Telugu Gateway

Top Stories - Page 160

రాజధాని తరలింపును ఉద్యోగులు వ్యతిరేకించటంలేదు

28 July 2020 6:21 PM IST
అమరావతి నుంచి రాజధాని తరలింపును ఏ ఉద్యోగ సంఘం వ్యతిరేకించటంలేదని సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. అమరావతి పరిరక్షణ సమితి...

తెలంగాణ సీఎస్ పై హైకోర్టు ప్రశ్నల వర్షం

28 July 2020 4:56 PM IST
కరోనా వ్యవహారానికి గత సంబంధించి గత కొంత కాలంగా తెలంగాణ సర్కారు తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్న హైకోర్టు మంగళవారం నాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...

కరోనా టెస్ట్ లపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

28 July 2020 2:14 PM IST
ఏపీ సీఎం జగన్మోహన రెడ్డి కరోనా టెస్ట్ లకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసులు ఎక్కువ వస్తున్నాయని టెస్ట్ లు తగ్గించటంలేదని..అదే సమయంలో...

ఏపీ బిజెపి అధ్యక్షుడుగా సోము వీర్రాజు

27 July 2020 9:35 PM IST
కన్నా లక్ష్మీనారాయణకు షాక్. బిజెపి అధిష్టానం ఆయన్ను ఏపీ బిజెపి అధ్యక్ష పదవి నుంచి తప్పించి..కొత్తగా ఆ బాధ్యతలను ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు...

ఆంక్షల నడుమ సచివాలయంలో మీడియాకు అనుమతి

27 July 2020 9:21 PM IST
తెలంగాణ సచివాలయం కూల్చివేతల కవరేజ్ కు సర్కారు సోమవారం సాయంత్రం మీడియాను అనుమతించింది. అది కూడా ఎన్నో ఆంక్షల మధ్య. మీడియా సిబ్బందిని మినీ బస్సులు,...

అమరరాజా భూ కేటాయింపు రద్దుపై హైకోర్టు స్టే

27 July 2020 6:45 PM IST
అమరరాజా ఇన్ ఫ్రా సంస్థకు హైకోర్టులో ఊరట లభించింది. ఏపీ సర్కారు ఈ సంస్థకు కేటాయించిన భూమిలో ఇంకా ఉపయోగించని 253 ఎకరాలను వెనక్కి తీసుకుంటూ తాజాగా...

జగనన్న కరోనా కేర్ అని పెట్టుకోండి..కానీ!

27 July 2020 3:54 PM IST
సీఎం జగన్ పై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యంగాస్త్రాలు సంధించారు. ప్రతి పథకానికి తన పేరు పెట్టుకోవటం సీఎం జగన్ కు అలవాటు అయిందని ఎద్దేవా చేశారు....

సెక్రటేరియట్ కూల్చివేతలు చూపిస్తాం

27 July 2020 12:22 PM IST
హైకోర్టులో కేసు తుది విచారణ జరగాల్సిన సోమవారం నాడు తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం సాయంత్రం మీడియాకు సచివాలయం కూల్చివేతలు చూపిస్తామని...

భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ 50 వేల కోట్లకు

27 July 2020 11:38 AM IST
ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా ఇవి కాలుష్య రహిత వాహనాలు కావటంతో చాలా మంది వాటివైపు మొగ్గుచూపుతున్నారు. కాకపోతే...

రాబోయే రోజుల్లో మరిన్ని ఆర్ధిక ప్యాకేజీలు

27 July 2020 11:02 AM IST
ఒక్కసారి కోవిడ్ 19 వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ఆర్ధిక అనిశ్చిత పరిస్థితులు తొలగిపోతాయని నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. రాబోయే...

షాకింగ్ న్యూస్..కుక్కను రేప్ చేసిన 40 ఏళ్ళ వ్యక్తి

27 July 2020 9:39 AM IST
మనిషి కుక్కగా మారటం అంటే ఇదేనేమో. బహశా దేశంలో ఇప్పటివరకూ ఎక్కడా ఇలాంటి సంఘటన జరిగినట్లు వార్తలు రాలేదు. తాజాగా ఓ షాకింగ్ వార్త వెలుగు చూసింది. అదేంటి...

చంద్రబాబుకు సోనూసూద్ స్పూర్తినివ్వాలా?

26 July 2020 9:58 PM IST
సోనూసూద్. ఎక్కడో ముంబయ్ లో ఉంటాడు. నాగేశ్వరరావు అనే రైతు తన కూతుళ్ళను కాడెద్దులుగా మార్చిన సంఘటన జరిగింది ఏపీలో. అది కూడా చిత్తూరు జిల్లా. అంటే మాజీ...
Share it