క్వారంటైన్ లోకి పవన్ కళ్యాణ్
BY Admin11 April 2021 8:03 AM GMT
X
Admin11 April 2021 8:03 AM GMT
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిబ్బందిలో పలువురు కరోనా బారినపడ్డారు.వీరంతా ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. దీంతో ఆయన కూడా ముందు జాగ్రత్త చర్యగా క్వారంటైన్ లోకి వెళ్లారు. వైద్యుల సూచనల మేరకు ప్రశాంత వాతావరణంలో పవన్ కళ్యాణ్ విశ్రాంతి తీసుకుంటున్నారని జనసేన ఒక ప్రకటనలో వెల్లడించింది. క్వారంటైన్ లో ఉన్నా రోజువారీ విధులు నిర్వహిస్తూనే పార్టీ కార్యక్రమాలను పరిశీలిస్తున్నారు. టెలి కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నాయకులతో మాట్లాడుతున్నారన్నారన్నారు.
Next Story