Home > Top Stories
Top Stories - Page 135
జగన్ చుట్టూ కట్టప్పలు
18 Aug 2020 5:09 PM ISTవైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు రోజుకొక అంశంతో మీడియా ముందుకు వస్తున్నారు. ఆయన ఢిల్లీలో మకాం వేసి మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం నాడు...
ప్రధానికి లేఖ రాస్తే డీజీపీ స్పందిస్తారా?
18 Aug 2020 5:05 PM ISTఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన అంశంలో ఏపీ డీజీపీ రాసిన లేఖపై ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు స్పందించారు. ప్రధాని మోడీకి లేఖ రాస్తే అంత ఆగమేఘాల...
హైదరాబాద్ లో దాక్కుని తప్పుడు ఆరోపణలు
18 Aug 2020 4:43 PM ISTతెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ లో కూర్చుని ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు...
సచివాలయం వైపు ఆంక్షల తొలగింపు
18 Aug 2020 12:05 PM ISTగత కొంత కాలంగా సచివాలయంవైపు రాకపోకలపై ఆంక్షలు పెట్టిన సర్కారు తాజాగా ఆంక్షలు తొలగించింది. ప్రస్తుతం తెలుగు తల్లి,ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ లపై రాకపోకలు...
ఎయిమ్స్ లో చేరిన హోం మంత్రి అమిత్ షా
18 Aug 2020 10:39 AM ISTకేంద్ర హోం మంత్రి అమిత్ షా మళ్లీ ఆస్పత్రిలో చేరారు. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న ఆయన ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్...
ఎమ్మెల్సీగా సురేష్ బాబు ఏకగ్రీవం
17 Aug 2020 9:38 PM ISTమాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీటు ఏకగ్రీవం అయింది. ఈ సీటుకు అధికార వైసీపీ తరపున దివంగత నేత పెనుమత్స...
చంద్రబాబు పది మర్డర్లు..లోకేష్ పది రేప్ లు చేశారంటే..!
17 Aug 2020 8:52 PM ISTతెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అంటూ ప్రధాని మోడీకి...
ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
17 Aug 2020 12:22 PM ISTఇళ్ళ స్థలాల పంపిణీకి చిక్కులు వీడటం లేదు. దీనికి సంబంధించి పలు కోర్టుల్లో కేసులు సాగుతున్నాయి. తాజాగా సుప్రీంకోర్టులోనూ ఏపీ సర్కారుకు ఎదురుదెబ్బ...
ఫోన్ ట్యాపింగ్ లపై మోడీకి చంద్రబాబు లేఖ
17 Aug 2020 12:14 PM ISTఏపీ సర్కారు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లను ట్యాపింగ్ చేస్తూ ప్రజాస్వామ్య సంస్థలను నాశనం...
ఫోన్ ట్యాపింగ్ పై వైసీపీ ఎంపీ పిర్యాదు
16 Aug 2020 8:16 PM ISTగత కొంత కాలంగా ఏపీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేస్తున్న వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రానికి ఫిర్యాదు చేసి మరీ...
టీడీపీ నేతల విమర్శలపై వైసీపీ ఎటాక్
16 Aug 2020 4:56 PM ISTప్రభుత్వ సంక్షేమ పథకాలపై చర్చకు సిద్ధమా? అని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని అధికార వైసీపీ ప్రశ్నించింది. మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రపై...
ధోనీ లోక్ సభ బరిలో దిగాలి
16 Aug 2020 11:48 AM ISTఅంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి బిజెపి ఎంపీ సుబ్రమణ్యస్వామి కీలక సూచన చేశారు. ధోనీ 2024 ఎన్నికల్లో లోక్...
ప్రభుత్వ పరువు తీస్తున్న సీఎం రేవంత్ రెడ్డి!
21 Jan 2026 3:04 PM ISTDavos Appearance: Chiranjeevi’s Words Stir Telangana Politics!
21 Jan 2026 2:49 PM ISTఅయతుల్లా అలీ ఖమేనీ జోలికి వస్తే అంతే !
21 Jan 2026 11:26 AM ISTUS–Iran Tensions Escalate as War of Words Intensifies!
21 Jan 2026 11:15 AM ISTఅభిమానులకు చిరు లేఖ
20 Jan 2026 5:15 PM IST
Davos Appearance: Chiranjeevi’s Words Stir Telangana Politics!
21 Jan 2026 2:49 PM ISTUS–Iran Tensions Escalate as War of Words Intensifies!
21 Jan 2026 11:15 AM ISTStudy Tour to US: Will CM Revanth Skip Republic Day Celebrations?
20 Jan 2026 12:34 PM ISTPolitical Signals? Vijay Sai Reddy’s Tweet Explained
19 Jan 2026 11:42 AM ISTNaini Coal Block Row Sparks Telangana Political Storm
18 Jan 2026 3:26 PM IST



















