Telugu Gateway

Top Stories - Page 177

వలస కూలీలను సరిహద్దుల్లో వదిలేస్తామనం సరికాదు

17 May 2020 12:41 PM IST
వలస కూలీల బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. కార్మికుల కష్టాలు హృదయాన్ని ద్రవింపచేస్తున్నాయని అన్నారు. ‘రాయలసీమ...

ఏపీలో మాల్స్..రెస్టారెంట్లూ ఓపెన్

16 May 2020 5:08 PM IST
ఆంధ్రప్రదేశ్ లో క్రమక్రమంగా మాల్స్ తోపాటు రెస్టారెంట్లు కూడా ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఓ...

ఏపీ కరోనా కేసులు 2205

16 May 2020 12:54 PM IST
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 48 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2205కు పెరిగింది. ఇందులో ఇప్పటికే 1353 మంది...

ఏపీలో కొత్తగా 57 కరోనా కేసులు

15 May 2020 12:04 PM IST
రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది. కొత్తగా గడిచిన 24 గంటల్లో 57 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య...

ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం

14 May 2020 8:34 PM IST
అందరూ పొలం పనులకు వెళ్ళారు. మిరప పొలంలో పని చేశారు. ఇంకా కొద్దిసేపటిలో ఇంటికి వెళ్ళటమే. పని పూర్తి కాగానే ట్రాక్టర్ లో బయలుదేరారు. కానీ ఊహించని...

జులై10 నుంచి ఏపీ పదవ తరగతి పరీక్షలు

14 May 2020 5:58 PM IST
కరోనా కారణంగా వాయిదా పడిన పదవ తరగతి పరీక్షలకు సంబంధించి ఏపీ సర్కారు కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. అంతే కాదు..పేపర్ల విషయంలో కూడా సర్కారు కీలక...

ఉద్ధవ్ ఠాక్రేకు ‘మహా ఊరట’

14 May 2020 4:48 PM IST
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు పెద్ద ఊరట. ఎప్పుడైతే కేంద్రం జోక్యంతో మహారాష్ట్రలో ఎమ్మెల్సీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ లభించిందో అప్పుడే ఆయనకు...

జగన్ మోసం చేశారు

14 May 2020 4:16 PM IST
పోతిరెడ్డిపాడు ఎలా ఆపాలో మాకు తెలుసు‘ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని మోసం చేశారు. పోతిరెడ్డిపాడుపై ముందుకెళ్ళే ముందు మాతో మాట్లాడితే బాగుండేది....

టీడీపీ ఓ జూమ్ పార్టీలా మారింది

14 May 2020 4:14 PM IST
తెలుగుదేశం పార్టీపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఓ జూమ్ పార్టీలా మారిందని ఎద్దేవా చేశారు. మహానాడును జూమ్ యాప్ లో...

కెసీఆర్..జగన్ కుమ్మక్కు రాజకీయాలు

14 May 2020 2:19 PM IST
పోతిరెడ్డిపాడు అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్, ఏపీ సీఎం జగన్ ‘కుమ్మక్కు రాకీయాలు’ చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి...

ఏపీలో కొత్తగా 36 కేసులు

14 May 2020 12:26 PM IST
ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతూ వస్తోంది. కొత్తగా వచ్చే కేసుల్లో ఎక్కువ శాతం తమిళనాడులోని కోయంబేడు లింక్ లతో కూడినవే ఉన్నాయి. తాజాగా...

జీహెచ్ఎంసీలో ఆగని కరోనా కేసులు

13 May 2020 9:42 PM IST
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత కొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బుధవారం నాడు కూడా తెలంగాణలో కొత్తగా 41 కేసులు నమోదు అయ్యాయి....
Share it