Telugu Gateway

Politics - Page 62

కరోనా చిన్నపాటి జ్వరం కాదు

28 April 2020 7:50 PM IST
కరోనా చిన్నపాటి జ్వరం అంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోసిపుచ్చారు. ఆయన జగన్ పేరు ప్రస్తావించకుండానే...

అప్పుడే నాయకత్వ సత్తా తెలిసేది..చంద్రబాబు

28 April 2020 10:26 AM IST
విపత్తుల సమయంలోనే నాయకత్వ సామర్ధ్యం బయటపడుతుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. వైసీపీ సర్కారుకు రంగులపై ఉన్న శ్రద్ధ కరోనా...

కర్నూలు లో కరోనా ఆందోళనకరం

27 April 2020 8:02 PM IST
కర్నూలు జిల్లాలో కరోనా కేసుల పెరుగుదల తీరుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాతోపాటు నగరంలోనూ కరోనా పాజిటివ్ కేసులు అనూహ్యంగా...

‘డబ్బింగ్ సినిమా’లా జగన్ సందేశం

27 April 2020 7:05 PM IST
ఒక భాషలో తీసిన సినిమాను మరో భాషలోకి డబ్బింగ్ చేసేటప్పుడు పాత రోజుల్లో చాలా సమస్యలు వచ్చేవి. వచ్చే డైలాగ్ లకు..పెదాలకు ‘సింక్’ అయ్యేది కాదు. అప్పట్లో...

ఏపీ కిట్ల వ్యవహారంపై విచారణ

27 April 2020 5:51 PM IST
స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిగా రద్దు చేసి..మళ్ళీ కొత్తగా ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని బిజెపి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ...

ఏపీలో కరోనా విస్తరణకు టీడీపీ స్లీపర్ సెల్స్!

27 April 2020 3:09 PM IST
తెలుగుదేశం పార్టీపై ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కరోనా విస్తరణకు టీడీపీ స్లీపర్ సెల్స్ పనిచేస్తున్నట్లు అనుమానం...

మరోసారి ఘనంగా టీఆర్ఎస్ ఇరవై ఏళ్ళ ఉత్సవాలు

26 April 2020 8:54 PM IST
తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్). ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకుంది. అయితే ప్రస్తుతం కరోనా సమస్య అల్లకల్లోలం సృష్టిస్తున్న ఈ తరుణంలో పార్టీ ఇరవై ఏళ్ళ ...

అండగా నిలుద్దాం...ఇది ఊహించని విపత్తు

26 April 2020 8:15 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనా కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై గుంటూరు, కృష్ణా జిల్లా నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇది జీవితంలో ఎన్నడూ...

రైతులను ఆదుకోవాలి

26 April 2020 5:21 PM IST
ఓ వైపు గిట్టు బాటు ధర సమస్య. మరో వైపు అకాల వర్షాలతో నష్టం. ఇలా రకరకాల కారణాలతో ఇబ్బందులు పడుతున్న రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని జనసేన అధినేత పవన్...

చంద్రబాబు..లోకేష్ ఏపీకెందుకు రావటంలేదు?

25 April 2020 4:07 PM IST
హైదరాబాద్‌ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌ రాష్ట్రానికి ఎందుకు రావడంలేదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఆయన శనివారం...

నిమ్మగడ్డ లేఖ విషయంలో కొత్త ట్విస్ట్!

24 April 2020 5:26 PM IST
ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోం శాఖకు రాసిన లేఖ వివాదం కొత్త మలుపు తిరిగింది. ఈ లేఖ ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపిన సంగతి...

రైతు సమస్యలపై బండి సంజయ్ దీక్ష

24 April 2020 11:09 AM IST
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ రైతు సమస్యలపై ఉపవాసదీక్షకు దిగారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన దీక్షకు కూర్చున్నారు. బిజెపి నేతలు ఎవరి...
Share it