Home > Top Stories
Top Stories - Page 165
కొత్తగా ఐదు ఐటి పార్కులు..30 వేల ఉద్యోగాలు
15 July 2020 9:52 PM ISTహైదరాబాద్ లో కొత్తగా ఐదు ఐటి పార్కులు రాబోతున్నాయని..వీటి ద్వారా 30 వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్...
సచివాలయం కూల్చివేత కేసు వాయిదా
15 July 2020 4:11 PM ISTసచివాలయం కూల్చివేతపై స్టే గురువారం వరకూ కొనసాగనుంది. ఈ అంశంపై బుధవారం నాడు కూడా హైకోర్టులో వాదనలు సాగాయి. ముఖ్యంగా సచివాలయం కూల్చివేతకు పర్యావరణ...
బిజెపిలో చేరటం లేదు..సచిన్ పైలట్
15 July 2020 11:01 AM ISTకాంగ్రెస్ నుంచి వేటుకు గురైన రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ బుధవారం నాడు కీలక ప్రకటన చేశారు. తాను బిజెపిలో చేరటం లేదన్నారు. దీంతో ఆయన...
ఏపీ ఎక్కడా వెనకబడలేదు
14 July 2020 10:09 PM ISTఏపీకి విదేశీ సంస్థలు రుణంతో పాటు గ్రాంట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. అయితే దీనికి కేంద్ర...
జగన్ సంచలన నిర్ణయం
14 July 2020 8:21 PM ISTఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఏ ప్రైవేట్ ఆస్పత్రి అయినా కోవిడ్ 19 రోగులకు చికిత్స చేయటానికి నిరాకరిస్తే ఆ ...
యశోదా, కిమ్స్ లపై చర్యలేమి తీసుకున్నారు
14 July 2020 7:44 PM ISTతెలంగాణలో కరోనా టెస్ట్ ల వ్యవహారంపై హైకోర్టు మరోసారి తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అన్ని పరీక్షలకు సంబంధించి గరిష్ట ధరను ఖరారు...
ఫార్మా కంపెనీల్లో భద్రతా ప్రమాణాలేవీ?
14 July 2020 2:27 PM IST విశాఖపట్నంలో వరస పెట్టి పారిశ్రామిక సంస్థల్లో ప్రమాదాలు జరగటంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. గాజువాక, పరవాడ కేంద్రాల్లో...
వైఎస్ఆర్ లేకపోవటం వల్లే రాష్ట్రం ముక్కలైంది
13 July 2020 8:05 PM ISTఏపీకి చెందిన సీనియర్ ఐపీఏస్ అధికారి, ఆర్టీసీ ఎండీ పదవి నుంచి బదిలీ అయిన మాదిరెడ్డి ప్రతాప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సోమవారం నాడు విజయవాడలో మీడియాతో...
సచివాలయం కూల్చివేతకు జులై 15 వరకూ బ్రేక్
13 July 2020 2:08 PM ISTతెలంగాణ సచివాలయం కూల్చివేతకు సంబంధించి హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. అప్పటివరకూ కూల్చివేత పనులను కూడా ఆపేయాలని ఆదేశించింది....
వైసీపీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
13 July 2020 2:03 PM ISTఢిల్లీ హైకోర్టు వైసీపీకి, ఎన్నికల సంఘానికి నోటీసులు ఇఛ్చింది. అన్న వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ పాషా దాఖలు చేసిన పిటీషన్ పై ఈ నోటీసులు జారీ...
తిడుతున్నారు..అందుకే తప్పుకుంటున్నా
13 July 2020 12:33 PM ISTకాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సోమవారం నాడు కీలక ప్రకటన చేశారు. కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. తనను సోషల్ మీడియాలోనూ..టీవీ చర్చల్లో...
ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే
13 July 2020 11:29 AM ISTకరోనా సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని మహంకాళి ఉజ్జయిని మాత భవిష్యవాణి స్వర్ణలత భవిష్యవాణి విన్పించారు. ‘ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు...
ఎన్ఎస్ఈ...జియో ఐపీవోలు వరసగా!
4 Sept 2026 8:54 PM ISTNSE IPO and Reliance Jio IPO: Two Mega IPOs to Raise Rs 67,000 Crore!
4 Sept 2026 8:49 PM ISTఅల్లరి నరేష్ కామెడీ ఫాంటసీ మూవీ హిట్ కొట్టిందా?!(Rambha Urvashi Menaka...
4 Sept 2026 2:19 PM ISTRambha Urvashi Menaka Movie Review
4 Sept 2026 1:20 PM ISTరేవంత్ రెడ్డి రెండేళ్లు సాఫీగా బండి నడిపిస్తారా?!
3 Sept 2026 6:03 PM IST
Will Action Against Konda Surekha Bring Discipline to Telangana...
3 Sept 2026 5:58 PM ISTGDP Data Controversy: Why Experts Are Questioning Modi Government’s...
3 Sept 2026 1:01 PM ISTCongress Cadre Ignores Revanth Reddy’s Call!
2 Sept 2026 11:56 AM ISTRevanth Losing Credibility? Zero Action on BRS Scams After 1,000 Days
1 Sept 2026 2:15 PM ISTRevanth Reddy Fires Back at KTR, Harish Rao With Strong KCR Remarks
31 Aug 2026 8:28 PM IST





















