Telugu Gateway

Top Stories - Page 135

జగన్ చుట్టూ కట్టప్పలు

18 Aug 2020 5:09 PM IST
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు రోజుకొక అంశంతో మీడియా ముందుకు వస్తున్నారు. ఆయన ఢిల్లీలో మకాం వేసి మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం నాడు...

ప్రధానికి లేఖ రాస్తే డీజీపీ స్పందిస్తారా?

18 Aug 2020 5:05 PM IST
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన అంశంలో ఏపీ డీజీపీ రాసిన లేఖపై ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు స్పందించారు. ప్రధాని మోడీకి లేఖ రాస్తే అంత ఆగమేఘాల...

హైదరాబాద్ లో దాక్కుని తప్పుడు ఆరోపణలు

18 Aug 2020 4:43 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ లో కూర్చుని ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు...

సచివాలయం వైపు ఆంక్షల తొలగింపు

18 Aug 2020 12:05 PM IST
గత కొంత కాలంగా సచివాలయంవైపు రాకపోకలపై ఆంక్షలు పెట్టిన సర్కారు తాజాగా ఆంక్షలు తొలగించింది. ప్రస్తుతం తెలుగు తల్లి,ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ లపై రాకపోకలు...

ఎయిమ్స్ లో చేరిన హోం మంత్రి అమిత్ షా

18 Aug 2020 10:39 AM IST
కేంద్ర హోం మంత్రి అమిత్ షా మళ్లీ ఆస్పత్రిలో చేరారు. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న ఆయన ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్...

ఎమ్మెల్సీగా సురేష్ బాబు ఏకగ్రీవం

17 Aug 2020 9:38 PM IST
మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీటు ఏకగ్రీవం అయింది. ఈ సీటుకు అధికార వైసీపీ తరపున దివంగత నేత పెనుమత్స...

చంద్రబాబు పది మర్డర్లు..లోకేష్ పది రేప్ లు చేశారంటే..!

17 Aug 2020 8:52 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అంటూ ప్రధాని మోడీకి...

ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

17 Aug 2020 12:22 PM IST
ఇళ్ళ స్థలాల పంపిణీకి చిక్కులు వీడటం లేదు. దీనికి సంబంధించి పలు కోర్టుల్లో కేసులు సాగుతున్నాయి. తాజాగా సుప్రీంకోర్టులోనూ ఏపీ సర్కారుకు ఎదురుదెబ్బ...

ఫోన్ ట్యాపింగ్ లపై మోడీకి చంద్రబాబు లేఖ

17 Aug 2020 12:14 PM IST
ఏపీ సర్కారు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లను ట్యాపింగ్ చేస్తూ ప్రజాస్వామ్య సంస్థలను నాశనం...

ఫోన్ ట్యాపింగ్ పై వైసీపీ ఎంపీ పిర్యాదు

16 Aug 2020 8:16 PM IST
గత కొంత కాలంగా ఏపీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేస్తున్న వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రానికి ఫిర్యాదు చేసి మరీ...

టీడీపీ నేతల విమర్శలపై వైసీపీ ఎటాక్

16 Aug 2020 4:56 PM IST
ప్రభుత్వ సంక్షేమ పథకాలపై చర్చకు సిద్ధమా? అని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని అధికార వైసీపీ ప్రశ్నించింది. మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రపై...

ధోనీ లోక్ సభ బరిలో దిగాలి

16 Aug 2020 11:48 AM IST
అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి బిజెపి ఎంపీ సుబ్రమణ్యస్వామి కీలక సూచన చేశారు. ధోనీ 2024 ఎన్నికల్లో లోక్...
Share it