Telugu Gateway
Top Stories

భారత్ లో 20కి పెరిగిన బ్రిటన్ కరోనా కేసులు

భారత్ లో 20కి పెరిగిన బ్రిటన్ కరోనా కేసులు
X

దేశంలో బ్రిటన్ స్ట్రెయిన్ కరోనా కేసుల సంఖ్య 20కి పెరిగింది. తొలుత ఆరు కేసులు మాత్రమే ఉండగా..ఇప్పుడు ఆ సంఖ్య 20కి పెరిగింది.ఈ స్ట్రెయిన్ పెద్ద ప్రమాదకరం కాకపోయినా వేగంగా విస్తరించే లక్షణం ఒక్కటే దీనిలో ఆందోళన కలిగించే పరిణామంగా వైద్యులు చెబుతున్నారు.

బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో 107 మంది శాంపిళ్ళను పరీక్షలకు పంపగా అందులో 20 శాంపిళ్లలో బ్రిటన్ స్ట్రెయిన్ ను గుర్తించారు. దేశంలోని పలు ల్యాబ్ ల్లో వీటిని పరీక్షించి ఫలితాలను నిర్ధారించారు. ఏపీలో కూడా మంగళవారం నాడు ఒక బ్రిటన్ స్ట్రెయిన్ కేసు వెలుగు చూసింది.

Next Story
Share it