Telugu Gateway

Politics - Page 89

నేతలు వాటాలు అడగటం ఆపేస్తేనే ఏపీకి పరిశ్రమలు

7 Feb 2020 9:39 PM IST
ఏపీకి పెద్ద ఎత్తున పరిశ్రమలు రావాలంటే నాయకులు వాటాలు అడగటం మానేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. రాయలసీమ ప్రాంతం నుంచి ఆరుగురు...

ముందు జగన్ భక్తులం..తర్వాతే మంత్రులం

7 Feb 2020 6:23 PM IST
‘ముందు మేం జగన్ భక్తులం..అనుచరులం. తర్వాతే మంత్రి పదవి. మంత్రి పదవి ఉంటే ఉంటుంది..ఊడితే ఊడుతుంది. దాని గురించి మేం ఎప్పుడూ భయపడం. కానీ జగన్ అనుచరులం....

చంద్రబాబు కుట్రలు సాగవు

7 Feb 2020 5:43 PM IST
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి ఆయనకు ఏ మాత్రం ఇప్టం లేదని..అందుకే ఎన్నో...

దాడి తట్టుకునేలా సూర్య నమస్కారాలు పెంచుతా

6 Feb 2020 7:30 PM IST
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై లోక్ సభ వేదికగా ప్రధాని నరేంద్రమోడీ వ్యంగాస్త్రాలు సంధించారు. రాహుల్ కు ఏ విషయం అయినా అర్ధం కావటానికి చాలా సమయం...

ఆ బిల్లులు సెలక్ట్ కమిటీకి వెళ్లవు!

6 Feb 2020 3:10 PM IST
రాజధాని వికేంద్రీకరణ, సీఆర్ డీఏ రద్దు బిల్లులు సెలక్ట్ కమిటీకి వెళ్ళవని ఏపీ ఆర్ధిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సంచలన...

జగన్ ముందు వాటిపై దృష్టి పెట్టాలి

6 Feb 2020 2:29 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందు పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా అంశాలపై దృష్టి సారించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సూచించారు. ఆయన...

చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో ఐటి సోదాలు

6 Feb 2020 1:39 PM IST
కీలక పరిణామం. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి మాజీ పీఎస్ శ్రీనివాస్ నివాసంలో ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన ఎన్నికల ఫలితాలు...

‘ట్రంప్’ పై వీగిన అభిశంసన తీర్మానం

6 Feb 2020 11:05 AM IST
ఊహించిందే...జరిగింది. అయినా ఓ లాంఛనం పూర్తి అయింది. అభిశంసన తీర్మానం వీగిపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెనేట్ లో విజయం సాధించారు.దీంతో...

టీడీపీ నేత ఇంటిపై ఐటి దాడులు

6 Feb 2020 10:24 AM IST
ఏపీలో మళ్ళీ ఐటి దాడుల కలకలం. తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి ఇంటిపై పది మందితో కూడిన ఐటీ అధికారుల టీమ్ ఈ దాడులు...

లోకేష్ ఓడిపోయాక ఇంకా రిఫరెండం ఎందుకు?

5 Feb 2020 5:43 PM IST
తెలుగుదేశం పార్టీపై వైసీపీ అధికార ప్రతినిధి సీ. రామచంద్రయ్య తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు తాను అధికారంలో ఉండగా ఎన్నిసార్లు రిఫరెండం పెట్టారని...

జగన్ పై జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు

5 Feb 2020 4:05 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై బిజెపి ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం...

రాష్ట్ర భవిష్యత్ కోసమే ఈ నిర్ణయం..జగన్

5 Feb 2020 1:32 PM IST
‘విశాఖ మా నగరం, మా ఊరు, మా రాజధాని. ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖ ఉంటుంది. అమరావతి శాసన రాజధానిగా ఉంటుంది. అమరావతిలో కూడా అభివృద్ధి కొనసాగుతుంది....
Share it