Telugu Gateway

Telangana - Page 139

ఏడు గంటల నుంచి ఆరు వరకూ బయటకు రావొద్దు

23 March 2020 1:01 PM IST
‘సాయంత్రం ఏడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకూ ఎవరూ బయటికి రావొద్దు. కాదని ఎవరైనా బయటకు వస్తే కఠిన చర్యలే. అత్యవసరాలు ఏమైనా ఉంటే రాత్రి ఏడు గంటల...

తెలంగాణ లాక్ డౌన్ ప్రకటించిన కెసీఆర్

22 March 2020 7:02 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం కేవలం ఐదు జిల్లాల్లో లాక్ డౌన్ సూచన చేసినా కూడా ముఖ్యమంత్రి కెసీఆర్ మాత్రం రాష్ట్రమంతటా...

అవసరం అయితే సరిహద్దులు మూసివేత..కెసీఆర్

21 March 2020 4:51 PM IST
కరోనా వైరస్ నియంత్రణకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి కెసీఆర్ నిత్యం మీడియా ముందుకు వస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. ఆదివారం నాడు దేశ...

జనతా కర్ఫ్యూ ఎఫెక్ట్...హైదరాబాద్ లో మెట్రో బంద్

21 March 2020 1:38 PM IST
హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. ‘జనతా కర్ఫ్యూ’లో భాగంగా ఆదివారం నాడు హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులు బంద్ చేయనున్నారు. మెట్రో కు అనుబంధంగా...

వాళ్ళెవరికీ ప్రాణాపాయం లేదు..ఈటెల

20 March 2020 7:27 PM IST
భారత్ లో కరోనా కేసుల సంఖ్య గంట గంటకూ మారుతోంది. తెలంగాణలో కూడా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో ప్రజల్లో ఆందోళన కూడా అదే స్థాయిలో పెరుగుతోంది....

తెలంగాణలో టెన్త్ పరీక్షలు వాయిదా

20 March 2020 2:00 PM IST
తెలంగాణ హైకోర్టు శుక్రవారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షలను వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశించింది. కరోనా వైరస్...

ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన కవిత

18 March 2020 4:19 PM IST
మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా కింద ఎమ్మెల్సీ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి ప్రశాంత్ రెడ్డితోపాటు జిల్లాకు చెందిన...

తెలంగాణలో మరో కొత్త కరోనా పాజిటివ్ కేసు

18 March 2020 2:12 PM IST
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. బుధవారం నాడు కొత్తగా మరో పాజిటివ్ కేసు వెలుగులోకి వచ్చింది. దీంతో తెలంగాణలో ఈ కేసుల సంఖ్య ఆరుకు...

రేవంత్ రెడ్డికి బెయిల్

18 March 2020 1:52 PM IST
ఎట్టకేలకు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి కి బెయిల్ లభించింది. నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ ఉపయోగించారనే అభియోగంతో...

నిజామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా కవిత

18 March 2020 9:22 AM IST
ముఖ్యమంత్రి కెసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కవితను నిజామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ప్రకటించారు. ఈ మేరకు టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ అధికారికంగా నిర్ణయం...

తెలంగాణలో ఐదుకు చేరిన కరోనా కేసులు

17 March 2020 5:27 PM IST
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. తొలుత ఒక్క కేసు మాత్రమే ఉన్న రాష్ట్రంలో తర్వాత మూడు..నాలుగు..ఇప్పుడు ఐదుకు చేరింది. ఈ ఐదు ...

త్వరలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెంచుతాం

16 March 2020 4:44 PM IST
తెలంగాణలో గత ప్రభుత్వాలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాయని ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం అని తాము ఎప్పుడూ చెప్పలేదని..లక్ష...
Share it