Telugu Gateway

Top Stories - Page 154

సచిన్ పైలట్ రివర్స్ గేర్..రాజస్ధాన్ అనిశ్చితికి తెర

10 Aug 2020 8:46 PM IST
రాజస్థాన్ రాజకీయ సంక్షోభానికి తెరపడింది. అసమ్మతి నేత సచిన్ పైలట్ కాంగ్రెస్ అధిష్టానంతో జరిపిన చర్చలు ఫలప్రదం అయ్యాయి. దీంతో గత కొన్ని రోజులుగా...

ప్రణబ్ ముఖర్జీకి కరోనా

10 Aug 2020 2:00 PM IST
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు పరీక్షల్లో కోవిడ్ 19 పాజిటివ్ గా...

ఐపీఎల్ స్పాన్సర్ షిప్ రేసులో పతంజలి

10 Aug 2020 12:41 PM IST
పతంజలి. ఈ బ్రాండ్ గత కొన్నేళ్లుగా భారత్ లో అత్యంత పాపులర్ అయింది. అదే సమయంలో వివాదాలు తక్కువేమీ కాదు. కరోనా సంక్షోభ సమయంలో పతంజలి తీసుకొచ్చిన కరోనా...

రిలయన్స్ పై సౌదీ అరామ్ కో కీలక ప్రకటన

10 Aug 2020 12:32 PM IST
ప్రపంచంలోని అతి పెద్ద క్రూడ్ ఉత్పత్తి సంస్థ సౌదీ అరామ్ కో. రిలయన్స్ లో పెట్టుబడులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. రిలయన్స్ ఆయిల్, కెమికల్స్ విభాగంలో...

షాకింగ్..అమెరికాలో 50 లక్షలు దాటిన కేసులు

9 Aug 2020 9:25 PM IST
అమెరికా మరో ‘రికార్డు’ను దాటేసింది. ఆదివారం నాటికి దేశంలో కరోనా కేసులు 50 లక్షలు (ఐదు మిలియన్లు) దాటేశాయి. అంతే కాదు..మరణాల సంఖ్య కూడా 162,000 కు...

ఇది మహారాష్ట్ర స్వయంప్రతిపత్తిపై దాడే

9 Aug 2020 8:55 PM IST
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసును కేంద్రం సీబీఐకి అప్పగించటంపై శివసేన మండిపడుతోంది. ఇది మహారాష్ట్ర ప్రభుత్వంపై కుట్ర అని ఆ పార్టీ...

మోడీ కారణంగా 14 కోట్ల ఉద్యోగాలు ఔట్

9 Aug 2020 8:11 PM IST
నరేంద్రమోడీ ప్రధాన మంత్రి అయిన తర్వాత ఏటా రెండు కోట్ల మందికి కొత్త ఉద్యోగాలు కల్పిస్తానన్నారు. కానీ ఆయన ప్రధాని అయిన తర్వాత ఏకంగా 14 కోట్ల ఉన్న...

అయోధ్య భూమి పూజకు రాష్ట్రపతిని పిలవాల్సింది

9 Aug 2020 7:54 PM IST
బిఎస్పీ అధినేత్రి మాయావతి అయోధ్య వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ భూమి పూజకు ప్రధాని మోడీతోపాటు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను ఆహ్వానించి...

నిబంధనల మేరకే టీటీడీ దర్శనాలు

9 Aug 2020 6:41 PM IST
కేంద్ర, రాష్ట్ర నిబంధనల ప్రకారం భక్తుల కోసమే తిరుమలలో దర్శనాలకు అనుమతిస్తున్నాం తప్ప..ఆదాయం కోసం కాదని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఆదాయం...

కెసీఆర్ ధ్యాస అంతా కాంట్రాక్టులు..కమిషన్లపైనే

9 Aug 2020 5:12 PM IST
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశంపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆదివారం నాడు సీఎం కెసీఆర్ కు...

సెప్టెంబర్ చివరి నాటికి కరోనా తగ్గుముఖం

8 Aug 2020 7:22 PM IST
శుభవార్త. సెప్టెంబర్ చివరి నాటికి హైదరాబాద్ లో..తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతుందా?. అంటే ఔననే చెబుతున్నారు తెలంగాణ ప్రజారోగ్య శాఖ డైరక్టర్...

మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో మృతి

8 Aug 2020 2:21 PM IST
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూశారు. ఆయన వయస్సు 85 సంవత్సరాలు. జులై 29న అనారోగ్యంతో ఆయన నిమ్స్ లో చేరారు. చేరిన తర్వాత...
Share it