Telugu Gateway

Telugugateway Exclusives - Page 40

కార్పొరేట్ల కోసమే వ్యవసాయ బిల్లులు

19 Sept 2020 2:14 PM IST
రాజ్యసభలో వ్యతిరేకించాలని సీఎం కెసీఆర్ నిర్ణయంకేంద్రంలోని మోడీ సర్కారు తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై అధికార టీఆర్ఎస్ తన వైఖరిని తేల్చిచెప్పింది. ఈ...

‘బెంజ్’ మంత్రి బుక్ అయినట్లే!

19 Sept 2020 1:52 PM IST
మరిన్ని ఆధారాలు బయటపెట్టిన అయ్యన్నఏపీకి చెందిన కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ‘బెంజ్ కారు’తో బుక్ అయినట్లే కన్పిస్తోంది. అయ్యన్న ఆరోపణలపై మంత్రి...

ఎన్ టివి హెడ్ క్వార్టర్స్ పై అర్ధరాత్రి దాడి

19 Sept 2020 12:27 PM IST
సంచలనం. ఎన్టీవీ ప్రధాన కార్యాలయంపై శుక్ర్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కార్యాలయానికి సంబంధించిన అద్దాలు ధ్వంసం...

ఏపీలో బార్లకు సర్కారు గ్రీన్ సిగ్నల్

18 Sept 2020 9:09 PM IST
ఆంధ్రప్రదేశ్ లో శనివారం నుంచి బార్ల సందడి షురూ కానుంది. ఈ మేరకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇఛ్చింది. ఇప్పటికే మద్యం రేట్లు పెంచేసి మందు బాబులకు చుక్కలు...

మోడీ బాదుడుకు తోడు ‘జగనన్న సెస్’ అదనం

18 Sept 2020 5:56 PM IST
మద్యం ధరల పెంపులాగా ఇది కూడా ‘రివర్స్’ అవుతుందనే అనుమానంకరోనా సమయంలో ప్రజలపై పెను భారంకరోనా కారణంగా అన్ని వ్యాపారాలు దారుణంగా దెబ్బతిన్నాయి. లక్షల...

మా అబ్బాయి బెంజ్ కారు ఫక్కన ఫోటో దిగాడు అంతే

18 Sept 2020 3:26 PM IST
బెంజ్ కారు లంచం ఆరోపణలను తోసిపుచ్చిన మంత్రిటీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన బెంజ్ కారు లంచం ఆరోపణలపై ఏపీ కార్మిక శాఖ మంత్రి జయరాం...

ఏపీ మంత్రి కుమారుడికి లంచంగా బెంజ్ కారు

18 Sept 2020 12:39 PM IST
అయ్యన్నపాత్రుడు సంచలన ఆరోపణలుతెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాంపై సంచలన ఆరోపణలు చేశారు. ఓ కేసులో ఏ14గా...

ఎన్డీయేకు షాక్...కేంద్ర మంత్రి రాజీనామా

17 Sept 2020 9:25 PM IST
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఊహించని పరిణామం. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న అకాలీదళ్ కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై తీవ్రంగా...

చంద్రబాబుకు ‘బిగ్ ఛాలెంజ్’

17 Sept 2020 8:48 PM IST
తిరుపతి ఉప ఎన్నికను సర్కారు రిఫరెండగా అంగీకరిస్తుందా?మూడు రాజధానులతో పాటు పలు సమస్యలకు ఈ ఎన్నికతో చెక్ పడుతుందా?‘జగన్ సర్కారుపై విపరీతమైన వ్యతిరేకత...

మీడియాపై కోర్టుకెక్కిన రకుల్ ప్రీత్ సింగ్

17 Sept 2020 12:39 PM IST
డ్రగ్స్ కేసులో తనపై ఇష్టానుసారం కథనాలు ప్రసారం చేయకుండా నిలువరించాలని కోరుతూ ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు....

సింగిల్ టూర్..‘డబుల్ ఏజెండా’!

17 Sept 2020 12:19 PM IST
కాంగ్రెస్. టీఆర్ఎస్ కలసి ప్రయాణం. టూర్ సింగిల్. ఏజెండా ‘డబుల్’. అందులో ఎవరి ప్రయోజనాలు వాళ్లవి. అసెంబ్లీ వేదికగా సాగిన సవాళ్ళ పర్యవసానంతో గురువారం...

కెసీఆర్ అసెంబ్లీ అందుకే పెట్టినట్లు ఉంది

16 Sept 2020 7:36 PM IST
ముఖ్యమంత్రి కెసీఆర్ తీరుపై కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించలేక కెసీఆర్ పారిపోయారని...
Share it