Telugu Gateway

Telugugateway Exclusives - Page 116

మండలిలో వైసీపీ సర్కారుకు షాక్

22 Jan 2020 10:30 PM IST
‘మూడు రాజధానుల’ పరిస్థితి ఏంటి?జాప్యం తప్ప మార్పేమీ ఉండదువైసీపీ సర్కారు దూకుడుకి బ్రేక్. ఎలాగైనా అమరావతి నుంచి విశాఖపట్నానికి అత్యంత వేగంగా రాజధానిని...

మూడు రాజధానులకు కేంద్రం సమ్మతి లేదు

22 Jan 2020 6:49 PM IST
అమరావతే శాశ్వత రాజధానిగా ఉంటుందని..ఈ విషయంలో తాము బిజెపితో కలసి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు....

పది మంది ఉన్నారు..రౌడీల్లా బిహేవ్ చేస్తున్నారు

22 Jan 2020 10:58 AM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో టీడీపీ సభ్యులపై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం పక్కకు చేరి జై అమరావతి...జై అమరావతి...

హైకోర్టుకు చేరిన ‘రాజధాని పంచాయతీ’

22 Jan 2020 10:21 AM IST
గత ఏడాది డిసెంబర్ 17 నుంచి ఏపీలో ఒకటే చర్చ. అదే రాజధాని తరలింపు...అమరావతి భవితవ్యం. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో వైసీపీ సర్కారు రాజధానులను మూడు...

వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకూ నిద్రపోను

21 Jan 2020 3:04 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసుల దాడిలో దెబ్బతిన్న అమరావతి రైతులను మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పరామర్శించిన అనంతరం పవన్...

స్పీకర్ తమ్మినేని అనూహ్య చర్య..అందరూ షాక్

21 Jan 2020 12:15 PM IST
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అనూహ్య చర్య అధికార, విపక్ష సభ్యులను షాక్ కు గురిచేసింది. తీవ్ర ఆగ్రహంతో స్పీకర్ తమ్మినేని తన టేబుల్ పై బలంగా...

టీడీపీకి షాక్...ఎమ్మెల్సీ డొక్కా రాజీనామా

21 Jan 2020 12:02 PM IST
అత్యంత కీలకమైన రాజధానుల వికేంద్రీకరణ బిల్లు మండలి ముందుకు వచ్చిన తరుణంలో ప్రతిపక్ష టీడీపీకి షాక్. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్...

మూడు రాజధానుల బిల్లుకు అసెంబ్లీ ఓకే

20 Jan 2020 11:01 PM IST
సోమవారం ఉదయం సరిగ్గా పదకొండు గంటలకు ఏపీ అసెంబ్లీ ప్రారంభం అయింది. తిరిగి అదే రోజు రాత్రి పదకొండు గంటలకు పూర్తయింది. పరిపాలనా వికేంద్రీకరణ,...

చేతులెత్తి నమస్కరిస్తున్నా..మూడు రాజధానుల వద్దు

20 Jan 2020 9:04 PM IST
తెలుగుదేశం అధినేత, ప్రతిఫక్ష నాయకుడు చంద్రబాబునాయుడు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మూడు రాజధానుల ప్రతిపాదన విరమించుకోవాలని కోరారు....

శాసనసభ స్పీకర్ నేరుగా విచారణకు ఆదేశించవచ్చా?

20 Jan 2020 2:57 PM IST
స్పీకర్ సభ కస్టోడియన్ మాత్రమే అంటున్న నిపుణులుసభ తీర్మానం ద్వారానే విచారణ జరగాలంటున్న సీనియర్ నేతలుస్పీకర్ విచారణ కోరటం..సీఎం ఒకే అనటంతో తెరపైకి కొత్త...

ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారమా..రాజధాని నిర్మాణమా?

20 Jan 2020 1:55 PM IST
అమరావతిలో రాజధాని పేరుతో జరిగింది రియల్ ఎస్టేట్ వ్యాపారమా?. రాజధాని నిర్మాణమా?. దీన్ని ఎవరైనా రాజధాని నిర్మాణం అంటారా?. అంటూ ఏపీ అసెంబ్లీలో ఆర్ధిక,...

జగన్ చెప్పిందే జరిగింది..పేర్లు కూడా అవే

20 Jan 2020 12:08 PM IST
అమరావతి ‘లెజిస్లేటివ్ క్యాపిటల్..వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్గత ఏడాది డిసెంబర్ 17నన అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి...
Share it