Telugu Gateway

Telugugateway Exclusives - Page 117

హైకోర్టుకు చేరిన ‘రాజధాని పంచాయతీ’

22 Jan 2020 10:21 AM IST
గత ఏడాది డిసెంబర్ 17 నుంచి ఏపీలో ఒకటే చర్చ. అదే రాజధాని తరలింపు...అమరావతి భవితవ్యం. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో వైసీపీ సర్కారు రాజధానులను మూడు...

వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకూ నిద్రపోను

21 Jan 2020 3:04 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసుల దాడిలో దెబ్బతిన్న అమరావతి రైతులను మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పరామర్శించిన అనంతరం పవన్...

స్పీకర్ తమ్మినేని అనూహ్య చర్య..అందరూ షాక్

21 Jan 2020 12:15 PM IST
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అనూహ్య చర్య అధికార, విపక్ష సభ్యులను షాక్ కు గురిచేసింది. తీవ్ర ఆగ్రహంతో స్పీకర్ తమ్మినేని తన టేబుల్ పై బలంగా...

టీడీపీకి షాక్...ఎమ్మెల్సీ డొక్కా రాజీనామా

21 Jan 2020 12:02 PM IST
అత్యంత కీలకమైన రాజధానుల వికేంద్రీకరణ బిల్లు మండలి ముందుకు వచ్చిన తరుణంలో ప్రతిపక్ష టీడీపీకి షాక్. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్...

మూడు రాజధానుల బిల్లుకు అసెంబ్లీ ఓకే

20 Jan 2020 11:01 PM IST
సోమవారం ఉదయం సరిగ్గా పదకొండు గంటలకు ఏపీ అసెంబ్లీ ప్రారంభం అయింది. తిరిగి అదే రోజు రాత్రి పదకొండు గంటలకు పూర్తయింది. పరిపాలనా వికేంద్రీకరణ,...

చేతులెత్తి నమస్కరిస్తున్నా..మూడు రాజధానుల వద్దు

20 Jan 2020 9:04 PM IST
తెలుగుదేశం అధినేత, ప్రతిఫక్ష నాయకుడు చంద్రబాబునాయుడు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మూడు రాజధానుల ప్రతిపాదన విరమించుకోవాలని కోరారు....

శాసనసభ స్పీకర్ నేరుగా విచారణకు ఆదేశించవచ్చా?

20 Jan 2020 2:57 PM IST
స్పీకర్ సభ కస్టోడియన్ మాత్రమే అంటున్న నిపుణులుసభ తీర్మానం ద్వారానే విచారణ జరగాలంటున్న సీనియర్ నేతలుస్పీకర్ విచారణ కోరటం..సీఎం ఒకే అనటంతో తెరపైకి కొత్త...

ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారమా..రాజధాని నిర్మాణమా?

20 Jan 2020 1:55 PM IST
అమరావతిలో రాజధాని పేరుతో జరిగింది రియల్ ఎస్టేట్ వ్యాపారమా?. రాజధాని నిర్మాణమా?. దీన్ని ఎవరైనా రాజధాని నిర్మాణం అంటారా?. అంటూ ఏపీ అసెంబ్లీలో ఆర్ధిక,...

జగన్ చెప్పిందే జరిగింది..పేర్లు కూడా అవే

20 Jan 2020 12:08 PM IST
అమరావతి ‘లెజిస్లేటివ్ క్యాపిటల్..వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్గత ఏడాది డిసెంబర్ 17నన అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి...

హైదరాబాద్-గోవా విమాన టిక్కెట్ రూ.1899లే

20 Jan 2020 9:05 AM IST
చౌక విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా హైదరాబాద్ నుంచి పలు ప్రాంతాలకు ప్రయాణించే వారి కోసం ఆఫర్లు ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ముంబయ్ కు 1799 రూపాయలు,...

వైసీపీ మంత్రులు..ఎమ్మెల్యేల ‘విచిత్ర రాజకీయం’

19 Jan 2020 5:08 PM IST
ఎవరైనా రాజధాని మాకొద్దు అంటారా?ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ‘రాజధాని వికేంద్రీకరణ’పై నిర్ణయం తీసుకోబోయేది జీఎన్ రావు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్,...

టీడీఎల్పీ సమావేశానికి గంటా..వాసుపల్లి డుమ్మా

19 Jan 2020 3:21 PM IST
ప్రతిపక్ష తెలుగుదేశంలో ‘రాజధాని’ వ్యవహారం కలకలం రేపుతోంది. అధికార వైసీపీలో మాత్రం సాక్ష్యాత్తూ గుంటూరు, కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు రాజధాని మొత్తం...
Share it