Telugu Gateway

Top Stories - Page 136

బాలు అంత్యక్రియలు పూర్తి

26 Sept 2020 5:01 PM IST
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం అంత్యక్రియలు ముగిశాయి. కోట్లాది మంది అభిమానులను అశ్రునయనాల మధ్య ఈ కార్యక్రమం సాగింది. కోవిడ్ కారణంగా పరిమిత...

గేయాలను దేవతలకు విన్పించటానికి... స్వర్గానికి వెళ్లావా మహానుభావా

25 Sept 2020 6:22 PM IST
టాలీవుడ్ కు చెందిన ప్రముఖ దర్శకుడు, రచయిత సతీష్ వేగేశ్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతిపై స్పందించారు. ఓ చిన్న కవితను ఆయన ట్విట్టర్ లో షేర్...

తెలంగాణలో బార్లు..క్లబ్బులకు అనుమతి

25 Sept 2020 5:23 PM IST
తెలంగాణలో బార్లు తెరుచుకోనున్నాయి. బార్లతో పాటు క్లబ్బులు ఓపెన్ చేసేందుకు సర్కారు అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్...

మూడు దశల్లో బీహార్ ఎన్నికలు

25 Sept 2020 5:07 PM IST
బీహార్ అసెంబ్లీ ఎన్నికల గంట మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించింది. మూడు దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి....

హైదరాబాద్ లో పరువు హత్య కలకలం

25 Sept 2020 1:24 PM IST
కూతురు తమకు ఇష్టంలేని పెళ్లి చేసుకుందని అల్లుడిని చంపించారు అమ్మాయి కుటుంబ సభ్యులు. ఈ పరువు హత్య వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ హత్యపై అమ్మాయి సంచలన...

హైదరాబాద్ లో సిటీ బస్ లకు గ్రీన్ సిగ్నల్

24 Sept 2020 7:35 PM IST
నగరంలో శుక్రవారం నుంచి సిటీ బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే శివార్లలో బస్సులు నడుస్తున్నా సిటీ సర్వీసులు మాత్రం ప్రారంభం కాలేదు. కరోనా...

జగన్ తో డీకె శ్రీనివాసులు భేటీ

24 Sept 2020 12:29 PM IST
ఏపీలో టీడీపీని ఖాళీ చేసే పనిలో పడింది వైసీపీ. వరస పెట్టి టీడీపీ నేతలను చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా విశాఖ ఎమ్మెల్యే వాసుపల్లి...

బెంజ్ కారు మంత్రిని రక్షిస్తున్న జగన్

24 Sept 2020 12:17 PM IST
‘మీ మంత్రి దొంగ అని తెలిసిపోయిందా?. ఏసీబీకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోరా?. మేం ఆరోపణలు చేయటం లేదు. ఆధారాలు కూడా చూపిస్తున్నాం. అయినా సీఎం జగన్...

వైసీపీకి మద్దతిచ్చి రాజీనామా చేయకపోవటం ఏంటి?

24 Sept 2020 12:09 PM IST
వైసీపీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తీరును బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు తప్పుపట్టారు. ఆయన...

రెండు లక్షలు దాటిన అమెరికా కరోనా మరణాలు

23 Sept 2020 8:00 PM IST
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. ఆ దేశంలో కరోనా మరణాల సంఖ్య ఏకంగా రెండు లక్షలు దాటేసింది. మొత్తం కేసులు డెబ్బయి లక్షలకు చేరువలోకి...

డిక్లరేషన్ వివాదం...టీడీపీ, బిజెపి నేతల అరెస్ట్ లు

23 Sept 2020 12:32 PM IST
చిత్తూరు జిల్లాలో టీడీపీ, బిజెపిల నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనను పురస్కరించుకుని ముందు జాగ్రత్త చర్యగా...

కేంద్ర మంత్రి షెకావత్ తో జగన్ భేటీ

23 Sept 2020 10:54 AM IST
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం ఉదయమే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో సమావేశం అయ్యారు. ఈ భేటీలో...
Share it