Telugu Gateway

Top Stories - Page 164

ఆ బిల్లులు ఆమోదించొద్దు

19 July 2020 12:54 PM IST
ఏపీ నూతన రాజధాని అమరావతి కోసం రైతులు 33 వేల ఎకరాలు ఇఛ్చారని..ప్రభుత్వం దీనిపై ఇప్పటికే పది వేల కోట్ల రూపాయల వ్యయం చేసిందని తెలుగుదేశం అధినేత...

ఆగస్టులో అయోధ్య రామ మందిరం భూమి పూజ

18 July 2020 9:05 PM IST
చారిత్రక ఘట్టానికి ముహుర్తం ఖరారైందా?. అంటే ఔననే సంకేతాలు వస్తున్నాయి. అయోధ్యలో రామాలయ నిర్మాణానినికి ఆగస్టు3 లేదా 5న భూమి పూజ నిర్వహించాలని రామజన్మ...

కెసీఆర్ మాటలు డీకోడ్ చేస్తే నిజాలు తెలుస్తాయి

18 July 2020 6:44 PM IST
శాసనసభ సాక్షిగా చారిత్రక భవనాలపై ముఖ్యమంత్రి కెసీఆర్ చెప్పిందేమిటి. చేసింది ఏమిటో ప్రజలు తెలుసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్,...

న్యాయసలహా తర్వాతే ఆ బిల్లులపై గవర్నర్ సంతకం!

18 July 2020 4:44 PM IST
అత్యంత కీలకమైన పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్ డీఏ రద్దు బిల్లులను ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిందన్ వెంటనే ఆమోదిస్తారా?. లేక న్యాయ సలహా తీసుకుంటారా?. అన్న...

సచివాలయ భవనాల కూల్చివేతకు ఓకే

17 July 2020 3:59 PM IST
తెలంగాణ సర్కారు కు ఊరట. గత కొన్ని రోజులుగా ఆగిపోయిన సచివాలయ భవనాల కూల్చివేతకు హైకోర్టు ఆమోదం తెలిపింది. భవనాల కూల్చివేతకు పర్యావరణ అనుమతులు అవసరం...

కొత్త సచివాలయ నిర్మాణం..జోక్యానికి సుప్రీం నో

17 July 2020 12:18 PM IST
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు అయింది. తెలంగాణలో సచివాలయం కూల్చివేత, కొత్త సచివాలయం నిర్మాణానికి సంబంధించి హైకోర్టు...

కెసీఆర్ ముందు చూపును అడ్డుకున్నదెవరు?

16 July 2020 7:44 PM IST
అప్పుడు వ్యతిరేకించి..ఇప్పుడు విమర్శలాఉస్మానియా ఆస్పత్రి వ్యవహారంపై అధికార టీఆర్ఎస్ విపక్షాలపై ఎటాక్ ప్రారంభించింది. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్...

రమణదీక్షితుల ట్వీట్ పై వై వీ సుబ్బారెడ్డి అభ్యంతరం

16 July 2020 4:23 PM IST
తిరుమలలో ఇప్పట్లో దర్శనాలు నిలిపివేసే ఆలోచన లేదని టీటీడీ ఛైర్మన్ వై వీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. టీటీడీలో 40 మంది ఉద్యోగులకు కరోనా...

కెసీఆర్ తక్షణమే ఉస్మానియాను సందర్శించాలి

16 July 2020 12:13 PM IST
కరోనా వంటి విపత్కర సమయంలో ప్రజాధనం దుర్వినియోగం చేయటం సరికాదని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఆయన గురువారం నాడు ఉస్మానియా...

వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేందుకు చంద్రబాబు కుట్ర

16 July 2020 11:41 AM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆరోపించారు....

వైసీపీ ఎమ్మెల్యేల దోపిడీ రేంజ్ ఆ నోట్ల కట్టలే చెబుతున్నాయి

16 July 2020 11:17 AM IST
పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న మద్యాన్ని పట్టుకుని ఫోజులు కొడుతున్న సర్కారు రాష్ట్రం నుంచి అక్రమంగా వెళుతున్న కోట్ల రూపాయలను మాత్రం పట్టుకోదా అని...

హోం క్వారంటైన్ లో సౌరవ్ గంగూలీ

16 July 2020 10:54 AM IST
భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇప్పుడు హోం క్వారంటైన్ లోకి వెళ్ళారు. దీనికి కారణం ఆయన సోదరుడు, క్రికెట్‌...
Share it