Home > Latest telugu news
You Searched For "Latest telugu news"
కోవిషీల్డ్..కోవ్యాగ్జిన్ వ్యాక్సిన్లకు అనుమతి మంజూరు
3 Jan 2021 9:52 PM ISTకరోనాపై పోరు తుది దశకు చేరుకుంది. భారత్ లో రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా...
ఏపీలో ప్రభుత్వ ఉగ్రవాదం
3 Jan 2021 9:08 PM ISTతెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వైసీసీ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీలో ప్రభుత్వ ఉగ్రవాదం నడుస్తోందని..ఇది...
డొనాల్డ్ ట్రంప్ కు షాక్
2 Jan 2021 1:32 PM ISTపదవి నుంచి దిగిపోయే ముందు కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరువు పొగొట్టుకున్నారు. ఎన్నో వివాదస్పద నిర్ణయాలతో నిత్యం వార్తల్లో వ్యక్తిగా...
అప్పట్లో పాక్ లో..ఇప్పుడు ఏపీలో
1 Jan 2021 9:57 PM ISTఏపీలో వరసగా దేవాలయాలపై జరుగుతున్న దాడులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు పాకిస్థాన్ లో ఇలాంటి ఘటనలు జరిగేవని...
కోవిషీల్డ్ కు నిపుణుల కమిటీ ఓకే
1 Jan 2021 7:49 PM ISTముందు నుంచి అనుకుంటున్నదే అయినా ఓ శుభవార్త. నూతన సంవత్సరం తొలి రోజు కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి కీలక పరిణామం. కేంద్ర డ్రగ్ ప్రామాణిక నియంత్రణా సంస్థ...
తెలంగాణలో వచ్చేది బిజెపి ప్రభుత్వమే
1 Jan 2021 3:53 PM ISTబిజెపితో 30 మంది అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. 2023 ఎన్నికల్లో తెలంగాణలో వచ్చేది...
చల్లా రామకృష్ణారెడ్డి మృతి
1 Jan 2021 3:49 PM ISTవైసీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కరోనాతో మరణించారు. ఆయన హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందారు. గత నెల 13న...
కాంగ్రెస్ కు మరో షాక్..బిజెపిలోకి కోమటిరెడ్డి
1 Jan 2021 3:47 PM ISTకోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొంత కాలంగా మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో పీసీసీ రచ్చ నడుస్తున్నా ఆయన ఇంతవరకూ దీనిపై నోరెత్తలేదు....
భారత్ లో 20కి పెరిగిన బ్రిటన్ కరోనా కేసులు
30 Dec 2020 10:24 AM ISTదేశంలో బ్రిటన్ స్ట్రెయిన్ కరోనా కేసుల సంఖ్య 20కి పెరిగింది. తొలుత ఆరు కేసులు మాత్రమే ఉండగా..ఇప్పుడు ఆ సంఖ్య 20కి పెరిగింది.ఈ స్ట్రెయిన్ పెద్ద...
ఎల్ఆర్ఎస్ పై సర్కారు కీలక నిర్ణయం
29 Dec 2020 7:16 PM ISTఎల్ఆర్ఎస్ వ్యవహారం గత కొన్ని రోజులుగా తెలంగాణలో రాజకీయ దుమారం రేపుతోంది. అటు ప్రజల నుంచి ఇటు రాజకీయ పార్టీల నుంచి దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం...
జమిలి ఎన్నికలు వస్తే జగన్ ఇంటికే
29 Dec 2020 4:40 PM ISTతెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ మంగళవారం నాడు ప్రకాశం జిల్లాలో పర్యటించారు. నివర్ తుఫాన్ బాధితులను పరామర్శించారు. ఈ...
ఎస్ఈసీతో చర్చలు జరపండి
29 Dec 2020 4:27 PM ISTస్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు మంగళవారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్య కార్యదర్శి స్థాయి అధికారులు తొలుత ఎస్ఈసీతో చర్చలు...












