Telugu Gateway

Top Stories - Page 166

రాజ్ భవన్ లో కరోనా కలకలం

12 July 2020 9:52 PM IST
తెలంగాణ రాజ్ భవన్ లో కలకలం. ఒకేసారి పదుల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. రాజ్ భవన్ లో గవర్నర్ తమిళ్ సై సౌందరరాజన్ తోపాటు అధికారులు,...

జియో ఫ్లాట్ ఫామ్స్ లో క్వాల్ కామ్ 730 కోట్ల పెట్టుబడి

12 July 2020 9:39 PM IST
రిలయన్స్ జియోలోకి మరో కొత్త పెట్టుబడి వచ్చింది. కేవలం 0.25 శాతం వాటా కోసం క్వాల్ కామ్ వెంచర్స్ 730 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. ఇది ఏప్రిల్ 22...

అరవింద్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫైర్

12 July 2020 9:18 PM IST
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు. ఎంపీ విమర్శలపై చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ లు...

కాంగ్రెస్ పై కపిల్ సిబాల్ సంచలన వ్యాఖ్యలు

12 July 2020 5:06 PM IST
తొలుత కర్ణాటక. మొన్న మధ్యప్రదేశ్. ఇప్పుడు రాజస్థాన్. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు వరసగా చేజారిపోతున్నా ఆ పార్టీ అధిష్టానంలో పెద్దగా కదలిక రావటం లేదు....

కేరళ గోల్డ్ కేసు..స్వప్న అరెస్ట్

11 July 2020 10:26 PM IST
దేశ వ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన కేరళ బంగారం స్మగ్లింగ్ స్కామ్ లో కీలక పాత్రదారిగా అనుమానిస్తున్న స్వప్నసురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను...

విత్తనాల కోసం 25 కోట్లతో ఆల్ట్రా మోడ్రన్ కోల్డ్ స్టోరేజ్

11 July 2020 9:22 PM IST
రాష్ట్రంలో రైతు బంధు అందాల్సిన ఒక్క రైతు కూడా మిగలకుండా గుర్తించి వారికి సాయం చేయాలని ముఖ్యమంత్రి కెసీఆర్ ఆదేశించారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు,...

మాస్క్ లేకుండా పనిచేస్తామన్న సీఎం మాయం అయ్యారు

11 July 2020 4:38 PM IST
‘తెలంగాణకు కరోనా వస్తే మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ మాస్క్ లు లేకుండా పనిచేస్తారని సీఎం కెసీఆర్ ప్రకటించారు. కానీ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ లో...

డ్రైవర్ రహిత కార్లకు చైనా రెడీ!

10 July 2020 9:46 PM IST
వుయ్ రైడ్. చైనాకు చెందిన స్టార్టప్ కంపెనీ. ఈ సంస్థ డ్రైవర్ లేని కార్లను నడిపేందుకు దేశంలో తొలి లైసెన్స్ ను దక్కించుకుంది. చైనాలోని గ్యాంజు నగరంలోని...

కెసీఆర్ ఆదేశాలతోనే ప్రార్ధనా మందిరాలు కూల్చారు

10 July 2020 7:03 PM IST
కొడుకును సీఎం చేసేందుకే ఈ నిర్ణయం. రేవంత్ రెడ్డిహిందూ..ముస్లింలకు ఇది బ్లాక్ డే. షబ్బీర్ అలీతెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్...

ప్రభుత్వ ఖర్చుతోనే సచివాలయంలో దేవాలయాలు

10 July 2020 7:00 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ సచివాలయం దేవాలయాల అంశంపై స్పందించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం నాడు ఓ ప్రకటన చేశారు. కెసీఆర్ ప్రకటన సారాంశం.. ‘‘తెలంగాణ...

అప్పులు చేయక తప్పదు..బుగ్గన

10 July 2020 5:41 PM IST
మూలధన వ్యయ పనుల కోసం ఏపీ సర్కారు అప్పులు చేయకతప్పదని ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కేంద్ర ఆర్ధిక సంస్థల నుంచి కూడా అప్పులు...

ఆక్సిజన్ అందక నలుగురు కరోనా పేషంట్లు మృతి

10 July 2020 11:38 AM IST
తెలంగాణలోని నిజామాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. ఆక్సిజన్ అందక మొత్తం నలుగురు కరోనా పేషంట్లు మరణించారు. గురువారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. విషయం...
Share it