Home > Top Stories
Top Stories - Page 154
సచిన్ పైలట్ రివర్స్ గేర్..రాజస్ధాన్ అనిశ్చితికి తెర
10 Aug 2020 8:46 PM ISTరాజస్థాన్ రాజకీయ సంక్షోభానికి తెరపడింది. అసమ్మతి నేత సచిన్ పైలట్ కాంగ్రెస్ అధిష్టానంతో జరిపిన చర్చలు ఫలప్రదం అయ్యాయి. దీంతో గత కొన్ని రోజులుగా...
ప్రణబ్ ముఖర్జీకి కరోనా
10 Aug 2020 2:00 PM ISTమాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు పరీక్షల్లో కోవిడ్ 19 పాజిటివ్ గా...
ఐపీఎల్ స్పాన్సర్ షిప్ రేసులో పతంజలి
10 Aug 2020 12:41 PM ISTపతంజలి. ఈ బ్రాండ్ గత కొన్నేళ్లుగా భారత్ లో అత్యంత పాపులర్ అయింది. అదే సమయంలో వివాదాలు తక్కువేమీ కాదు. కరోనా సంక్షోభ సమయంలో పతంజలి తీసుకొచ్చిన కరోనా...
రిలయన్స్ పై సౌదీ అరామ్ కో కీలక ప్రకటన
10 Aug 2020 12:32 PM ISTప్రపంచంలోని అతి పెద్ద క్రూడ్ ఉత్పత్తి సంస్థ సౌదీ అరామ్ కో. రిలయన్స్ లో పెట్టుబడులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. రిలయన్స్ ఆయిల్, కెమికల్స్ విభాగంలో...
షాకింగ్..అమెరికాలో 50 లక్షలు దాటిన కేసులు
9 Aug 2020 9:25 PM ISTఅమెరికా మరో ‘రికార్డు’ను దాటేసింది. ఆదివారం నాటికి దేశంలో కరోనా కేసులు 50 లక్షలు (ఐదు మిలియన్లు) దాటేశాయి. అంతే కాదు..మరణాల సంఖ్య కూడా 162,000 కు...
ఇది మహారాష్ట్ర స్వయంప్రతిపత్తిపై దాడే
9 Aug 2020 8:55 PM ISTబాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసును కేంద్రం సీబీఐకి అప్పగించటంపై శివసేన మండిపడుతోంది. ఇది మహారాష్ట్ర ప్రభుత్వంపై కుట్ర అని ఆ పార్టీ...
మోడీ కారణంగా 14 కోట్ల ఉద్యోగాలు ఔట్
9 Aug 2020 8:11 PM ISTనరేంద్రమోడీ ప్రధాన మంత్రి అయిన తర్వాత ఏటా రెండు కోట్ల మందికి కొత్త ఉద్యోగాలు కల్పిస్తానన్నారు. కానీ ఆయన ప్రధాని అయిన తర్వాత ఏకంగా 14 కోట్ల ఉన్న...
అయోధ్య భూమి పూజకు రాష్ట్రపతిని పిలవాల్సింది
9 Aug 2020 7:54 PM ISTబిఎస్పీ అధినేత్రి మాయావతి అయోధ్య వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ భూమి పూజకు ప్రధాని మోడీతోపాటు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను ఆహ్వానించి...
నిబంధనల మేరకే టీటీడీ దర్శనాలు
9 Aug 2020 6:41 PM ISTకేంద్ర, రాష్ట్ర నిబంధనల ప్రకారం భక్తుల కోసమే తిరుమలలో దర్శనాలకు అనుమతిస్తున్నాం తప్ప..ఆదాయం కోసం కాదని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఆదాయం...
కెసీఆర్ ధ్యాస అంతా కాంట్రాక్టులు..కమిషన్లపైనే
9 Aug 2020 5:12 PM ISTతెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశంపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆదివారం నాడు సీఎం కెసీఆర్ కు...
సెప్టెంబర్ చివరి నాటికి కరోనా తగ్గుముఖం
8 Aug 2020 7:22 PM ISTశుభవార్త. సెప్టెంబర్ చివరి నాటికి హైదరాబాద్ లో..తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతుందా?. అంటే ఔననే చెబుతున్నారు తెలంగాణ ప్రజారోగ్య శాఖ డైరక్టర్...
మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో మృతి
8 Aug 2020 2:21 PM ISTతెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూశారు. ఆయన వయస్సు 85 సంవత్సరాలు. జులై 29న అనారోగ్యంతో ఆయన నిమ్స్ లో చేరారు. చేరిన తర్వాత...
ఎన్ఎస్ఈ...జియో ఐపీవోలు వరసగా!
4 Sept 2026 8:54 PM ISTNSE IPO and Reliance Jio IPO: Two Mega IPOs to Raise Rs 67,000 Crore!
4 Sept 2026 8:49 PM ISTఅల్లరి నరేష్ కామెడీ ఫాంటసీ మూవీ హిట్ కొట్టిందా?!(Rambha Urvashi Menaka...
4 Sept 2026 2:19 PM ISTRambha Urvashi Menaka Movie Review
4 Sept 2026 1:20 PM ISTరేవంత్ రెడ్డి రెండేళ్లు సాఫీగా బండి నడిపిస్తారా?!
3 Sept 2026 6:03 PM IST
Will Action Against Konda Surekha Bring Discipline to Telangana...
3 Sept 2026 5:58 PM ISTGDP Data Controversy: Why Experts Are Questioning Modi Government’s...
3 Sept 2026 1:01 PM ISTCongress Cadre Ignores Revanth Reddy’s Call!
2 Sept 2026 11:56 AM ISTRevanth Losing Credibility? Zero Action on BRS Scams After 1,000 Days
1 Sept 2026 2:15 PM ISTRevanth Reddy Fires Back at KTR, Harish Rao With Strong KCR Remarks
31 Aug 2026 8:28 PM IST






















