Telugu Gateway

Top Stories - Page 118

బోయింగ్ 737 విమానాలు ఓకే

16 Oct 2020 7:58 PM IST
యూరోపియన్ యూనియన్ విమానయాన రక్షణ వ్యవహారాలను పర్యవేక్షించే సంస్థ వీటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు సురక్షితమైనవేనని...

కనకదుర్గ ఫ్లైవర్ ను ప్రారంభించిన గడ్కరీ..జగన్

16 Oct 2020 12:51 PM IST
ఎట్టకేలకు కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం పూర్తయింది. విజయవాడ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచేస్తున్న ఈ బ్రిడ్జి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఇటీవల...

లాయర్ దగ్గర 217 కోట్ల రూపాయలు

16 Oct 2020 10:43 AM IST
ఆయనో ఆర్బిట్రేషన్ లాయర్. ఒక క్లయింట్ దగ్గర నుంచి 117 కోట్ల రూపాయలు తీసుకున్నారు. మరో క్లయింట్ నుంచి 100 కోట్ల రూపాయలు తీసుకున్నారు. వీరిద్దరి వివాదాలు...

కేక్ లో మత్తు మందు కలిపి విద్యార్ధినిపై రేప్

16 Oct 2020 9:54 AM IST
ఆ అమ్మాయి స్నేహితులే దారుణానికి ఒడిగట్టారు. పుట్టిన రోజు వేడుక అని ఓ హోటల్ కు పిలిచారు. అక్కడే మత్తు మందు కలిపిన కేక్ తినిపించి..అపస్మారక స్థితిలోకి...

టీఆర్పీ స్కామ్...బార్క్ సంచలన నిర్ణయం

15 Oct 2020 2:56 PM IST
టీవీ రేటింగ్స్ లో మాయాజాలం. ఎప్పటి నుంచో దీనిపై విమర్శలు. రేటింగ్స్ లో గోల్ మాల్ చేస్తూ పలు ఛానళ్లు తమ రీచ్ ఎక్కువ అని చెప్పుకుంటూ ఆ మేరకు ప్రకటనలు...

ఏపీ నెక్ట్స్ సీఎస్ ఆధిత్యనాధ్ దాస్!

15 Oct 2020 11:36 AM IST
ప్రస్తుతం ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్ ఏపీ తదుపరి ప్రధాన కార్యదర్శి (సీఎస్) కాబోతున్నారా?. అంటే ఔననే సంకేతాలు...

కెసీఆర్, జగన్ లకు మోడీ ఫోన్

14 Oct 2020 8:31 PM IST
ప్రధాని నరేంద్రమోడీ బుధవారం సాయంత్రం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్ లో మాట్లాడారు. వర్షాలు, వరదలు వల్ల ఆయా రాష్ట్రాలు ఎదుర్కొంటున్న...

హైదరాబాద్ లో జల విలయం

14 Oct 2020 7:39 PM IST
హైదరాబాద్ ఎప్పుడూ చూడని వర్షం చూసింది. ప్రజలు కూడా గతంలో ఎన్నడూ లేని కష్టాలు పడాల్సి వచ్చింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకూ నగరంలోని...

శోభానాయుడు కన్నుమూత

14 Oct 2020 6:50 PM IST
ప్రముఖ కూచిపూడి నాట్యకళాకారిణి శోభా నాయుడు కన్నుమూశారు. ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో ఆమె బుధవారం నాడు మరణించారు. 1956లో విశాఖపట్నం జిల్లా...

జైలులో మాజీ తహశీల్దార్ నాగరాజు ఆత్మహత్య

14 Oct 2020 6:38 PM IST
విషాదాంతం. జైలులో ఆత్మహత్య. తెలంగాణలో కోటి రూపాయల అవినీతితో కలకలం రేపిన కీసర మాజీ తహశీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు. కోటి పది లక్షల రూపాయల లంచం...

భారత జీడీపీపై ఐఎంఎఫ్ అంచనా

13 Oct 2020 9:02 PM IST
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో భారత స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 10.3 శాతం మేర పతనం అవుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. కోవిడ్ 19...

ఇలా ఎవరూ చేయలేదు...చంద్రబాబు

13 Oct 2020 6:31 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మంగళవారం నాడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాజాగా సుప్రీంకోర్టు సీజెఐకి రాసిన లేఖపై స్పందించారు. పార్టీ నేతలతో...
Share it