Telugu Gateway

You Searched For "Latest telugu news"

ఉగాది నుంచి తిరుమలలో అన్ని ఆర్జిత సేవలు

27 Feb 2021 6:16 PM IST
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఉగాది నుంచి కరోనా కారణంగా ఆగిపోయిన అన్ని ఆర్జిత సేవలను అందుబాటులోకి తీసుకురావాలని...

నిన్న ఎన్టీఆర్ పేరు...వెంటనే లోకేష్ కు పగ్గాల డిమాండ్

27 Feb 2021 3:34 PM IST
వెంటనే స్పందించిన చంద్రబాబు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి కుప్పం పర్యటనలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో దారుణ పరాభవం...

జనసేనలో పెరిగిన జోష్

27 Feb 2021 3:11 PM IST
ఏపీలో మార్పుకు ఇదే సంకేతం పంచాయతీ ఎన్నికల అనంతరం జనసేనలో జోష్ పెరిగింది. ఈ ఎన్నికల్లో తమకు 27 శాతం ఓటింగ్ వచ్చిందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్...

ఇది మోడీ ఐడియానా..అమిత్ షా సలహానా?

26 Feb 2021 9:18 PM IST
పశ్చిమ బెంగాల్ లో ఎనిమిది విడతల్లో ఎన్నికలు నిర్వహించేలా సీఈసీ సునీల్ అరోరా విడుదల చేసిన షెడ్యూల్ పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు....

లగేజ్ కూ విమాన టిక్కెట్ రేటుకూ లింక్

26 Feb 2021 8:49 PM IST
తక్కువ లగేజీ. తక్కువ రేటుకే విమాన టిక్కెట్. త్వరలోనే ఈ విధానం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు విమానయాన నియంత్రణా సంస్థ డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్...

చంద్రబాబు ముందు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన

26 Feb 2021 8:00 PM IST
రంగంలోకి దింపాలని కోరిన కార్యకర్తలు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడికి ఊహించని పరిణామం ఎదురైంది. ఆయన ప్రస్తుతం కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న...

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఎనిమిది దశల్లో

26 Feb 2021 6:23 PM IST
దేశంలో మరో మినీ ఎన్నికల సంగ్రామానికి రంగం సిద్ధం అయింది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌...

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయపై దాడి

26 Feb 2021 5:54 PM IST
హిమాచల్ ప్రదేశ్ లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. గవర్నర్ బండారు దత్తాత్రేయపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాడి చేశారు. ఈ వ్యవహారం కలకలం రేపింది....

పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

26 Feb 2021 5:09 PM IST
ఏపీలోని అధికార వైసీపీపై జనసేన అధినేత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పీఠం కదులుతుందనే భయంతోనే జనసేనపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. భీమవరం ఎమ్మెల్యే ఓ అకు...

ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

26 Feb 2021 1:06 PM IST
రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ప్రకటించిన షెడ్యూల్ ఫ్రకారమే ఏపీలోమున్సిపల్ ఎన్నికలు సాగనున్నాయి. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లు రద్దు చేసి..కొత్తగా...

న్యాయవాదుల హత్యపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి

26 Feb 2021 12:52 PM IST
గవర్నర్ కు కాంగ్రెస్ వినతి తెలంగాణలో కలకలం రేపిన న్యాయవాద దంపతుల హత్యపై కాంగ్రెస్ పార్టీ నేతలు శుక్రవారం నాడు గవర్నర్ తమిళ్ సైకి ఫిర్యాదు చేశారు. ఈ...

కరోనా బులెటిన్ రోజూ విడుదల చేయాల్సిందే

25 Feb 2021 2:38 PM IST
తెలంగాణ హైకోర్టు కరోనాకు సంబంధించి గురువారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతి రోజూ కరోనా బులెటిన్ విడుదల చేయాల్సిందేనని స్పష్టం చేసింది. గత కొన్ని...
Share it