Telugu Gateway

Politics - Page 90

రామ మందిర నిర్మాణంపై మోడీ కీలక ప్రకటన

5 Feb 2020 12:08 PM IST
అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి సంబంధించి ప్రధాన నరేంద్రమోడీ బుధవారం నాడు లోక్ సభలో కీలక ప్రకటన చేశారు. మంత్రివర్గ సమావేశం అనంతరం నేరుగా సభకు వచ్చిన...

అమరావతితో ‘బిజెపి..కేంద్రం ఆటలు’!

5 Feb 2020 10:19 AM IST
‘క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్’ మినహాయింపు ఇచ్చిన కేంద్రంఒక్క అమరావతితోనే ఏంటి?. ఏపీతోనే బిజెపి ఆటలు ఆడుకుంటోంది. విభజనతో నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా...

జగన్ వడ్డీతో సహా చెల్లించే రోజు దగ్గర్లోనే ఉంది

4 Feb 2020 9:26 PM IST
వైసీపీ ప్రభుత్వం చేస్తున్నట్లు తాము అధికారంలో ఉన్నప్పుడు చేసి ఉంటే జగన్ అసలు బయట తిరిగేవాడా అని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. బోస్టన్...

రాజధానిపై నిర్ణయం రాష్ట్రానిదే..స్పష్టం చేసిన కేంద్రం

4 Feb 2020 8:33 PM IST
కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది. తొలి సారి ఏపీ రాజధానుల అంశంపై ఓ ప్రకటన చేసింది. లోక్ సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అడగిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఈ...

ఎన్ఆర్ సీపై కేంద్రం కీలక ప్రకటన

4 Feb 2020 12:53 PM IST
గత కొన్ని నెలలుగా దేశ వ్యాప్తంగా జాతీయ పౌర పట్టిక(ఎన్ ఆర్ సీ ) వ్యవహారంపై పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగుతున్నాయి. సోమవారం నాడు పార్లమెంట్ ను కూడా ఈ అంశం...

ఎవరు ఏ మందు తాగాలో ప్రభుత్వం నిర్ణయిస్తుందా?..చంద్రబాబు

3 Feb 2020 8:28 PM IST
ఏపీ ప్రభుత్వ మద్యం విధానంపై తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఎవరు ఏ మందు తాగాలో కూడా ప్రభుత్వం...

వైజాగ్ లో జగన్ ల్యాండ్ పూలింగ్ ఎలా చేస్తారు?

3 Feb 2020 8:14 PM IST
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ను విమర్శించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో ఇదే పని ఎలా చేస్తారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రశ్నించారు....

ఇకనైనా చీకటి జీవోలు ఆపండి

3 Feb 2020 7:55 PM IST
అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాలను తరలించవద్దని హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం అర్ధరాత్రి జీవోలు జారీ చేయటం ఏమిటని జనసేన అధినేత పవన్ కళ్యాణ్...

అసలు ‘సెలక్ట్ కమిటీ’ ఉందా..లేదా?

3 Feb 2020 7:12 PM IST
ప్రస్తుతం ఏపీలోని అధికార వర్గాల్లో ఇది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. శాసనమండలి ఛైర్మన్ ఎం ఏ షరీఫ్ మాత్రం తన విచక్షణాధికారాలతో ‘సెలక్ట్ కమిటీ’కి...

లోక్ సభలో ‘అమరావతి భూ స్కామ్’

3 Feb 2020 6:40 PM IST
పార్లమెంట్ రికార్డుల్లోకి ‘అమరావతి భూ స్కామ్’ ఎక్కింది. లోక్ సభలో వైసీపీ పార్టీపక్ష నేత మిథున్ రెడ్డి ఈ అంశాన్ని సభలో ప్రస్తావించారు. గత కొంత కాలంగా...

దాడులు ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి

3 Feb 2020 5:30 PM IST
వైసీపీ ఎంపీ నందిగం సురేష్ తెలుగుదేశం నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన నారా లోకేష్ పైన తీవ్ర విమర్శలు చేశారు....

జగన్ ‘రాజశ్యామల పూజలు’

3 Feb 2020 3:36 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం నాడు విశాఖపట్నంలోని శారదా పీఠాన్ని సందర్శించారు. పీఠం వార్షికోత్సవాలకు ఆయన హాజరు అయ్యారు. సీఎం వైఎస్‌ జగన్‌...
Share it