 80 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. వీటిలో సింహభాగం గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాల్లోనే ఉన్నాయి. కొత్తగా...

కరోనా కేసుల సంఖ్య తగ్గించి చూపొద్దు

26 April 2020 10:00 PM IST
రాష్ట్రాలు కరోనాకు సంబంధించిన కేసుల సంఖ్యను తగ్గించి చూపొద్దని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా వ్యాఖ్యానించారు. ఆయన ఆదివారం నాడు రాష్ట్రాల...

మరికొన్ని రోజులు ప్రజలు ఇలాగే సహకరించాలి..కెసీఆర్

26 April 2020 9:27 PM IST
లాక్ డౌన్ ను మరికొంత కాలం ఇదే పద్ధతిలో కొనసాగిస్తే, ప్రజలకు ఎవరికి వారు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే రాబోయే రోజుల్లో వైరస్...

మరోసారి ఘనంగా టీఆర్ఎస్ ఇరవై ఏళ్ళ ఉత్సవాలు

26 April 2020 8:54 PM IST
తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్). ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకుంది. అయితే ప్రస్తుతం కరోనా సమస్య అల్లకల్లోలం సృష్టిస్తున్న ఈ తరుణంలో పార్టీ ఇరవై ఏళ్ళ ...

అండగా నిలుద్దాం...ఇది ఊహించని విపత్తు

26 April 2020 8:15 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనా కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై గుంటూరు, కృష్ణా జిల్లా నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇది జీవితంలో ఎన్నడూ...

రైతులను ఆదుకోవాలి

26 April 2020 5:21 PM IST
ఓ వైపు గిట్టు బాటు ధర సమస్య. మరో వైపు అకాల వర్షాలతో నష్టం. ఇలా రకరకాల కారణాలతో ఇబ్బందులు పడుతున్న రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని జనసేన అధినేత పవన్...

ఏపీ కొత్త కేసులు 81..కృష్ణాలోనే 52

26 April 2020 11:52 AM IST
ఒక్కోసారి ఒక్కో జిల్లా. కరోనా కేసుల విషయంలో దడ పుట్టిస్తున్నాయి. ఇప్పటి వరకూ కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరగ్గా..ఇఫ్పుడు కృష్ణా...

చంద్రబాబు..లోకేష్ ఏపీకెందుకు రావటంలేదు?

25 April 2020 4:07 PM IST
హైదరాబాద్‌ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌ రాష్ట్రానికి ఎందుకు రావడంలేదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఆయన శనివారం...

తెలంగాణలో కొత్తగా 13 కరోనా కేేసులు

24 April 2020 7:43 PM IST
రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు కన్పిస్తోంది. కొత్తగా 13 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ...

నిమ్మగడ్డ లేఖ విషయంలో కొత్త ట్విస్ట్!

24 April 2020 5:26 PM IST
ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోం శాఖకు రాసిన లేఖ వివాదం కొత్త మలుపు తిరిగింది. ఈ లేఖ ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపిన సంగతి...

వెయ్యికు చేరువలో ఏపీ కరోనా కేసులు

24 April 2020 1:04 PM IST
ఏపీలో కరోనా కేసులు వెయ్యికి చేరువ అవుతున్నాయి. గురువారం మొదటిసారి ఏకంగా 80 కేసులు రికార్డు అయ్యాయి. ఇదే ఇప్పటివరకూ ఏపీలో ఒక రోజు నమోదు అయిన అత్యధిక...
Share it