Telugu Gateway

Top Stories - Page 119

ఈ తీర్పు చారిత్రాత్మకం

30 Sept 2020 2:39 PM IST
సంచలనం సృష్టించిన బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లక్నో సీబీఐ కోర్టు వెలువరించిన తీర్పుపై బిజెపి సీనియర్ నేతలు ఎల్ కె అద్వానీ, మురళీ మనోహర్ జోషిలు...

రేప్ బాధితురాలికి అర్ధరాత్రి అంత్యక్రియలు..దుమారం

30 Sept 2020 2:11 PM IST
ఉత్తరప్రదేశ్ లోని హాథ్రస్ రేప్ కేసులో దారుణం జరిగింది. బాధితురాలి కుటుంబ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వకుండా పోలీసులు రాత్రికి రాత్రే అంత్యక్రియలు...

హాథ్రాస్ రేప్ ఘటనపై సిట్ ఏర్పాటు

30 Sept 2020 10:55 AM IST
ఉత్తరప్రదేశ్ లోని హాథ్రాస్ జిల్లాలో నిర్భయ తరహాలో జరిగిన రేప్ ఘటనపై ఉత్తరప్రదేశ్ సర్కారు స్పందించింది. ఈ ఘటనపై విచారణకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం...

రిలయన్స్ రిటైల్ లో జనరల్ అట్లాంటిక్ కు వాటా

30 Sept 2020 10:27 AM IST
సేమ్ టూ సేమ్. రిలయన్స్ జియో మోడల్ నే రిలయన్స్ రిటైల్ లోనూ ఫాలో అవుతున్నారు. జియో ఫ్లాట్ ఫామ్స్ లో ఎలా అయితే వాటాల అమ్మటం ద్వారా లక్ష కోట్ల...

కొత్త మలుపు తిరిగిన బీహార్ రాజకీయం

30 Sept 2020 10:04 AM IST
బీహార్ రాజకీయాల్లో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు. ఇప్పటికే ఎన్డీయే కూటమిలో లుకలుకలు కొనసాగుతుండగా ఇప్పుడు నితీష్ కుమార్ కు కొత్త చిక్కు వచ్చిపడింది. ఈ...

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి కరోనా

29 Sept 2020 10:01 PM IST
ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు కరోనా బారినపడ్డారు. ఆయన మంగళవారం నాడు రొటీన్ గా కోవిడ్ 19 పరీక్ష చేయించుకోగా ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే...

డ్రగ్స్ కొనుగోలులో రియా పాత్ర స్పష్టం

29 Sept 2020 8:29 PM IST
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన రియా చక్రవర్తి బెయిల్ పిటీషన్ ను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్ సీబీ) తీవ్రంగా వ్యతిరేకించింది. డ్రగ్ డీలర్స్...

ప్రతి 15 మందిలో ఒకరికి కరోనా

29 Sept 2020 7:58 PM IST
దేశంలో కరోనాకు సంబంధించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) సంచలన విషయాలను బహిర్గతం చేసింది. దేశ వ్యాప్తంగా నిర్వహించిన సీరో సర్వే...

జనవరికి కరోనా వ్యాక్సిన్..జగన్

29 Sept 2020 7:00 PM IST
ఏపీలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం శుభపరిణామం అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది జనవరి నాటికి కరోనాకు వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందన్నారు....

ఉత్కంఠ రేపుతున్న బాబ్రీ కేసు తీర్పు

29 Sept 2020 1:15 PM IST
అయోధ్యలో బాబ్రీ మసీదు విధ్వంసం జరిగి 28 సంవత్సరాలు అయింది. 1992 డిసెంబర్ 6న ఈ ఘటన జరిగిన విషయం తెలిసిందే. అత్యంత కీలకమైన ఈ అంశానికి సంబంధించిన తీర్పు...

అక్టోబర్ 6న అపెక్స్ కమిటీ సమావేశం

28 Sept 2020 9:32 PM IST
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాల అంశంపై చర్చించేందుకు అపెక్స్ కమిటీ సమావేశం అక్టోబర్ 6 న జరగనుంది. ఇప్పటికే ఈ సమావేశం రకరకాల కారణాలతో...

ఏపీలో రైతులకు ఉచితంగా బోర్లు

28 Sept 2020 2:18 PM IST
ఏపీ సర్కారు కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. దీని కింద రైతులకు ఉచితంగా బోర్లు వేయించనున్నారు. ఈ పథకానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం నాడు...
Share it