Telugu Gateway

Top Stories - Page 131

రిలయన్స్ జియో..5జీ సేవలకు రెడీ

8 Oct 2020 7:01 PM IST
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా 5జీ సేవలను ప్రారంభించేందుకు జియో సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. టీఎం ఫోరం...

పోలీసు కమిషనర్..ఛానళ్ళపై కేసులు వేస్తాం

8 Oct 2020 6:13 PM IST
బార్క్ తన ఫిర్యాదులో ఎక్కడా కూడా రిపబ్లిక్ టీవీ పేరు ప్రస్తావించలేదని రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్ణబ్ గోస్వామి వెల్లడించారు. తమ ఛానల్ పరువు...

జగనన్న విద్యాకానుకకు శ్రీకారం

8 Oct 2020 4:35 PM IST
రాష్ట్రంలోని పాఠశాల విద్యార్ధులు అందరికీ స్టూడెంట్ కిట్స్ అందించే కార్యక్రమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. 650 కోట్ల రూపాయల వ్యయంతో...

సీబీఐ మాజీ డైరక్టర్ ఆత్మహత్య

7 Oct 2020 9:41 PM IST
షాకింగ్. సీబీఐ మాజీ డైరక్టర్ అశ్వనీ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన వయస్సు 69 సంవత్సరాలు. సిమ్లాలోని తన నివాసంలో అశ్వనీ కుమార్ ఉరివేసుకుని ఆత్మహత్య...

కెసీఆర్ పై భట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు

7 Oct 2020 8:04 PM IST
దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో విమర్శల జోరు పెరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క సీఎం కెసీఆర్ పై తీవ్ర విమర్శలు...

శశికళకు షాక్..2000 కోట్ల ఆస్తులు ఫ్రీజ్

7 Oct 2020 5:31 PM IST
జైలు నుంచి బయటికొచ్చి మళ్లీ తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న శశికళకు ఐటి శాఖ మరో షాక్ ఇఛ్చింది. శిక్షా కాలం పూర్తి చేసుకుని త్వరలోనే...

దుబ్బాక బిజెపిలో దుమారం

7 Oct 2020 4:24 PM IST
దుబ్బాక ఉప ఎన్నికను బిజెపి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సీటును సీనియర్ నేత రఘునందన్ రావుకు కేటాయించింది. ఇది అందరూ ఊహించిందే. అయితే ఎవరూ...

అన్నాడీఎంకె సీఎం అభ్యర్ధిగా పళనిస్వామి

7 Oct 2020 10:55 AM IST
తమిళనాడులోని అధికార అన్నాడీఎంకెలో సస్పెన్స్ కు తెరపడింది. దీంతో సంక్షోభం తాత్కాలికంగా ముగిసినట్లు అయింది. అన్నాడీఎంకె ముఖ్యమంత్రి అభ్యర్ధిగా...

దేశంలో 8.22 కోట్ల కరోనా పరీక్షలు

7 Oct 2020 10:24 AM IST
కరోనా కేసుల్లో ఊగిసలాట ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒక రోజు తగ్గుతున్నాయి. మరో రోజు పెరుగుతున్నాయి. తగ్గుముఖంలో మాత్రం స్థిరత్వం కనపడటం లేదు. అయితే గతంతో...

తెలంగాణ అందుకు అంగీకరించింది

6 Oct 2020 8:58 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు ఢిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొని రాష్ట్ర వాదన విన్పించారు. అదే సమయంలో పలు అంశాలతో...

పోతిరెడ్డిపాడు ఆపకపోతే..మేం అక్కడ బ్యారెజ్ కడతాం

6 Oct 2020 8:44 PM IST
రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన జల వివాదాలపై మంగళవారం నాడు అత్యంత కీలకమైన అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి...

కాంగ్రెస్ లోకి చెరుకు శ్రీనివాసరెడ్డి

6 Oct 2020 8:22 PM IST
దుబ్బాక ఉప ఎన్నికల వేళ కీలక పరిణామం. ఇంత కాలం అధికార టీఆర్ఎస్ లో కొనసాగిన చెరుకు ముత్యంరెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి గుడ్ బై...
Share it