Telugu Gateway

Top Stories - Page 178

రాజధాని రైతులకు తక్షణమే కౌలు చెల్లించాలి

29 April 2020 2:52 PM IST
అమరావతిలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు తక్షణమే కౌలు చెల్లించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. రైతులను కేసుల పేరుతో వేధించటం...

ఏపీలో 1332కు చేరిన కరోనా కేసులు

29 April 2020 11:06 AM IST
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల వేగంగా ఏ మాత్రం తగ్గటం లేదు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 73 కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య...

కరోనా చిన్నపాటి జ్వరం కాదు

28 April 2020 7:50 PM IST
కరోనా చిన్నపాటి జ్వరం అంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోసిపుచ్చారు. ఆయన జగన్ పేరు ప్రస్తావించకుండానే...

కర్నూలులో మరో నలభై కరోనా కేసులు

28 April 2020 12:07 PM IST
ఇరవై నాలుగు గంటల్లో వచ్చిన కేసులు ఇవి. మంగళవారం నాడు ఏపీలో కొత్తగా 82 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా..అందులో నలభై కేసులు ఒక్క కర్నూలు జిల్లాలోనే...

అప్పుడే నాయకత్వ సత్తా తెలిసేది..చంద్రబాబు

28 April 2020 10:26 AM IST
విపత్తుల సమయంలోనే నాయకత్వ సామర్ధ్యం బయటపడుతుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. వైసీపీ సర్కారుకు రంగులపై ఉన్న శ్రద్ధ కరోనా...

కేసులు తగ్గటం శుభపరిణామం

27 April 2020 8:35 PM IST
రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుతుండటంశుభసూచకమని, రాబోయే కొద్ది రోజుల్లోనే కరోనా పాజిటివ్ కేసులు లేని రాష్ట్రంగా తెలంగాణ మారే అవకాశాలు...

తెలంగాణలో రెండే కేసులు

27 April 2020 8:28 PM IST
.సోమవారం నాడు రాష్ట్రంలో కేవలం రెండు కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. ఆ రెండు కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. కొత్తగా వచ్చిన రెండు కేసులతో కలుపుకుంటే...

కర్నూలు లో కరోనా ఆందోళనకరం

27 April 2020 8:02 PM IST
కర్నూలు జిల్లాలో కరోనా కేసుల పెరుగుదల తీరుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాతోపాటు నగరంలోనూ కరోనా పాజిటివ్ కేసులు అనూహ్యంగా...

‘డబ్బింగ్ సినిమా’లా జగన్ సందేశం

27 April 2020 7:05 PM IST
ఒక భాషలో తీసిన సినిమాను మరో భాషలోకి డబ్బింగ్ చేసేటప్పుడు పాత రోజుల్లో చాలా సమస్యలు వచ్చేవి. వచ్చే డైలాగ్ లకు..పెదాలకు ‘సింక్’ అయ్యేది కాదు. అప్పట్లో...

ఏపీ కిట్ల వ్యవహారంపై విచారణ

27 April 2020 5:51 PM IST
స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిగా రద్దు చేసి..మళ్ళీ కొత్తగా ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని బిజెపి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ...

ఏపీలో మరో 80 పాజిటివ్ కేసులు

27 April 2020 11:19 AM IST
గత 24 గంటల్లో ఏపీలో కొత్తగా మరో 80 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. వీటిలో సింహభాగం గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాల్లోనే ఉన్నాయి. కొత్తగా...

కరోనా కేసుల సంఖ్య తగ్గించి చూపొద్దు

26 April 2020 10:00 PM IST
రాష్ట్రాలు కరోనాకు సంబంధించిన కేసుల సంఖ్యను తగ్గించి చూపొద్దని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా వ్యాఖ్యానించారు. ఆయన ఆదివారం నాడు రాష్ట్రాల...
Share it