Home > #Latest telugu news.
You Searched For "#Latest telugu news."
అసెంబ్లీకి వచ్చిపోతే హోదా ఇస్తామన్నారా ఎవరైనా!
24 Feb 2025 5:06 PM ISTవైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఏమీ మారలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమి చవి చూసి ఏడాది కావస్తున్నా ఆయన ఇంకా ప్రజలను మభ్య పెట్టాలనే చూస్తున్నారు....
ఏపీ లో బీజేపీ సైలెంట్ ఆపరేషన్ !
21 Feb 2025 6:04 PM ISTరాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ప్రస్తుతానికి కేంద్రంలో అధికారంలో చెలాయిస్తున్న బీజేపీకి...ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ కి జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్...
కేజ్రీవాల్ తో పాటు అగ్రనేతలంతా ఇంటికే
8 Feb 2025 2:13 PM ISTఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆప్ కు బిగ్ షాక్ తగిలింది. అధికారం కోల్పోవటం ఒకెత్తు అయితే ..ఆ పార్టీ అగ్రనేతలు అంతా ఇంటి దారి పట్టారు. ఇందులో...
పెరిగిన వాల్యూమ్స్
5 Feb 2025 5:36 PM ISTస్టాక్ మార్కెట్ లో గత కొన్ని రోజులుగా లారస్ లాబ్స్ షేర్లు దూకుడు మీద ఉన్నాయి. బుధవారం నాడు ఈ కంపెనీ షేర్లు ఏకంగా 25 రూపాయల లాభంతో 52 వారాల గరిష్ట...
కలకలం రేపుతున్న కొంత మంది మంత్రుల దందాలు
1 Feb 2025 8:33 PM ISTతెలంగాణ కాంగ్రెస్ సర్కారు విషయంలో నిన్న మొన్నటి వరకు పాలనా పరమైన అంశాలపైనే విమర్శలు ఉండేవి. ఇప్పుడు రాజకీయ అంశాలు కూడా తెర మీదకు వచ్చాయి. ప్రభుత్వంలో...
అసలు ఎవరైనా ఫార్మ్ హౌస్ పాలన కోరుకుంటారా!
31 Jan 2025 5:46 PM ISTఆన్ లైన్ పోల్ తో కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ కొట్టుకుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఆ పార్టీ కి జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. తర్వాత ఎన్ని వివరణలు...
కోటి సభ్యత్వాల ఘనత అంతా లోకేష్ దేనా?!
18 Jan 2025 6:09 PM ISTఅంతా వ్యూహాత్మకమే. కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస రెడ్డి అధికారికంగా..బహిరంగ వేదిక మీద నుంచి నారా లోకేష్ ను డిప్యూటీ...
రోజుకు జనసేన నుంచి వెళుతున్న టీటీడీ సిఫారసు లేఖలు ఎన్ని ?
10 Jan 2025 1:04 PM ISTతిరుపతిలో వైకుంఠ ఏకాదశి దర్శన టిక్కెట్ల తొక్కిసలాటలో ఆరుగురు మరణించిన విషాద ఘటన కలకలం రేపింది. ఇందులో వ్యక్తుల కంటే వ్యవస్థల వైఫల్యం స్పష్టం. టీటీడీ...
పది వేల మందికి ఉద్యోగాలు
9 Oct 2024 8:10 PM ISTకూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ కు ఇది బిగ్ న్యూస్. దిగ్గజ ఐటి కంపెనీ టిసిఎస్ వైజాగ్ కేంద్రంగా తన క్యాంపస్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది....
అప్పుడు అలా..ఇప్పుడు ఇలా
8 Oct 2024 8:40 PM ISTప్రతిపక్షంలో ఉండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇసుక సమస్యపై పదే పదే గళమెత్తేవారు. ప్రభుత్వం ఇసుక సరఫరా చేయకపోవటం వల్ల నిర్మాణ రంగం కుదేలు అవుతుంది,...
మరీ ఇంత దారుణమా
1 Oct 2024 1:54 PM ISTషాకింగ్ పరిణామం ఇది. ఐ ఫోన్ కోసం ఇంత దారుణమా. ఉత్తరప్రదేశ్ లోని లక్నోకు చెందిన వ్యక్తి ఒకరు లక్షన్నర రూపాయల విలువ చేసే ఐ ఫోన్ కోసం ఆన్ లైన్ లో ఆర్డర్...
కూటమిలో చిచ్చురేపుతున్న చేరికలు
23 Sept 2024 10:23 AM ISTబాలినేని వ్యవహారంపై దామచర్ల జనార్దన్ సంచలన వ్యాఖ్యలు ఆంధ్ర ప్రదేశ్ లోని కూటమిలో చేరికల వ్యవహారం చిచ్చు రేపుతోంది. కూటమిలో ప్రధాన పార్టీ గా ఉన్న...

