Home > Latest telugu news
You Searched For "Latest telugu news"
తెలంగాణలో లాక్ డౌన్ ఉండదు
26 March 2021 1:52 PM ISTముఖ్యమంత్రి కెసీఆర్ లాక్ డౌన్ అంశంపై కుండబద్ధలు కొట్టారు. రాష్ట్రంలో లాక్ డౌన్ ఉండబోదని స్పష్టం చేశారు. గత ఏడాది విధించిన లాక్ డౌన్ వల్ల ఆర్ధికంగా...
బడ్జెట్ ఆర్డినెన్స్ కు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్
26 March 2021 1:40 PM ISTజడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఏపీ సర్కారు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ఉంది. ఈ లోగా వ్యాక్సినేషన్ ప్రక్రియను...
బడ్జెట్ ఆర్డినెన్స్ పై యనమల ఆగ్రహం
26 March 2021 1:23 PM ISTవైసీపీ సర్కారు వరసగా రెండో సారి ఆర్డినెన్స్ రూపంలో బడ్జెట్ ఆమోదం పొందేందుకు చేస్తున్న ప్రయత్నాలను శాసనమండలిలో టీడీపీ నేత యనమల రామకష్ణుడు తప్పుపట్టారు....
తిరుపతి బిజెపి లోక్ సభ అభ్యర్ధిగా రత్నప్రభ
25 March 2021 9:36 PM ISTప్రచారమే నిజం అయింది. రిటైర్డ్ ఐఏఎస్, కర్ణాటక మాజీ సీఎస్ కె. రత్నప్రభను తిరుపతి ఉప ఎన్నిక బరిలో నిలపాలని బిజెపి నిర్ణయించింది. ఈ మేరకు ఆమె పేరును...
ఏపీలో కొత్తగా ఆరు వేల పోలీసు నియామకాలు
25 March 2021 9:22 PM ISTఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సంవత్సరం కొత్తగా ఆరు వేల పోలీసు నియామకాలు చేపట్టాలని ఆదేశించారు....
బెంగుళూరులోకి ప్రవేశంపై ఆంక్షలు
25 March 2021 6:47 PM ISTకోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ ఉంటేనే అనుమతిదేశ వ్యాప్తంగా కరోనా కథ మళ్ళీ మొదటికి వస్తోంది. దీంతో పలు రాష్ట్రాలు వరస పెట్టి ఆంక్షలు విధిస్తున్నాయి....
కెసీఆర్ ప్రధాని అయితే దేశ చరిత్రే మారిపోతుంది
25 March 2021 5:59 PM ISTతెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కెసీఆర్ ఒక సారి దేశ ప్రధాని కావాలని ఆకాక్షించారు. కెసీఆర్...
అధికారంలోకి వచ్చేది మనమే..ముఖ్యమంత్రి నేనే
25 March 2021 5:09 PM ISTవైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ చెపితే రాలేదు..బిజెపి అడిగితే పార్టీ లేదు. ఒంటరిగానే పోటీచేస్తాం. అధికారంలోకి వస్తాం. దేవుడి దయ..ప్రజల...
జస్టిస్ రమణపై జగన్ ఫిర్యాదులను కొట్టేసిన సుప్రీం
24 March 2021 6:15 PM ISTఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2020 అక్టోబర్ 6న సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్ వీ రమణపై సీజెఐ ఎస్ ఏ బొబ్డేకు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల తర్వాత ఈ...
థియేటర్లు మూసివేసే ఆలోచన లేదు
24 March 2021 2:41 PM ISTకరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో పాఠశాలలు, కాలేజీలు మూసివేతకు నిర్ణయం తీసుకున్న సర్కారు..థియేటర్లు కూడా మూసివేస్తుందని విస్తృతంగా ప్రచారం జరిగింది....
సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా ఎన్ వి రమణ పేరు సిఫారసు
24 March 2021 12:36 PM ISTకీలక పరిమాణం. సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఏ బొబ్డే సిఫారసు చేశారు....
రెండేళ్లలో మూడు అత్యుత్తమ ఇసుక విధానాలా?
24 March 2021 9:40 AM ISTఇసుక తుఫాన్ లో జగన్ సర్కారు గతంలోనూ ఇదే తరహాలో అత్యత్తుమం అంటూ ప్రకటనలు ప్రైవేట్ సంస్థకు ఇచ్చి సమర్ధనకు తంటాలు ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ ఏ అంశంపై...












