Home > Top Stories
Top Stories - Page 131
వైఎస్ఆర్-వేదాద్రి ఎత్తిపోతలకు జగన్ శంకుస్థాపన
28 Aug 2020 12:58 PM ISTకృష్ణా జిల్లాలోని ఎత్తిపోతల పథకానికి సీఎం జగన్ శుక్రవారం నాడు శంఖుస్థాపన చేశారు. తాడేపల్లి నుంచే రిమోట్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు....
వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు
28 Aug 2020 12:29 PM ISTఈ ఏడాది మేలో టీడీపీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వైసీపీలో చేరారు. ఆయన శుక్రవారం నాడు తాడేపల్లిలో వైసీపీ అధినేత, సీఎం జగన్...
ఇలా అయితే మరో 50 ఏళ్ళ ప్రతిపక్షమే
28 Aug 2020 11:13 AM ISTకాంగ్రెస్ పార్టీలో కలకలం ఆగటం లేదు. కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఇలాగే ఉంటే మరో 50 ఏళ్ళు కాంగ్రెస్...
రాహుల్ కు అండగా శివసేన...కాంగ్రెస్ సీనియర్లపై ఫైర్
27 Aug 2020 9:10 PM ISTకాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత సంక్షోభంపై శివసేన స్పందన ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ల ఉమ్మడి సర్కారు...
దేశాన్ని క్రాప్ కాలనీలుగా విభజించాలి
27 Aug 2020 7:37 PM ISTదేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన వ్యవసాయ రంగాన్ని లాభదాయకమైనది కాదనే వ్యతిరేక ధోరణితో చూసే దృక్పథంలో మార్పు రావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...
విశాఖలో గెస్ట్ హౌస్ నిర్మాణానికి 30 ఎకరాలు
27 Aug 2020 5:32 PM ISTఏపీ సర్కారు విశాఖపట్నంలోని కాపులుప్పాడలో గెస్ట్ హౌస్ నిర్మాణానికి 30 ఎకరాలు కేటాయించింది. ఈ మేరకు ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ గురువారం నాడు...
రైతుల ఖాతాల్లో కౌలు డబ్బు
27 Aug 2020 11:22 AM ISTఅమరావతి రైతులు గత రెండు రోజులుగా వార్షిక కౌలు కోసం చేస్తున్న ఆందోళనలపై ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్ సత్యనారాయణ స్పందించారు. రైతుల ఖాతాల్లోో కౌలు...
అంబటి రాంబాబుపై అక్రమ మైనింగ్ ఆరోపణలు..హైకోర్టులో పిటీషన్
26 Aug 2020 8:36 PM ISTవైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదే అంశంపై ఆయనపై హైకోర్టులో పిటీషన్ దాఖలు అయింది. అంబటి రాంబాబు అక్రమ మైనింగ్...
ఉండవల్లికి కరోనా పాజిటివ్
26 Aug 2020 8:32 PM ISTమాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కరోనా బారిన పడ్డారు. రెండు రోజులుగా ఉండవల్లి జ్వరంతో బాధపడుతున్నారు. పరీక్షలు చేయించుకోగా..కరోనా పాజిటివ్ అని...
రైతులతో చేసుకున్న ఒఫ్పందాన్ని గౌరవించాలి
26 Aug 2020 7:15 PM ISTఅమరావతి రైతులకు ఏపీ సర్కారు కౌలు సకాలంలో చెల్లించకపోవటంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌలు డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగిన...
రైతులతో వ్యవహరించే తీరు ఇదేనా?
26 Aug 2020 7:12 PM ISTతెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఏపీ సర్కారుపై మండిపడ్డారు. రైతులతో వ్యవహరించే తీరు ఇదేనా? అని ప్రశ్నించారు. రైతుల అరెస్ట్ ను ఖండించారు. తమ సంవత్సర...
భూమన కరుణాకర్ రెడ్డికి కరోనా
26 Aug 2020 10:39 AM ISTకరోనాపై ప్రజల్లో భయాందోళనలు తొలగించేందుకు ప్రయత్నించిన తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన తిరుపతిలోని ...
ప్రభుత్వ పరువు తీస్తున్న సీఎం రేవంత్ రెడ్డి!
21 Jan 2026 3:04 PM ISTDavos Appearance: Chiranjeevi’s Words Stir Telangana Politics!
21 Jan 2026 2:49 PM ISTఅయతుల్లా అలీ ఖమేనీ జోలికి వస్తే అంతే !
21 Jan 2026 11:26 AM ISTUS–Iran Tensions Escalate as War of Words Intensifies!
21 Jan 2026 11:15 AM ISTఅభిమానులకు చిరు లేఖ
20 Jan 2026 5:15 PM IST
Davos Appearance: Chiranjeevi’s Words Stir Telangana Politics!
21 Jan 2026 2:49 PM ISTUS–Iran Tensions Escalate as War of Words Intensifies!
21 Jan 2026 11:15 AM ISTStudy Tour to US: Will CM Revanth Skip Republic Day Celebrations?
20 Jan 2026 12:34 PM ISTPolitical Signals? Vijay Sai Reddy’s Tweet Explained
19 Jan 2026 11:42 AM ISTNaini Coal Block Row Sparks Telangana Political Storm
18 Jan 2026 3:26 PM IST




















