Telugu Gateway

Top Stories - Page 132

రాహుల్ ను అడ్డుకున్న హర్యానా పోలీసులు

6 Oct 2020 6:57 PM IST
కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీకి హర్యానా పర్యటనలోనూ అడ్డంకులు ఎదురయ్యాయి. తాజాగా ఆయన హాధ్రాస్ పర్యటన సందర్భంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్న...

హాథ్రాస్ ఘటనలో పోలీసులకు షాక్

6 Oct 2020 11:30 AM IST
దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్న హాథ్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనలో ఉత్తరప్రదేశ్ పోలీసులకు షాక్ తగిలింది. బాధిత యువతిపై అత్యాచారం జరగలేదని..తీవ్ర గాయాలతోనే...

దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు

6 Oct 2020 10:38 AM IST
గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా నమోదు అవుతున్న కరోనా కేసులను చూస్తుంటే భారత్ లో ఈ మహమ్మారి తగ్గుముఖం పడుతున్నట్లు కన్పిస్తోంది. గత నెలతో పోలిస్తే...

జెఈఈ టాపర్ చిరాగ్ ఫలోర్

5 Oct 2020 11:55 AM IST
ఢిల్లీలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) సోమవార నాడు జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (జెఈఈ) అడ్వాన్స్ డ్ ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాల్లో...

డీ కె శివకుమార్ నివాసంపై సీబీఐ దాడులు

5 Oct 2020 10:59 AM IST
కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీ కె శివకుమార్ కు షాక్. సోమవారం నాడు ఆయన నివాసంతోపాటు కార్యాలయాలపై సీబీఐ దాడులు నిర్వహించింది. ఓ అవినీతి కేసు విచారణలొ...

కరోనా చికిత్స పొందుతూ బయటికొచ్చిన ట్రంప్

5 Oct 2020 10:45 AM IST
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వివాదాలకు కేంద్ర బిందువు. కరోనా బారిన పడిన చికిత్స పొందుతున్న ఆయన సడన్ గా కారులో బయటకు రావటం దుమారం రేపుతోంది....

వంశీతో కలసి పనిచేయటం కుదరదు

4 Oct 2020 7:52 PM IST
గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ రగడ నడుస్తూనే ఉంది. తాజాగా జరిగిన ఘర్షణలపై వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు స్పందించారు. పోలీసులు ఓవర్ యాక్షన్...

బీహార్ ఎన్నికల్లో కీలక మలుపు

4 Oct 2020 6:27 PM IST
బీహార్ ఎన్డీయే కూటమిలో బీటలు. రామ్ విలాస్ పాశ్వాన్ కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (ఎల్ జెపి) నితీష్ కుమార్ నేతృత్వంలోని జెడీయూతో కలసి పోటీచేయబోమని...

వీఎంఆర్ డీఏ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ మృతి

4 Oct 2020 5:20 PM IST
షాకింగ్. కరోనాకు ఏపీకి చెందిన మరో నేత బలి అయ్యారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ తుది శ్వాసవిడిచారు. గత కొద్ది...

మళ్లీ వేడెక్కిన గన్నవరం రాజకీయం

3 Oct 2020 7:01 PM IST
కృష్ణా జిల్లా గన్నవరంలో రాజకీయం మరోసారి వేడెక్కింది. అధికార వైసీపీలోని గ్రూపులు బహిరంగంగా ఫైటింగ్ కు దిగాయి. టీడీపీకి చెందిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ...

హాథ్రాస్ కు బయలుదేరిన రాహుల్..ప్రియాంక

3 Oct 2020 6:20 PM IST
హాథ్రాస్ గ్యాంగ్ రేప్ ఉదంతం దేశంలో దుమారం రేపుతూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు మరోసారి బాధితురాలి కుటుంబాన్ని...

అటల్ టన్నెల్ ను ప్రారంభించిన మోడీ

3 Oct 2020 2:08 PM IST
ప్రధాని నరేంద్రమోడీ శనివారం నాడు హిమాచల్ ప్రదేశ్ లో ప్రపంచంలోనే అతి పొడవైన అటల్ టన్నెల్ ను జాతికి అంకితం చేశారు. ఇది ఎంతో చారిత్రాత్మక రోజు అని మోడీ...
Share it