Telugu Gateway

Top Stories - Page 159

బిజెపి సకలజనుల పార్టీ..సోము వీర్రాజు

30 July 2020 8:06 PM IST
ఏపీలో ఉన్న వైసీపీ, టీడీపీలు కుటుంబ పార్టీలు అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. బిజెపి మాత్రం సకల జనుల పార్టీ అని...

కోర్టు మొట్టికాయలు తిన్నా వైసీపీ సర్కారుకు బుద్ధి రావటం లేదు

30 July 2020 7:49 PM IST
ఏపీలో వైసీపీ సర్కారు ప్రజా సమస్యలను గాలికొదిలేసిన అనవసర అంశాలపై దృష్టి పెడుతోందని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ సుజనా చౌదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం...

ఏపీలో ఎమ్మెల్సీ భర్తీకి నోటిఫికేషన్

30 July 2020 2:22 PM IST
ఆంధ్రప్రదేశ్ లో మరో ఎమ్మెల్సీ సీటు భర్తీకి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా ఇటీవల వరకూ మంత్రులుగా మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్...

సుశాంత్ మరణంపై సుబ్రమణ్యస్వామి కీలక వ్యాఖ్యలు

30 July 2020 1:52 PM IST
బిజెపి ఎంపీ సుబ్రమణ్యస్వామి బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ఆత్మహత్య కాదు..హత్యే అని పేర్కొన్నారు. అంతే...

రాజమౌళికి కరోనా పాజిటివ్

29 July 2020 9:17 PM IST
ప్రముఖ దర్శకుడు రాజమౌళితోపాటు ఆయన కుటుంబ సభ్యులు కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం...

ఇండిగో మూడు నెలల నష్టం 2844 కోట్లు

29 July 2020 8:55 PM IST
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ ఎయిర్ లైన్స్ ఇండిగోను నిర్వహించే ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ భారీ నష్టాన్ని మూటకట్టుకుంది. 2020 ఏప్రిల్-జూన్ నాటికి అంటే మూడు...

రాత్రి వేళ కర్ఫ్యూ ఎత్తివేత..ఆగస్టు 31 వరకూ స్కూళ్లు బంద్

29 July 2020 8:13 PM IST
అన్ లాక్ 3..మార్గదర్శకాలు జారీపాఠశాలలు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలపై నిషేధం ఆగస్టు 31 వరకూ కొనసాగనుంది. ఆన్ లైన్/దూర విద్యను ప్రోత్సహించాలని...

మారుతికి పదిహేనేళ్ళలో తొలిసారి 249 కోట్ల నష్టం

29 July 2020 6:15 PM IST
మారుతి సుజుకి. దేశంలోనే నెంబర్ వన్ కార్ల తయారీ కంపెనీ. ఈ సంస్థ గత పదిహేను సంవత్సరాల్లో తొలిసారి నష్టాలు మూటకట్టుకుంది. కోవిడ్ 19 ప్రభావం, లాక్...

అచ్చెన్నాయుడికి హైకోర్టులో షాక్..బెయిల్ నో

29 July 2020 11:40 AM IST
తెలుగుదేశం సీనియర్ నేత, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి హైకోర్టు షాకిచ్చింది. ఆయన బెయిల్ పిటీషన్ ను తిరస్కరించింది. అచ్చెన్నాయుడు మంత్రిగా పనిచేసిన సమయంలో...

ఏ జిల్లా బాధితులకు ఆ జిల్లాలోనే కరోనా చికిత్స

28 July 2020 8:19 PM IST
కరోనా చికిత్స కోసం జిల్లాల నుంచి అందరూ హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదని..ఎక్కడికి అక్కడే చికిత్స అందిస్తున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల...

గవర్నర్ కోటా ఎమ్మెల్సీల గెజిట్ జారీ

28 July 2020 7:53 PM IST
ఏపీ శాసన మండలికి ఇద్దరు కొత్త సభ్యులు వచ్చారు. గవర్నర్ కోటాలో తాజాగా ఏపీ మంత్రిమండలి జకియా ఖానమ్, పండుల రవీంద్రబాబు పేర్లను ఖరారు చేసింది. ఈ పేర్లకు...

సుశాంత్ సింగ్ కేసులో కీలక మలుపు

28 July 2020 7:22 PM IST
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మరణానికి సంబంధించిన కేసులో మంగళవారం నాడు కీలక పరిణామం చోటుచేసుకుంది. సుశాంత్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని నివేదికలు అందినా...
Share it