Telugu Gateway

Top Stories - Page 165

కొత్తగా ఐదు ఐటి పార్కులు..30 వేల ఉద్యోగాలు

15 July 2020 9:52 PM IST
హైదరాబాద్ లో కొత్తగా ఐదు ఐటి పార్కులు రాబోతున్నాయని..వీటి ద్వారా 30 వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్...

సచివాలయం కూల్చివేత కేసు వాయిదా

15 July 2020 4:11 PM IST
సచివాలయం కూల్చివేతపై స్టే గురువారం వరకూ కొనసాగనుంది. ఈ అంశంపై బుధవారం నాడు కూడా హైకోర్టులో వాదనలు సాగాయి. ముఖ్యంగా సచివాలయం కూల్చివేతకు పర్యావరణ...

బిజెపిలో చేరటం లేదు..సచిన్ పైలట్

15 July 2020 11:01 AM IST
కాంగ్రెస్ నుంచి వేటుకు గురైన రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ బుధవారం నాడు కీలక ప్రకటన చేశారు. తాను బిజెపిలో చేరటం లేదన్నారు. దీంతో ఆయన...

ఏపీ ఎక్కడా వెనకబడలేదు

14 July 2020 10:09 PM IST
ఏపీకి విదేశీ సంస్థలు రుణంతో పాటు గ్రాంట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. అయితే దీనికి కేంద్ర...

జగన్ సంచలన నిర్ణయం

14 July 2020 8:21 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఏ ప్రైవేట్ ఆస్పత్రి అయినా కోవిడ్ 19 రోగులకు చికిత్స చేయటానికి నిరాకరిస్తే ఆ ...

యశోదా, కిమ్స్ లపై చర్యలేమి తీసుకున్నారు

14 July 2020 7:44 PM IST
తెలంగాణలో కరోనా టెస్ట్ ల వ్యవహారంపై హైకోర్టు మరోసారి తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అన్ని పరీక్షలకు సంబంధించి గరిష్ట ధరను ఖరారు...

ఫార్మా కంపెనీల్లో భద్రతా ప్రమాణాలేవీ?

14 July 2020 2:27 PM IST
విశాఖపట్నంలో వరస పెట్టి పారిశ్రామిక సంస్థల్లో ప్రమాదాలు జరగటంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. గాజువాక, పరవాడ కేంద్రాల్లో...

వైఎస్ఆర్ లేకపోవటం వల్లే రాష్ట్రం ముక్కలైంది

13 July 2020 8:05 PM IST
ఏపీకి చెందిన సీనియర్ ఐపీఏస్ అధికారి, ఆర్టీసీ ఎండీ పదవి నుంచి బదిలీ అయిన మాదిరెడ్డి ప్రతాప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సోమవారం నాడు విజయవాడలో మీడియాతో...

సచివాలయం కూల్చివేతకు జులై 15 వరకూ బ్రేక్

13 July 2020 2:08 PM IST
తెలంగాణ సచివాలయం కూల్చివేతకు సంబంధించి హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. అప్పటివరకూ కూల్చివేత పనులను కూడా ఆపేయాలని ఆదేశించింది....

వైసీపీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

13 July 2020 2:03 PM IST
ఢిల్లీ హైకోర్టు వైసీపీకి, ఎన్నికల సంఘానికి నోటీసులు ఇఛ్చింది. అన్న వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ పాషా దాఖలు చేసిన పిటీషన్ పై ఈ నోటీసులు జారీ...

తిడుతున్నారు..అందుకే తప్పుకుంటున్నా

13 July 2020 12:33 PM IST
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సోమవారం నాడు కీలక ప్రకటన చేశారు. కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. తనను సోషల్ మీడియాలోనూ..టీవీ చర్చల్లో...

ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే

13 July 2020 11:29 AM IST
కరోనా సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని మహంకాళి ఉజ్జయిని మాత భవిష్యవాణి స్వర్ణలత భవిష్యవాణి విన్పించారు. ‘ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు...
Share it