Home > Latest telugu news
You Searched For "Latest telugu news"
బీజేపీ రెండవ జాబితాలో ఆరుగురికి చోటు
13 March 2024 9:56 PM ISTతెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్ రఘునందన్ రావు కు మెదక్ లోక్ సభ సీటు దక్కింది. బుధవారం నాడు బీజేపీ విడుదల చేసిన రెండవ జాబితాలో ఆయన పేరు ఉండటంతో ఇంత...
ఒక్క రోజులో 14 లక్షల కోట్లు హాంఫట్
13 March 2024 8:50 PM ISTలోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కు ఇంకా కేవలం రోజులే మిగిలి ఉంది. ఈ తరుణంలో బుధవారం నాడు స్టాక్ మార్కెట్ లో భారీ పతనం చోటు చేసుకుంది. ఇది చూసిన వాళ్ళు...
వివరణ ఇస్తూ మరో వివాదంలో ఉప ముఖ్యమంత్రి
13 March 2024 1:51 PM ISTదేశంలో ఎక్కడైనా ...ఏ రాష్ట్రంలో అయినా మెజారిటీ వచ్చిన పార్టీనే అధికారంలో ఉంటుంది. వాళ్ళకే పాలనాధికారం దక్కుతుంది అనే విషయం తెలిసిందే. మొన్నటి...
బలం లేని బీజేపీ కోసం జన సేన త్యాగం
12 March 2024 6:37 PM ISTరాజకీయ నాయకులు తాము ఏమి చేసినా దేశం కోసం..రాష్ట్రం కోసమే అని చెపుతారు. అయితే వీటిని ప్రజలు నమ్ముతున్నారా లేదా అనే అంశాలతో మాత్రం వాళ్లకు సంబంధం...
ఎస్ బిఐ కి సుప్రీం షాక్
11 March 2024 1:37 PM ISTకేంద్రంలోని మోడీ సర్కారు ను కాపాడేందుకు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా (ఎస్ బీఐ) చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. సుప్రీం కోర్టు సోమవారం నాడు ఇచ్చిన...
స్వర్ణయుగం దిశగా పాలన
11 March 2024 9:53 AM ISTఊహించిందే జరిగింది. టీడీపీ, జన సేన కూటమిలో చేరిన బీజేపీ పై వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి విమర్శలు చేయకుండా...
లోక్ సభ ఎన్నికల వేళ కొత్త సంకటం
10 March 2024 7:26 PM ISTలోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ టీడీపీ మద్దతు ఎవరికి?. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ...లోక్ సభ ఎన్నికల వేళ ఆరేళ్ళ తర్వాత తెలుగు దేశం పార్టీ మళ్ళీ ఎన్ డీఏ లో...
ఏపీ రాజకీయం లెక్కలు మారాయి
9 March 2024 5:22 PM ISTఆంధ్ర ప్రదేశ్ రాజకీయం లెక్కలు మారాయి. మారిన ఈ లెక్కల్లో బీజేపీ లెక్క ఎలా ఉండబోతుంది?. బీజేపీ విషయంలో జగన్ దూకుడు ఉంటుందా..లేక బీజేపీ ని మినహాయించి...
మహిళా దినోత్సవం రోజు
8 March 2024 4:00 PM ISTసుధా మూర్తి. పరిచయం అక్కరలేని పేరు. ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్ సహవ్యవస్థాకుడు నారాయణమూర్తి భార్య అయిన ఆమె రాజ్య సభకు నామినేట్ అయ్యారు. లోక్ సభ...
టేకాఫ్ తర్వాత ఊడిపడిపోయిన టైర్
8 March 2024 1:40 PM ISTవిమానం సాఫీగా వెళ్లినంతసేపు అంతా హాయిగానే ఉంటుంది. ఎప్పుడైనా..ఎక్కడైనా తేడా వస్తేనే అందులో ఉన్న ప్రయాణికుల టెన్షన్ పీక్ కు వెళుతుంది. ఒక్కో సారి...
ప్రవీణ్ కుమార్ మారిపోయారు
6 March 2024 8:40 AM ISTకెసిఆర్ జమానాలో జరిగిన టిఎస్ పీఎస్ సి పేపర్ల లీక్ వ్యవహారం తెలంగాణాలో పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. గత ఎన్నికల ముందు చోటు చేసుకున్న ఈ ఘటన అటు...
ఫోటో లు చెపుతున్న నిజాలు
5 March 2024 10:26 AM ISTతెలంగాణాలో ప్రభుత్వం మారిన తర్వాత ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటన రాజకీయ వర్గాల్లో అత్యంత ఆసక్తి కర అంశంగా మారింది. ఎవరు ముఖ్యమంత్రి గా ఉన్నా...

