Telugu Gateway

Top Stories - Page 156

వైసీపీలో నిజాయతీపరులు ప్రశ్నించాలి

5 Aug 2020 9:25 PM IST
అధికార వైసీపీలోని నిజాయతీపరులు అమరావతిపై సీఎం జగన్ మాట తప్పిన తీరు గురించి ప్రశ్నించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. ఎన్నికలకు...

ఖైరతాబాద్ గణేషుడు తొమ్మిది అడుగులే

5 Aug 2020 4:48 PM IST
అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలపై కరోనా దెబ్బ పడింది. ఈ సారి ఖైరతాబాద్ గణేషుడి విగ్రహం తొమ్మిది అడుగులకే పరిమితం కానుంది. అది...

భూమి పూజలో నదుల నీళ్ళు..వెండి ఇటుక

5 Aug 2020 3:50 PM IST
దేశంలోని రెండు వేల ప్రాముఖ్యత గల ప్రాంతాల నుంచి మట్టి. వంద నదుల నుంచి నీళ్లు. అయోధ్యలోని రామమందిరం భూమి పూజ కోసం తీసుకొచ్చారు. దేశంలోని వివిధ ప్రాంతాల...

రామజన్మభూమిని సందర్శించిన తొలి ప్రధాని

5 Aug 2020 3:39 PM IST
ప్రధాని నరేంద్రమోడీ బుధవారం నాడు ఓ కొత్త రికార్డును సాధించారు. అయోధ్యలో రామ జన్మభూమిని సందర్శించిన తొలి ప్రధానిగా నిలిచారు. అత్యంత వైభవంగా జరిగిన...

అపోలో..బసవతారకం ఆస్పత్రులపై హైకోర్టు ఆగ్రహం

5 Aug 2020 3:17 PM IST
ప్రైవేట్ ఆస్పత్రుల తీరుపై తెలంగాణ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసిది. ఇష్టానుసారం ఛార్జీలు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై నామమాత్రపు చర్యలు తీసుకోవటం...

థర్టీ ఇయర్స్ పృథ్వీకి తీవ్ర అనారోగ్యం

4 Aug 2020 10:24 PM IST
ప్రముఖ నటుడు థర్టీ ఇయర్స్ పృద్విరాజ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయన ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నారు. ఆయన ఈ విషయమై సెల్పీ వీడియోను పోస్టు...

మరో కేంద్ర మంత్రికి కరోనా

4 Aug 2020 10:22 PM IST
కేంద్ర హోం శాఖ అమిత్ షా ఇఫ్పటికే కరోనా బారిన పడి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆ జాబితాలో మరో కేంద్ర మంత్రి చేరారు. దర్మేంద్ర...

వ్యాక్సిన్ కోసం భారత్ చూపు హైదరాబాద్ వైపే

4 Aug 2020 7:21 PM IST
తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ మంగళవారం నాడు జినోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడే ‘వ్యాక్సిన్...

అయోధ్యపై ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు

4 Aug 2020 3:50 PM IST
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అయోధ్య అంశానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాడు రామమందిరానికి భూమి పూజ జరగనున్న నేపథ్యంలో...

ఏపీకి న్యాయం చేస్తున్న కెసీఆర్

4 Aug 2020 3:07 PM IST
తెలంగాణ సీఎం కెసీఆర్ పై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి న్యాయం చేస్తున్న కెసీఆర్ తెలంగాణకు మాత్రం అన్యాయం...

మహిళా చట్టాలపై ప్రచారమే..అమలు లేదు

4 Aug 2020 2:57 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సర్కారు తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించేందుకే దిశ చట్టం తీసుకొచ్చాం, దిశ స్టేషన్లు...

నకిలీ మందులపై కొరడా

3 Aug 2020 10:10 PM IST
నకిలీ మందుల వ్యవహారంపై కొరడా ఝుళిపించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే నకిలీ ఔషధాల విషయంలో ఏ...
Share it