Telugu Gateway

Top Stories - Page 179

మరికొన్ని రోజులు ప్రజలు ఇలాగే సహకరించాలి..కెసీఆర్

26 April 2020 9:27 PM IST
లాక్ డౌన్ ను మరికొంత కాలం ఇదే పద్ధతిలో కొనసాగిస్తే, ప్రజలకు ఎవరికి వారు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే రాబోయే రోజుల్లో వైరస్...

మరోసారి ఘనంగా టీఆర్ఎస్ ఇరవై ఏళ్ళ ఉత్సవాలు

26 April 2020 8:54 PM IST
తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్). ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకుంది. అయితే ప్రస్తుతం కరోనా సమస్య అల్లకల్లోలం సృష్టిస్తున్న ఈ తరుణంలో పార్టీ ఇరవై ఏళ్ళ ...

అండగా నిలుద్దాం...ఇది ఊహించని విపత్తు

26 April 2020 8:15 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనా కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై గుంటూరు, కృష్ణా జిల్లా నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇది జీవితంలో ఎన్నడూ...

రైతులను ఆదుకోవాలి

26 April 2020 5:21 PM IST
ఓ వైపు గిట్టు బాటు ధర సమస్య. మరో వైపు అకాల వర్షాలతో నష్టం. ఇలా రకరకాల కారణాలతో ఇబ్బందులు పడుతున్న రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని జనసేన అధినేత పవన్...

ఏపీ కొత్త కేసులు 81..కృష్ణాలోనే 52

26 April 2020 11:52 AM IST
ఒక్కోసారి ఒక్కో జిల్లా. కరోనా కేసుల విషయంలో దడ పుట్టిస్తున్నాయి. ఇప్పటి వరకూ కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరగ్గా..ఇఫ్పుడు కృష్ణా...

చంద్రబాబు..లోకేష్ ఏపీకెందుకు రావటంలేదు?

25 April 2020 4:07 PM IST
హైదరాబాద్‌ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌ రాష్ట్రానికి ఎందుకు రావడంలేదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఆయన శనివారం...

తెలంగాణలో కొత్తగా 13 కరోనా కేేసులు

24 April 2020 7:43 PM IST
రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు కన్పిస్తోంది. కొత్తగా 13 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ...

నిమ్మగడ్డ లేఖ విషయంలో కొత్త ట్విస్ట్!

24 April 2020 5:26 PM IST
ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోం శాఖకు రాసిన లేఖ వివాదం కొత్త మలుపు తిరిగింది. ఈ లేఖ ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపిన సంగతి...

వెయ్యికు చేరువలో ఏపీ కరోనా కేసులు

24 April 2020 1:04 PM IST
ఏపీలో కరోనా కేసులు వెయ్యికి చేరువ అవుతున్నాయి. గురువారం మొదటిసారి ఏకంగా 80 కేసులు రికార్డు అయ్యాయి. ఇదే ఇప్పటివరకూ ఏపీలో ఒక రోజు నమోదు అయిన అత్యధిక...

పొదుపు సంఘాలకు ఆన్ లైన్ లో రూ1400 కోట్లు జమ

24 April 2020 12:51 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద మహిళా సంఘాలకు 1400 కోట్ల రూపాయల నిధులను బదిలీ చేశారు. బ్యాంకులకు మహిళా సంఘాలు...

రైతు సమస్యలపై బండి సంజయ్ దీక్ష

24 April 2020 11:09 AM IST
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ రైతు సమస్యలపై ఉపవాసదీక్షకు దిగారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన దీక్షకు కూర్చున్నారు. బిజెపి నేతలు ఎవరి...

చిల్లర రాజకీయాలొద్దు...సోనియాపై బిజెపి ఫైర్

23 April 2020 8:56 PM IST
కరోనా పోరు విషయంలో ఇంత కాలం కలసి కట్టుగా ఉన్నట్లు కన్పించిన అధికార బిజెపి, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ...
Share it