Telugu Gateway

Top Stories - Page 133

కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రితో కెటీఆర్ భేటీ

24 Aug 2020 3:15 PM IST
తెలంగాణ మున్సిపల్, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ సోమవారం నాడు ఢిల్లీలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా...

బాలసుబ్రమణ్యానికి కరోనా నెగిటివ్ వార్తలపై చరణ్ వివరణ

24 Aug 2020 11:21 AM IST
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇంకా ఐసీయూలోనే..ఎక్మో సాయంతో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్యం ప్రస్తుతానికి నిలకడగానే ఉందని ఆయన తనయుడు చరణ్...

శ్రీశైలం బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం

23 Aug 2020 8:08 PM IST
శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టు ప్రమాదంపై ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు స్పందించారు. శ్రీశైలం బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ‘గతంలో ఎన్టీపీసీ లో...

మంత్రి జగదీష్ రెడ్డి, సీఎండీపై కేసులు పెట్టాలి

23 Aug 2020 7:51 PM IST
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టు ప్రమాదానికి సంబంధించి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ...

రాజకీయాల్లోకి కొత్తతరం వచ్చే సమయం ఇదే

23 Aug 2020 7:35 PM IST
పాలన రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి కొత్త తరం...

కరాచీలోనే దావూద్..పాక్ జాబితాలో చోటు

22 Aug 2020 8:58 PM IST
తొలి సారి పాకిస్థాన్ నిజం అంగీకరించింది. భారత్ కు చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం కరాచీలో ఉన్నట్లు ఒప్పుకుంది. అంతే కాదు..అధికారికంగా...

తెలంగాణ సర్కారు రాక్షసంగా ప్రవర్తిస్తోంది

22 Aug 2020 2:03 PM IST
టీఆర్ఎస్ సర్కారు తీరును టీపీపీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుపట్టారు. కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, మల్లు రవిల అరెస్ట్ అప్రజాస్వామికమన్నారు....

కెటీఆర్ సీఎం కావాలని భగవంతుడిని కోరుకున్నా

22 Aug 2020 12:52 PM IST
గత కొంత కాలంగా అధికార టీఆర్ఎస్ పార్టీలో మంత్రులు..ఎమ్మెల్యేలు కెటీఆర్ కు ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయంటూ వరస పెట్టి ప్రకటనలు చేస్తున్నారు....

నారా లోకేష్ కు ఏపీ మంత్రి లీగల్ నోటీసులు

21 Aug 2020 8:36 PM IST
కొద్ది రోజుల క్రితం తమిళనాడులోని ఓ చెక్ పోస్టు వద్ద కారులో ఐదు కోట్ల రూపాయలపైనే నగదు పట్టుబడింది. ఈ వ్యవహారం ఏపీలో రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది....

శ్రీశైలం విద్యుత్ ప్లాంట్ మృతుల కుటుంబాలకు సాయం

21 Aug 2020 8:15 PM IST
తెలంగాణ సర్కారు శ్రీశైలం విద్యుత్ ప్లాంట్ ప్రమాదంలో మరణించిన వారికి నష్టపరిహారం ప్రకటించింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన డీఈ శ్రీనివాస్ కుటుంబానికి...

లోకేష్ మీద వాలంటీర్ ను పెట్టి గెలిపిస్తాం

21 Aug 2020 7:29 PM IST
అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీకి కొత్త ఛాలెంజ్ విసిరింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై వైసీపీ...

శ్రీశైలం ప్రమాదంలో తొమ్మిది మంది మృతి

21 Aug 2020 4:39 PM IST
విషాదం. శ్రీశైలంలోని విద్యుత్ ప్రాజెక్టులో జరిగిన ప్రమాదంలో అందులో చిక్కుకున్న తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి...
Share it