Telugu Gateway

Top Stories - Page 180

త్వరలో కేసులు తగ్గుతాయి

23 April 2020 8:14 PM IST
తెలంగాణలో కంటైన్మెంట్‌ జోన్లలో తప్ప ఇతర ప్రాంతాల్లో కొత్త కేసులు రావడం లేదని, మరో 5,6 రోజుల్లో కేసుల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ...

లాక్ డౌన్ నుంచి మరిన్ని మినహాయింపులు

23 April 2020 5:37 PM IST
ఎలక్ట్రిక్ షాప్ లు.స్టేషనరీ షాప్ లకు మినహాయింపుదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏప్రిల్ 20 నుంచి కేంద్రం లాక్ డౌన్ కు సంబంధించి పలు మినహాయింపులు ఇచ్చింది....

దేశంలోనే తొలి మొబైల్ వైరాలజీ ల్యాబ్ హైదరాబాద్ లో

23 April 2020 4:11 PM IST
తెలంగాణ మరో ప్రత్యేకతను సాధించింది. దేశంలోనే తొలి వైరాలజీ ల్యాబ్ హైదరాబాద్ లో ఏర్పాటు అయింది. దేశాన్ని కరోనా కుదిపేస్తున్న తరుణంలో ఏర్పాటైన ఈ ల్యాబ్ ...

కేంద్రం కీలక నిర్ణయం

23 April 2020 3:24 PM IST
కరోనా దెబ్బ అందరిపై పడుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాల్లో కోతలు పెడుతూ సగం సగం జీతాలు చెల్లిస్తున్నారు. మిగిలిన మొత్తాలను...

గుజరాత్ టూ ఏపీ వయా సముద్రమార్గం

23 April 2020 11:53 AM IST
లాక్ డౌన్ చాలా మందిని కష్టాల పాలు చేసింది. ఇందులో వలస కూలీల నుంచి మొదలుకుని మత్సకారులు..రకరకాల పనులపై బయటకు వెళ్లిన వారు ఉన్నారు. లాక్ డౌన్ ఇప్పుడు...

తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు

22 April 2020 8:15 PM IST
తెలంగాణలో కరోనా కేసుల ఉదృతి తగ్గినట్లే కన్పిస్తోంది. బుధవారం నాడు కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య...

అమెరికా వెళ్ళాల్సిన కిట్లను ఏపీకి తెచ్చాం

22 April 2020 8:06 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు కరోనా అంశంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న కరోనా పరీక్షలు..కిట్ల పనితీరు తదితర...

జగన్ ప్రయత్నాలు పలించలేదు..కానీ శ్రీనివాసరాజుకు ఓకే అయింది

22 April 2020 6:21 PM IST
తెలంగాణ కు డెప్యుటేషన్ పై టీటీడీ మాజీ జెఈవోఓ ఐపీఎస్ అధికారి కోసం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు పలించలేదు. కానీ టీటీడీ మాజీ జెఈవో...

టీసీఎస్ తో అయాన్ తో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఎంవోయు

22 April 2020 6:02 PM IST
ప్రముఖ ఐటి సంస్థ టీసీఎస్ కు చెందిన వ్యాపార విభాగం టీసీఎస్ అయాన్ తో తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలోని కాలేజీ విద్యార్ధులకు ఈ...

ప్రజలు తిరగబడతారు జాగ్రత్త

22 April 2020 11:53 AM IST
ఏపీలో గత కొన్ని రోజులుగా సాగుతున్న రాజకీయ విమర్శల వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘ ఈ ఆపత్కాల సమయంలో జనసేన పార్టీ అందరినీ...

ఏపీలో కొత్తగా 56 కరోనా కేసులు

22 April 2020 11:40 AM IST
రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 813కు పెరిగింది. గత 24 గంటల్లో కొత్తగా 56 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఇప్పటికే 120 మంది డిశ్చార్జి అయి...

కోర్టులో చేసినట్లే..కాణిపాకంలో కూడా ప్రమాణం చేయాలి

21 April 2020 6:52 PM IST
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరోసారి ధ్వజమెత్తారు. ప్రతి వారం కోర్టులో భగవద్గీత మీద ప్రమాణం...
Share it