Telugu Gateway

Politics - Page 91

కేంద్రంపై నోరెత్తలేని స్థితిలో ఏపీ పార్టీలు!

2 Feb 2020 9:23 AM IST
పరస్పర విమర్శలతో వైసీపీ, టీడీపీ బడ్జెట్ ‘రాజకీయం’ఫ్రెండ్లీ పార్టీగా మారిన జనసేనఏపీలో విచిత్ర రాజకీయ పరిస్థితులు. అసలు ఏపీలో బిజెపి ఉనికి అంతంత...

జగన్ ఇప్పటికైనా కళ్ళు తెరవాలి

1 Feb 2020 9:45 PM IST
కేంద్ర బడ్జెట్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. వ్యవసాయంతోపాటు పలు రంగాలకు బడ్జెట్ లో ఎంతో మెరుగైన కేటాయింపులు చేశారన్నారు....

తెలంగాణపై కేంద్రం వివక్ష..కెసీఆర్

1 Feb 2020 9:35 PM IST
కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. నీతి అయోగ్ సిఫారసులను కూడా పక్కన పెట్టి..నిధుల్లో కోత పెట్టడం ద్వారా...

హోదా లేదు...విభజన హామీల అమలూ లేదు

1 Feb 2020 9:26 PM IST
కేంద్ర బడ్జెట్ పై ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీకి విభజన అప్పుడు హామీ ఇచ్చిన ప్రత్యేక హోదాతోపాటు...

జగన్ వల్లే ఏపీకి ఈ పరిస్థితి

1 Feb 2020 6:14 PM IST
కేంద్ర బడ్జెట్ లో ఏపీకి రిక్తహస్తంపై ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీ స్పందించింది. ఈ పరిస్థితికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఖరే కారణం అని ఆ...

బడ్జెట్ హైలెట్ సుదీర్ఘ స్పీచే..రాహుల్

1 Feb 2020 5:33 PM IST
కేంద్ర బడ్జెట్ పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వ్యంగాస్త్రాలు సంధించారు. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో సుదీర్ఘ స్పీచ్ తప్ప..ఏమీ...

జగన్..జెడీలపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

1 Feb 2020 5:09 PM IST
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, జనసేనకు ఇటీవలే గుడ్ బై చెప్పిన వీ వీ లక్ష్మీనారాయణలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్క ఛాన్స్...

కేంద్ర బడ్జెట్ పై వైసీపీ అసంతృప్తి

1 Feb 2020 3:48 PM IST
కేంద్ర బడ్జెట్ పై ఏపీలో అధికార వైసీపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. నిర్మలా సీతారామన్ శనివారం నాడు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన 2020-21 ఆర్ధిక సంవత్సర...

వ్యవసాయ ఉత్పత్తుల కోసం ప్రత్యేక విమాన సర్వీసులు

1 Feb 2020 12:39 PM IST
కేంద్ర బడ్జెట్ లో రైతుల సంక్షేమమే లక్ష్యంగా కేంద్రం పలు స్కీమ్ లు ప్రకటించింది. వ్యవసాయ ఉత్పత్తుల కోసం ‘కిసాన్ ఉడాన్’ పేరుతో ప్రత్యేక విమాన సర్వీసులు...

ఈ దేశం వికశిస్తున్న కమలం

1 Feb 2020 11:54 AM IST
కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పలు అంశాలను సృశించారు. ఈ దేశం వికశిస్తున్న కమలం అంటూ వ్యాఖ్యానించారు. దాల్ సరస్సులో...

జె సీ దివాకర్ రెడ్డికి జగన్ సర్కారు షాక్

31 Jan 2020 9:33 PM IST
త్రిసూల్ సిమెంట్స్ మైనింగ్ లీజులు రద్దుతెలుగుదేశం నేత, మాజీ ఎంపీ జె సీ దివాకర్ రెడ్డికి మరో షాక్. ఇప్పటికే జగన్ సర్కారు దెబ్బకు ట్రావెల్స్ బిజినెస్...

రాజధాని రైతులకు వైసీపీ ఎంపీ మద్దతు

31 Jan 2020 5:59 PM IST
కీలక పరిణామం. రాజధాని రైతులకు ఓ వైసీపీ ఎంపీ బహిరంగంగా మద్దతు ప్రకటించారు. ఇప్పటివరకూ రాజధాని రైతులు చేస్తున్న ధర్నాలవైపు వైసీపీ నేతలు ఎవరూ కన్నెత్తి...
Share it