Home > Top Stories
Top Stories - Page 133
కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రితో కెటీఆర్ భేటీ
24 Aug 2020 3:15 PM ISTతెలంగాణ మున్సిపల్, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ సోమవారం నాడు ఢిల్లీలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా...
బాలసుబ్రమణ్యానికి కరోనా నెగిటివ్ వార్తలపై చరణ్ వివరణ
24 Aug 2020 11:21 AM ISTప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇంకా ఐసీయూలోనే..ఎక్మో సాయంతో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్యం ప్రస్తుతానికి నిలకడగానే ఉందని ఆయన తనయుడు చరణ్...
శ్రీశైలం బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం
23 Aug 2020 8:08 PM ISTశ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టు ప్రమాదంపై ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు స్పందించారు. శ్రీశైలం బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ‘గతంలో ఎన్టీపీసీ లో...
మంత్రి జగదీష్ రెడ్డి, సీఎండీపై కేసులు పెట్టాలి
23 Aug 2020 7:51 PM ISTతెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టు ప్రమాదానికి సంబంధించి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ...
రాజకీయాల్లోకి కొత్తతరం వచ్చే సమయం ఇదే
23 Aug 2020 7:35 PM ISTపాలన రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి కొత్త తరం...
కరాచీలోనే దావూద్..పాక్ జాబితాలో చోటు
22 Aug 2020 8:58 PM ISTతొలి సారి పాకిస్థాన్ నిజం అంగీకరించింది. భారత్ కు చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం కరాచీలో ఉన్నట్లు ఒప్పుకుంది. అంతే కాదు..అధికారికంగా...
తెలంగాణ సర్కారు రాక్షసంగా ప్రవర్తిస్తోంది
22 Aug 2020 2:03 PM ISTటీఆర్ఎస్ సర్కారు తీరును టీపీపీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుపట్టారు. కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, మల్లు రవిల అరెస్ట్ అప్రజాస్వామికమన్నారు....
కెటీఆర్ సీఎం కావాలని భగవంతుడిని కోరుకున్నా
22 Aug 2020 12:52 PM ISTగత కొంత కాలంగా అధికార టీఆర్ఎస్ పార్టీలో మంత్రులు..ఎమ్మెల్యేలు కెటీఆర్ కు ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయంటూ వరస పెట్టి ప్రకటనలు చేస్తున్నారు....
నారా లోకేష్ కు ఏపీ మంత్రి లీగల్ నోటీసులు
21 Aug 2020 8:36 PM ISTకొద్ది రోజుల క్రితం తమిళనాడులోని ఓ చెక్ పోస్టు వద్ద కారులో ఐదు కోట్ల రూపాయలపైనే నగదు పట్టుబడింది. ఈ వ్యవహారం ఏపీలో రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది....
శ్రీశైలం విద్యుత్ ప్లాంట్ మృతుల కుటుంబాలకు సాయం
21 Aug 2020 8:15 PM ISTతెలంగాణ సర్కారు శ్రీశైలం విద్యుత్ ప్లాంట్ ప్రమాదంలో మరణించిన వారికి నష్టపరిహారం ప్రకటించింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన డీఈ శ్రీనివాస్ కుటుంబానికి...
లోకేష్ మీద వాలంటీర్ ను పెట్టి గెలిపిస్తాం
21 Aug 2020 7:29 PM ISTఅధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీకి కొత్త ఛాలెంజ్ విసిరింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై వైసీపీ...
శ్రీశైలం ప్రమాదంలో తొమ్మిది మంది మృతి
21 Aug 2020 4:39 PM ISTవిషాదం. శ్రీశైలంలోని విద్యుత్ ప్రాజెక్టులో జరిగిన ప్రమాదంలో అందులో చిక్కుకున్న తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి...












