Telugu Gateway

Telugugateway Exclusives - Page 39

ఎస్పీ బాలసుబ్రమణ్యం పరిస్థితి విషమం

24 Sept 2020 6:57 PM IST
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం అత్యంత విషమంగా మారింది. గత 24 గంటల్లో పరిస్థితిలో మార్పు వచ్చిందని ఎంజీఎం ఆస్పత్రి విడుదల చేసిన హెల్త్...

దేవుళ్లపై అభ్యంతకర వ్యాఖ్యలు.. వైసీపీ మౌనం....మోడీని మాత్రం అలా అనటం తప్పు!

24 Sept 2020 5:29 PM IST
సజ్జల కామెంట్స్ ఇస్తున్న సంకేతం ఏంటి?ఏపీ మంత్రి కొడాలి నాని గత కొన్ని రోజులుగా దేవుళ్లపై, దేవాలయాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కలకలం సృష్టిస్తున్నారు....

అమరావతి భూ కుంభకోణంపై దృష్టి మరల్చేందుకే

24 Sept 2020 5:22 PM IST
ఏపీలో ప్రతిపక్ష టీడీపీ నీచరాజకీయాలకు పాల్పడుతోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. అమరావతి భూ కుంభకోణంపై దృష్టి మరల్చడమే ఆ...

జగన్ పేరు గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కించాలి

24 Sept 2020 1:19 PM IST
వైసీపీ సర్కారుపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు చేశారు. పదహారు నెలల్లోనే 1.28 లక్షల కోట్ల అప్పులు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి...

శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

23 Sept 2020 7:20 PM IST
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం సాయంత్రం తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. సంప్రదాయ పద్దతిలో పంచెకట్టు, తిరునామంతో శ్రీవారికి...

దీపికా..రకుల్..శ్రద్ధాకపూర్ కు ఎన్ సీబీ సమన్లు

23 Sept 2020 6:05 PM IST
బాలీవుడ్, టాలీవుడ్ డ్రగ్స్ డొంక కదులుతోంది. బాలీవుడ్, టాలీవుడ్ లో టాప్ హీరోయిన్లుగా ఉన్న వారికి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్ సీబీ) సమన్లు జారీ...

మోడీ, అమిత్ షా..సోము వీర్రాజులపై నాని సంచలన వ్యాఖ్యలు

23 Sept 2020 4:14 PM IST
ఏపీ మంత్రి కొడాలి నాని బిజెపి నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. డిక్లరేషన్ కు సంబందించి గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని..డిక్లరేషన్ పై చర్చ...

రిలయన్స్ రిటైల్ లో 1.28 శాతం వాటాకు 5550 కోట్లు

23 Sept 2020 11:58 AM IST
జియో ఫ్లాట్ ఫామ్స్ లో వాటాల విక్రయం పూర్తి అయింది. ఈ వాటాల విక్రయం ద్వారా లక్ష కోట్ల రూపాయలపైనే పెట్టుబడులు సాధించిన ముకేష్ అంబానీ ఇప్పుడు రిలయన్స్ ...

అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ భేటీ

22 Sept 2020 10:06 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు. సుమారు గంట పాటు ఈ భేటీ సాగింది. వైసీపీ సర్కారు...

వైసీపీ ఓ ఫేక్ పార్టీ

22 Sept 2020 7:39 PM IST
పవిత్ర న్యాయస్థానాలపై విమర్శలా?తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు వైసీపీ సర్కారు తీరుపై మండిపడ్డారు. ‘సాక్ష్యాధారాలు ఉన్నా మంత్రి జయరామ్‌పై చర్యలు...

ఇరవై నాలుగేళ్ళ యువకుడికి 12 కోట్ల లాటరీ

22 Sept 2020 1:41 PM IST
జాక్ పాట్ అంటే ఇదే. 24 సంవత్సరాల యువకుడు. మూడు వందల రూపాయలు పెట్టి ఓ లాటరీ టిక్కెట్ కొన్నాడు. ఈ యువకుడికి ఏకంగా 12 కోట్ల రూపాయల జాక్ పాట్ తగిలింది. ఈ...

తిరుమల వివాదంలో కొత్త ట్విస్ట్..దంపతులు పట్టు వస్త్రాలు ఇవ్వాలి

22 Sept 2020 12:33 PM IST
తిరుమల డిక్లరేషన్ వ్యవహారం మంగళవారం నాడు కొత్త ట్విస్ట్ తీసుకుంది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం దీనికి కారణమైంది. సీఎం జగన్ తిరుమల సందర్శన సందర్భంగా...
Share it