Telugu Gateway

Top Stories - Page 179

తెలంగాణాలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

9 May 2020 9:06 PM IST
గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు తెలంగాణలో మళ్ళీ పెరిగాయి. శనివారం నాడు కొత్తగా 31 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో...

ఏపీ లాక్ డౌన్ నిబంధనల్లో మరిన్ని సడలింపులు

9 May 2020 8:16 PM IST
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీలో లాక్ డౌన్ నిబంధనలను మరింత సడలించేందుకు సర్కారు రెడీ అయింది. కంటైన్ మెంట్ జోన్లు, బఫర్ జోన్లల్లో మినహా...

కాళేశ్వరం టెండర్లపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ కు ఫిర్యాదు

9 May 2020 6:37 PM IST
కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ సర్కారు తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఓ వైపు రాష్ట్రం తీవ్ర ఆర్ధిక సమస్యల్లో ఉందని చెప్పి...

ఏపీ సర్కారు కీలక నిర్ణయం

9 May 2020 4:36 PM IST
పెద్ద ఎత్తున మద్యం రేట్లు పెంచి విమర్శల పాలైన ఏపీ సర్కారు ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మద్యం షాపుల్లో పెద్ద ఎత్తున కోత పెట్టిన సర్కారు...

టీవీ5 కార్యాలయంపై దాడి

9 May 2020 11:41 AM IST
హైదరాబాద్ లోని టీవీ5 కార్యాలయంపై శనివారం నాడు దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు కొంత మంది కార్యాలయంపైకి రాళ్లు విసిరారు. ఈ ఘటనలో కార్యాలయంలోని...

మాజీ ఎస్ఈసీ కేసులో తీర్పు రిజర్వ్

8 May 2020 6:46 PM IST
ఏపీ సర్కారు ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎస్ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించిన అంశానికి సంబంధించిన కేసులో హైకోర్టులో వాదనలు ముగిశాయి. గత కొన్ని...

విశాఖ గ్యాస్ లీక్ బాధితులకు నష్టపరిహారం విడుదల

8 May 2020 6:43 PM IST
వైజాగ్ గ్యాస్ లీక్ దుర్ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నష్టపరిహారానికి సంబంధించి సర్కారు నిధులు విడుదల చేసింది. ఈ మేరకు...

ఎల్ జీ పరిశ్రమను అక్కడ నుంచి తరలించాలి

8 May 2020 4:12 PM IST
విశాఖపట్నంలో ప్రమాదానికి కారణమైన ఎల్ జి పాలిమర్స్ కంపెనీని అక్కడ నుంచి వేరే ప్రాంతానికి తరలించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు....

కెసీఆర్ ‘క్వారంటైన్ సీఎం’

8 May 2020 2:23 PM IST
తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కెసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదలు ఇబ్బంది పడుతున్నా ఆయన ఎప్పుడూ ఇంట్లో నుంచి బయటకు రారని...

ఎల్ జీ పాలిమర్స్ ఘటనపై విచారణకు కమిటీ

8 May 2020 1:15 PM IST
విశాఖపట్నంలో విషాదం నింపిన ఎల్ జీ పాలిమర్స్ ఘటనపై విచారణకు సర్కారు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. గురువారం నాడు విశాఖపట్నంలో ముఖ్యమంత్రి...

తెలంగాణలో కొత్తగా 15 కరోనా కేసులు

7 May 2020 8:19 PM IST
రాష్ట్రంలో మరో 15 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఇందులో 12 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో కాగా, ముగ్గురు వలస వచ్చిన వారు అని హెల్త్ బులెటిన్ లో...

ఎల్ జీ పాలిమర్స్ పై కేసు నమోదు

7 May 2020 7:53 PM IST
విశాఖపట్నంలో విషాదానికి కారణమైన ఎల్ జీ పాలిమర్స్ సంస్థపై కేసు నమోదు అయింది. గురువారం తెల్లవారు జామున చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో పది మంది...
Share it