Telugu Gateway

Top Stories - Page 156

మాస్క్ లేకుండా పనిచేస్తామన్న సీఎం మాయం అయ్యారు

11 July 2020 4:38 PM IST
‘తెలంగాణకు కరోనా వస్తే మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ మాస్క్ లు లేకుండా పనిచేస్తారని సీఎం కెసీఆర్ ప్రకటించారు. కానీ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ లో...

డ్రైవర్ రహిత కార్లకు చైనా రెడీ!

10 July 2020 9:46 PM IST
వుయ్ రైడ్. చైనాకు చెందిన స్టార్టప్ కంపెనీ. ఈ సంస్థ డ్రైవర్ లేని కార్లను నడిపేందుకు దేశంలో తొలి లైసెన్స్ ను దక్కించుకుంది. చైనాలోని గ్యాంజు నగరంలోని...

కెసీఆర్ ఆదేశాలతోనే ప్రార్ధనా మందిరాలు కూల్చారు

10 July 2020 7:03 PM IST
కొడుకును సీఎం చేసేందుకే ఈ నిర్ణయం. రేవంత్ రెడ్డిహిందూ..ముస్లింలకు ఇది బ్లాక్ డే. షబ్బీర్ అలీతెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్...

ప్రభుత్వ ఖర్చుతోనే సచివాలయంలో దేవాలయాలు

10 July 2020 7:00 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ సచివాలయం దేవాలయాల అంశంపై స్పందించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం నాడు ఓ ప్రకటన చేశారు. కెసీఆర్ ప్రకటన సారాంశం.. ‘‘తెలంగాణ...

అప్పులు చేయక తప్పదు..బుగ్గన

10 July 2020 5:41 PM IST
మూలధన వ్యయ పనుల కోసం ఏపీ సర్కారు అప్పులు చేయకతప్పదని ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కేంద్ర ఆర్ధిక సంస్థల నుంచి కూడా అప్పులు...

ఆక్సిజన్ అందక నలుగురు కరోనా పేషంట్లు మృతి

10 July 2020 11:38 AM IST
తెలంగాణలోని నిజామాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. ఆక్సిజన్ అందక మొత్తం నలుగురు కరోనా పేషంట్లు మరణించారు. గురువారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. విషయం...

ఇంటర్ ఫెయిలైన వారంతా పాస్

9 July 2020 5:43 PM IST
ఈ ఏడాది మార్చిలో పరీక్షలు రాసి ఫెయిల్ అయిన ద్వితీయ సంవత్సరం ఇంటర్ విద్యార్ధులు అందరూ పరీక్షలు లేకుండానే పాస్ అయిపోయినట్లే లెక్క. దీనికి కారణం. ...

తిరుమలలో ‘కంటైన్ మెంట్’ జోన్ వివాదం

9 July 2020 5:24 PM IST
చిత్తూరు జిల్లా యంత్రాంగం చేసిన చిన్నపాటు పెద్ద దుమారానికి కారణం అయింది. చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో జిల్లా యంత్రాంగం పలు ప్రాంతాలను...

ముఖ్యమంత్రి కన్పించకపోతే ఇబ్బంది ఏంటి?

9 July 2020 5:00 PM IST
తెలంగాణ ప్రభుత్వం కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకుంటోందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. హోం మంత్రి మహమూద్ అలీ,...

కన్నాపై విజయసాయిరెడ్డి విమర్శలు

9 July 2020 12:08 PM IST
వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మరోసారి బిజెపి ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై విమర్శలు గుప్పించారు. విజయసాయిరెడ్డి తమ పార్టీ...

ఎడ్యుటెక్ మార్కెట్ 26 వేల కోట్లకు

9 July 2020 11:07 AM IST
కోవిడ్ కారణంగా దేశ విద్యారంగంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు దేశంలో ఎక్కడా స్కూళ్ళు, కాలేజీలు తెరిచే పరిస్థితి లేకపోవటంతో అంతా ఆన్ లైన్ బాట...

ఢిల్లీ..ఏపీ తరహాలో తెలంగాణలోనూ టెస్ట్ లు చేయాలి

8 July 2020 9:11 PM IST
తెలంగాణలో కరోనా టెస్ట్ ల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల తరహాలో...
Share it