Telugu Gateway

Top Stories - Page 155

అమరరాజా ఇన్ ఫ్రా టెక్ నుంచి 253 ఎకరాలు వెనక్కి

30 Jun 2020 6:14 PM IST
ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లా యాదమర్రి మండలంలో అమరరాజా ఇన్ ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కు కేటాయించిన 483.27 ఎకరాల్లో 253 ఎకరాలు...

అట్లుంది కెసీఆర్ ఎవ్వారం

30 Jun 2020 1:11 PM IST
కొండపోచమ్మసాగర్ కాలువకు గండపడిన వ్యవహారంపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ అంశంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు....

కొండపోచమ్మ సాగర్ కాలువకు గండి

30 Jun 2020 1:05 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ఇటీవలే ప్రారంభించిన కొండపోచమ్మ ప్రాజెక్టుకు సంబంధించిన కాలువకు గండిపడింది. కొండపోచమ్మ సాగర్ నుండి యాదాద్రి జిల్లాకు నీటిని...

విశాఖలో మరో గ్యాస్ లీక్ ఘటన..ఇద్దరు మృతి

30 Jun 2020 11:15 AM IST
విశాఖ. కర్నూలు. మళ్ళీ విశాఖ. ఇవీ ఏపీలో వరుసగా జరుగుతున్న గ్యాస్ ప్రమాదాలు. తొలుత ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన గ్యాస్ దుర్ఘటన దేశాన్ని నిర్ఘాంతపర్చింది....

జులై 31 వరకూ మెట్రో, స్కూళ్ళు..కాలేజీలు బంద్

29 Jun 2020 10:12 PM IST
దేశంలోని కంటైన్ మెంట్ జోన్లలో లాక్ డౌన్ ను జులై 31 వరకూ పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో...

కరోనా వ్యాక్సిన్ తయారీ లో కీలక దశకు భారత్ బయోటెక్

29 Jun 2020 9:44 PM IST
హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి కీలక పురోగతి సాధించింది. ఈ సంస్థ అభివృద్ధి చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్...

చైనాకు భారత్ షాక్

29 Jun 2020 9:01 PM IST
టిక్ టాక్ తో సహా 59 యాప్ లపై నిషేధంభారత సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. టిక్ టాక్ తో సహా మొత్తం 59 చైనా యాప్ లపై నిషేధం విధించింది.ఈ మేరకు సోమవారం...

ప్రైవేట్ టీచర్లను ఆదుకోవాలి

29 Jun 2020 6:58 PM IST
కరోనా సమస్యతో చిక్కుల్లో పడిపోయిన ప్రైవేట్ పాఠశాల టీచర్లు, కళాశాలల లెక్చరర్లను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్...

జగన్ కు రఘురామకృష్ణంరాజు లేఖ

29 Jun 2020 4:01 PM IST
అధికార వైసీపీలో గత కొన్ని రోజులుగా దుమారం రేపుతున్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సోమవారం నాడు వైసీపీ అధినేత, సీఎం జగన్ కు సుదీర్గ లేఖ రాశారు....

తెలంగాణలో ‘బెడ్స్’ కు కొదవలేదు

29 Jun 2020 1:28 PM IST
కరోనా బాధితులను ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిగా పట్టించుకోవటం లేదనే ప్రచారంలో నిజంలేదని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఆయన...

కేంద్ర బృందం రాక..ఈ సారైనా మార్పు వస్తుందా?!

28 Jun 2020 10:01 PM IST
తెలంగాణకు కేంద్ర బృందాలు వస్తున్నాయి..పోతున్నాయి. కానీ కరోనా కేసుల నియంత్రణ విషయంలో మాత్రం ఫలితాలు మాత్రం ఏమీ ఉండటం లేదు. మరి వాళ్ళు ఏమి...

అప్పా డైరక్టర్ వీ కె సింగ్ పై బదిలీ వేటు

28 Jun 2020 9:03 PM IST
డీజీపీగా పదోన్నతి కల్పించలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి వీ కె సింగ్ తనకు పదవీ విరమణ అవకాశం ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాసిన...
Share it