Telugu Gateway

You Searched For "Ap govt."

ఏపీలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

20 Aug 2021 7:33 AM GMT
ఏపీ స‌ర్కారు రాత్రి క‌ర్ఫ్యూ పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఈ పొడిగింపు సెప్టెంబ‌ర్ 4 వ‌ర‌కూ కొన‌సాగ‌నుంది. రాత్రి ప‌ద‌కొండు గంట‌ల నుంచి ఉద‌యం ఆరు...

ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వ‌లేదు కానీ..సాక్షికి మాత్రం 16.87 కోట్లా!

4 Aug 2021 11:31 AM GMT
తెలుగుదేశం ఎమ్మెల్సీ నారా లోకేష్ స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఉద్యోగుల‌కు జీతాలు..పెన్ష‌న్లు ఇవ్వ‌టం లేదు కానీ ఇంత క‌ష్ట స‌మ‌యంలోనూ సాక్షి...

మ‌ధ్య‌వ‌ర్తిత్వం మాకొద్దు..న్యాయ‌ప‌రిష్కార‌మే బెస్ట్

4 Aug 2021 6:56 AM GMT
తెలంగాణ‌, ఏపీల మ‌ధ్య త‌లెత్తిన కృష్ణా జలాల వివాదానికి సంబంధించి ఏపీ స‌ర్కారు త‌న వైఖ‌రిని స్ప‌ష్టం చేసింది. ఈ విష‌యంలో మ‌ధ్య‌వ‌ర్తిత్వం...

ఆగ‌స్టు 14 వ‌ర‌కూ ఏపీలో నైట్ క‌ర్ఫ్యూ

30 July 2021 7:26 AM GMT
దేశ వ్యాప్తంగా క‌రోనా కేసులు క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతున్న త‌రుణంలో కేంద్రం రాష్ట్రాల‌ను అప్ర‌మ‌త్తం చేస్తోంది. తాజాగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ మేర‌కు...

రాష్ట్రాన్ని జ‌గ‌న్ దివాళా తీయించారు

23 July 2021 7:28 AM GMT
రాష్ట్ర అభివృద్ధి సంస్థ (ఏపీఎస్ డీసీ) చేసే అప్పులకు గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆర్ధిక మంత్రి బుగ్గ‌న‌రాజేంద్ర‌నాథ్ రెడ్డి రాష్ట్ర ప్రజలను...

ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ క‌థ ఇక కంచికే!

19 July 2021 11:59 AM GMT
అమ‌రావ‌తి భూములు. ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్. టీడీపీ అధికారంలో ఉన్న‌ప్ప‌టి నుంచి ప‌దే పదే విన్పిస్తున్న మాట‌లు. ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ అనేది వాస్త‌వానికి...

ఏపీలో ప‌ది మెడిక‌ల్ కాలేజీల నిర్మాణ ప‌నులు 'మెఘా'ర్ప‌ణం

19 July 2021 4:58 AM GMT
ప‌ద‌హారు కాలేజీల్లో ప‌ది మెఘా కే మొత్తం ప్రాజెక్టు వ్య‌యం 7880 కోట్లు...మెఘా వాటా ప‌నులు దాదాపు ఐదు వేల కోట్ల రూపాయ‌లు అది సాగునీటి ప్రాజెక్టు అయినా...

టీటీడీ ఛైర్మ‌న్ గా మ‌ళ్ళీ సుబ్బారెడ్డే

17 July 2021 7:48 AM GMT
తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) ఛైర్మ‌న్ గా మ‌రోసారి వై వీ సుబ్బారెడ్డికే అవ‌కాశం ఇచ్చారు. ఇటీవ‌లే ఆయ‌న రెండేళ్ళ ప‌ద‌వీ కాలం ముగియ‌టంతో...

సుప్రీంకు చేరిన జ‌ల జ‌గ‌డం

14 July 2021 6:53 AM GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో మాట‌ల మంట‌లు రేపిన జ‌ల వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. అక‌స్మాత్తుగా కృష్ణా జ‌లాల‌కు సంబంధించిన వివాదం ఇటీవ‌ల...

మాట్లాడాలంటే తెలంగాణ వాళ్లు రావాలి క‌దా?

13 July 2021 2:54 PM GMT
జ‌ల వివాదంపై సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌నున్న‌ట్లు ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామకృష్ణారెడ్డి తెలిపారు. తెలంగాణ చ‌ర్య‌ల వ‌ల్ల నీరు స‌ముద్రంలోకి...

క‌త్తి మ‌హేష్ చికిత్స‌కు ఏపీ స‌ర్కారు 17 లక్షలు మంజూరు

2 July 2021 10:33 AM GMT
రోడ్డు ప్ర‌మాదంలో తీవ్ర గాయాల పాలైన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్..సినీ విశ్లేష‌కుడు క‌త్తి మ‌హేష్ చికిత్స‌కు ఏపీ స‌ర్కారు 17 ల‌క్షల రూపాయ‌లు మంజూరు చేసింది....

తెలంగాణ‌పై మోడీకి ఫిర్యాదు

30 Jun 2021 2:07 PM GMT
తెలంగాణ స‌ర్కారు తీరుపై ఏపీ నీటిపారుద‌ల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. తాము వాళ్ల కంటే గ‌ట్టిగా..అంత‌కంటే ...
Share it