Telugu Gateway

Top Stories - Page 140

చైనా వైరస్ కు చైనా వ్యాక్సిన్..నవంబర్ లోనే

15 Sept 2020 1:38 PM IST
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భాషలో చెప్పాలంటే కోవిడ్ 19 అంటే చైనా వైరస్. ఎందుకంటే అది చైనాలోనే పుట్టింది కాబట్టి తాను అలాగే పిలుస్తానని...

ప్రత్యేక హోదా..పోలవరం నిధుల కోసం ఒత్తిడి

14 Sept 2020 8:04 PM IST
వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం నాడు పార్టీ ఎంపీలతో సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో పార్లమెంట్...

ఎల్ఆర్ఎస్ మీద హైకోర్టులో మరో పిటీషన్

14 Sept 2020 7:49 PM IST
తెలంగాణ సర్కారు ప్రకటించిన భూ క్రమబద్దీకరణ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) పై హైకోర్టులో పిటీషన్ల మీద పిటీషన్లు దాఖలు అవుతున్నాయి. ఈ స్కీమ్ పై రాజకీయ పక్షాల నుంచి...

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ గా హరివంశ్ నారాయణ్ ఎన్నిక

14 Sept 2020 7:30 PM IST
ఎలాంటి ఉత్కంఠ లేదు. రాజకీయ తర్జనభర్జనలు లేవు. ప్రత్యర్ధుల నుంచి పోటీ కేవలం ఏదో లాంఛనమే తప్ప..హోరాహోరీ కానే కాదు. దీంతో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా...

శ్రావణి ఆత్మహత్య కేసు..పరారీలో అశోక్ రెడ్డి

14 Sept 2020 4:34 PM IST
టీవీ నటి శ్రావణి ఆత్మహత్యకు ట్రయాంగిల్ లవ్ స్టోరీనే కారణంగా భావిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. ముగ్గురు మధ్య ఒత్తిడితో ఆమె ఎటూ తేల్చుకోలేక ఆత్మహత్యకు...

ఎంపీల్లో కరోనా కలకలం..17 మందికి పాజిటివ్

14 Sept 2020 4:08 PM IST
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయిన తరుణంలో ఎంపీలకు పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ రావటం కలకలం రేపుతోంది. ముందస్తుగా చేసిన పరీక్షల్లో ఏకంగా 17 మంది ఎంపీలు...

వైద్య సిబ్బందిపై ఇంత నిర్లక్ష్యమా?

14 Sept 2020 3:52 PM IST
ఏపీ సర్కారు తీరును జనసేన తప్పుపట్టింది. కరోనా సంక్షోభ సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి రెండు నెలలుగా వేతనాలు...

కెసీఆర్ కు కిషన్ రెడ్డి లేఖ

13 Sept 2020 9:36 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరారు....

కేంద్ర మాజీ మంత్రి మృతి

13 Sept 2020 1:35 PM IST
ఆర్జేడీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్ ఆదివారం నాడు తుది శ్వాస విడిచారు. ఆయన తాజాగా ఆర్జేడీకి రాజీనామా చేశారు. బీహార్ ఎన్నికల...

ఏపీ బిజెపికి పది మంది ఉపాధ్యక్షులు

13 Sept 2020 12:31 PM IST
ఐదుగురు ప్రధాన కార్యదర్శులుకొత్త కమిటీని ప్రకటించిన సోము వీర్రాజుఏపీ బిజెపి నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్ర నూతన కమిటీని ప్రకటించారు. అందులో పది...

మళ్ళీ ఆస్పత్రిలో చేరిన అమిత్ షా

13 Sept 2020 9:37 AM IST
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మరోసారి ఆస్పత్రిలో చేరారు. కోవిడ్ నుంచి రికవరి అయిన తర్వాత కూడా పలు సమస్యలు వేధిస్తున్నట్లు కన్పిస్తోంది. కొద్ది రోజుల...

కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు

11 Sept 2020 9:59 PM IST
తెలంగాణ కాంగ్రెస్ ఇన్ ఛార్జి మారారు. ఇప్పటి వరకూ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్‌ గా ఉన్న కుంతియాను తొలగించి.. ఆయన స్థానంలో మాణికం ఠాగూర్‌ను...
Share it