Telugu Gateway

Top Stories - Page 156

కెసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

28 Jun 2020 7:51 PM IST
కరోనా వైరస్ అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో తక్షణమే హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించాలని...

మరోసారి లాక్ డౌన్ దిశగా హైదరాబాద్

28 Jun 2020 5:16 PM IST
సీఎం కు వైద్య శాఖ అధికారులు సూచనత్వరలో కేబినెట్ నిర్ణయంహైదరాబాద్ లో కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. తెలంగాణలో అత్యధిక కేసులు అన్నీ జీహెచ్ఎంసీ...

ట్రంప్ కు ముందే క్లారిటీ వచ్చేసిందా!

27 Jun 2020 7:23 PM IST
వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను ఓడిపోబోతున్నట్లు ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ముందే తెలిసిపపోయిందా?. ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే...

కాపునేస్తంపై పవన్ దుష్ప్రచారం

27 Jun 2020 5:41 PM IST
కాపు రిజర్వేషన్ల అంశాన్ని మరుగునపడేసేందుకే వైసీపీ ప్రభుత్వం కాపునేస్తంతో లెక్కల గోల్ మాల్ చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై...

అహ్మద్ పటేల్ ఇంటికెళ్లి ఈడీ విచారణ

27 Jun 2020 5:05 PM IST
అహ్మద్ పటేల్. కాంగ్రెస్ పాలనలో వెలుగు వెలిగిన నేత. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక ఆయనకు కష్టాలు ప్రారంభం అయ్యాయి. పలు ఆరోపణలు చుట్టుముట్టాయి. అంతే...

ఏపీని నాలుగు గ్రహణాలు పట్టాయి

26 Jun 2020 10:20 PM IST
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కుల పోరాటాలు తప్ప ప్రజల భాగస్వామ్యం ఉండటం లేదని...

కీలక దశలో రెండు కరోనా వ్యాక్సిన్లు

26 Jun 2020 9:54 PM IST
ప్రపంచ వ్యాప్తంగా కరోనా నియంత్రణకు పరిశోధనలు సాగుతుండగా...అందులో రెండు వ్యాక్సిన్లు మాత్రమే కీలక దశలో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 200 కు పైగా...

ఏపీలో మరో ఏడాది ఐదు రోజుల పని దినాలే

26 Jun 2020 9:23 PM IST
సచివాలయంతో పాటు హెచ్ వోడీ కార్యాలయాల్లో పనిచేస్తే ఉద్యోగులకు వారంలో ఐదు రోజుల పని దినాలను మరో ఏడాది పొడిగించారు. ఈ మేరకు శుక్రవారం నాడు ప్రభుత్వ...

ఈఎస్ఐ స్కామ్ లో అచ్చెన్నాయుడిని ఇరికించారు

26 Jun 2020 7:35 PM IST
వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చాలు కేసులు పెడుతున్నారని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు.అందులో భాగంగానే మాజీ మంత్రి,...

కాపు నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి

26 Jun 2020 6:40 PM IST
కాపు రిజర్వేషన్ల అంశాన్ని పక్కదారి పట్టించేందుకే గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం రకరకాల ఎత్తుగడలు వేస్తున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్...

ఆగస్టు 12 వరకూ రెగ్యులర్ రైలు సర్వీసులు రద్దు

25 Jun 2020 9:15 PM IST
కరోనా కారణంగా రైల్వే సర్వీసుల రద్దు వ్యవహారం అలా ముందుకు సాగుతూ పోతోంది. తాజాగా జులై 1 నుంచి ఆగస్టు 12 వరకూ రెగ్యులర్ రైల్వే సర్వీసులు పూర్తిగా రద్దు...

కాంగ్రెస్ కు చైనా నిధులు

25 Jun 2020 8:19 PM IST
భారత్-చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం దేశంలో ‘రాజకీయ ఉద్రిక్తత’లు కూడా సృష్టిస్తోంది. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ అధ్యక్షురాలు...
Share it