Home > Latest telugu news
You Searched For "Latest telugu news"
ఏపీ బిజెపి అదిరిపోయే కామెడీ
29 March 2021 11:43 AM ISTఒక ఎంపీ సీటుకు మద్దతు కోరుతూ పవన్ ను సీఎం చేస్తామని ఆఫర్ తిరుపతి ఎన్నికల ఎఫెక్ట్...సీఎం జగన్ పైనా తీవ్ర విమర్శలు ఒకప్పుడు గ్రామాల్లో సారా కాసేవారు ...
డబ్బుకు ఓటేస్తారా...నిజాయతీకా?
28 March 2021 10:15 PM ISTతిరుపతి ఓటర్లు తేల్చుకోవాల్సిన అంశం ఇదేనని బిజెపి అభ్యర్ధి, రిటైర్డ్ ఐఏఎస్ రత్నప్రభ వ్యాఖ్యానించారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో గెలిపిస్తే తిరుపతి...
మద్యం..ఇసుక..సిమెంట్ వ్యాపారాలకే సీఎం
28 March 2021 8:50 PM ISTజనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మద్యం, ఇసుక, సిమెంట్ వ్యాపారాలకే...
రైతులకు ఏపీ మంత్రి క్షమాపణ
28 March 2021 8:04 PM IST'వరి సోమరిపోతు వ్యవసాయం' అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి శ్రీరంగనాథరాజు రైతులకు క్షమాపణ చెప్పారు. ఉండిలో తాను చేసిన వ్యాఖ్యల పట్ల ఎవరైనా...
షర్మిలను అడ్డం పెట్టుకుని గెలిచేందుకు టీఆర్ఎస్ ప్లాన్
28 March 2021 5:46 PM ISTఅధికార టీఆర్ఎస్ పై బిజెపి సంచలన వ్యాఖ్యలు చేసింది. వైఎస్ షర్మిలను అడ్డంపెట్టుకుని వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని బిజెపి...
తిరుపతి ఫలితంతో జాతీయ స్థాయి గుర్తింపు
28 March 2021 4:38 PM ISTఅధికార వైసీపీ తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ఫలితంపై పూర్తి స్థాయి ధీమాతో ఉంది. ఈ ఎన్నికలో తమ గెలుపు లాంఛనమే అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి...
ఏపీ బడ్జెట్ ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం
28 March 2021 3:22 PM ISTరాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల కాలానికి సిద్ధం చేసిన తాత్కాలిక బడ్జెట్ ఆర్డినెన్స్ కు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. ఇటీవలే కేబినెట్...
కర్నూలు విమానాశ్రయం నుంచి సర్వీసులు ప్రారంభం
28 March 2021 1:22 PM ISTఏపీలోని మరో విమానాశ్రయంలో ఆదివారం నాడు వాణిజ్య సర్వీసులు ప్రారంభం అయ్యా యి. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు విమానాశ్రయాన్ని తాజాగా సీఎం జగన్ ప్రారంభించిన...
బద్వేల్ ఎమ్మెల్యే మృతి
28 March 2021 1:05 PM ISTకడప జిల్లా బద్వేల్ నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య ఆదివారం నాడు తుది శ్వాస విడిచారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో ఇబ్బంది...
జనసేన..బిజెపి పొత్తులో ఏదో తేడా?
26 March 2021 9:42 PM ISTరత్నప్రభ భేటీపై కూడా మొక్కుబడి ప్రకటనఅసలు పవన్ కళ్యాణ్ ప్రచారంలో పాల్గొంటారా?బిజెపి, జనసేన పొత్తు విషయంలో ఏదో తేడా కొడుతోంది. అసలు జనసేన తిరుపతి లోక్...
ఏపీ కొత్త ఎస్ఈసీ నీలం సాహ్ని
26 March 2021 9:21 PM ISTఏపీ సర్కారు సాధ్యమైనంత వేగంగా పెండింగ్ లో ఉన్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పూర్తి చేసుకునే యోచనలో ఉంది. వాస్తవానికి ఇవి కూడా ప్రస్తుత ఎస్ఈసీ...
పోలవరం నిర్వాసితులపై దౌర్జన్యమా?
26 March 2021 9:05 PM ISTజాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తాం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోలవరం నిర్వాసితుల అంశంపై స్పందించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు భూములు...












