Home > Top Stories
Top Stories - Page 140
చంద్రబాబు గొప్ప రాజధాని కట్టారంటున్న లోకేష్
6 Aug 2020 5:20 PM ISTతెలుగుదేశం ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ చెబుతున్నట్ల అదే నిజం అయితే..ఇక వివాదం ఎక్కడ?. ఇక అసలు ఏపీకి కొత్త రాజధాని అవసరం కూడా లేదేమో...
కొత్త సచివాలయానికి 400 కోట్ల నిధుల మంజూరు
6 Aug 2020 2:47 PM ISTతెలంగాణ సర్కారు నూతన సచివాలయం నిర్మాణం విషయంలో దూకుడు చూపిస్తోంది. బుధవారం నాడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో సచివాలయం డిజైన్ కు ఆమోదముద్రవేశారు. అంతే...
కేశినేని నాని ‘పంచ్’ ఎవరికో!
6 Aug 2020 2:30 PM ISTతెలుగుదేశం నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మన కలలు మనమే సాకారం చేసుకోవాలి. మన కలలు ఎదుటివారు సాకారం...
బాబు దృష్టిలో అమరావతి ఎంతో ‘విలువైనది’
6 Aug 2020 10:43 AM ISTకరోనా నుంచి కోలుకున్న వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తన సహజశైలిలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై ఎటాక్ ప్రారంభించారు. అమరావతి వ్యవహారంపై...
టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతి
6 Aug 2020 10:28 AM ISTతెలంగాణకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన ప్రస్తుతం దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్నారు....
మోడీ హిందుత్వవాదానికి పునాది వేశారు
5 Aug 2020 10:08 PM ISTఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అయోధ్యలో భూమి పూజ అంశంపై స్పందించారు. ఆయన మొదటి నుంచి ఈ కార్యక్రమానిని ప్రధాని మోడీ హాజరు కావటంపై...
వైసీపీలో నిజాయతీపరులు ప్రశ్నించాలి
5 Aug 2020 9:25 PM ISTఅధికార వైసీపీలోని నిజాయతీపరులు అమరావతిపై సీఎం జగన్ మాట తప్పిన తీరు గురించి ప్రశ్నించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. ఎన్నికలకు...
ఖైరతాబాద్ గణేషుడు తొమ్మిది అడుగులే
5 Aug 2020 4:48 PM ISTఅత్యంత ప్రతిష్టాత్మకంగా సాగే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలపై కరోనా దెబ్బ పడింది. ఈ సారి ఖైరతాబాద్ గణేషుడి విగ్రహం తొమ్మిది అడుగులకే పరిమితం కానుంది. అది...
భూమి పూజలో నదుల నీళ్ళు..వెండి ఇటుక
5 Aug 2020 3:50 PM ISTదేశంలోని రెండు వేల ప్రాముఖ్యత గల ప్రాంతాల నుంచి మట్టి. వంద నదుల నుంచి నీళ్లు. అయోధ్యలోని రామమందిరం భూమి పూజ కోసం తీసుకొచ్చారు. దేశంలోని వివిధ ప్రాంతాల...
రామజన్మభూమిని సందర్శించిన తొలి ప్రధాని
5 Aug 2020 3:39 PM ISTప్రధాని నరేంద్రమోడీ బుధవారం నాడు ఓ కొత్త రికార్డును సాధించారు. అయోధ్యలో రామ జన్మభూమిని సందర్శించిన తొలి ప్రధానిగా నిలిచారు. అత్యంత వైభవంగా జరిగిన...
అపోలో..బసవతారకం ఆస్పత్రులపై హైకోర్టు ఆగ్రహం
5 Aug 2020 3:17 PM ISTప్రైవేట్ ఆస్పత్రుల తీరుపై తెలంగాణ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసిది. ఇష్టానుసారం ఛార్జీలు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై నామమాత్రపు చర్యలు తీసుకోవటం...
థర్టీ ఇయర్స్ పృథ్వీకి తీవ్ర అనారోగ్యం
4 Aug 2020 10:24 PM ISTప్రముఖ నటుడు థర్టీ ఇయర్స్ పృద్విరాజ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయన ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నారు. ఆయన ఈ విషయమై సెల్పీ వీడియోను పోస్టు...












