Telugu Gateway

Politics - Page 61

జగన్ మోసం చేశారు

14 May 2020 4:16 PM IST
పోతిరెడ్డిపాడు ఎలా ఆపాలో మాకు తెలుసు‘ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని మోసం చేశారు. పోతిరెడ్డిపాడుపై ముందుకెళ్ళే ముందు మాతో మాట్లాడితే బాగుండేది....

టీడీపీ ఓ జూమ్ పార్టీలా మారింది

14 May 2020 4:14 PM IST
తెలుగుదేశం పార్టీపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఓ జూమ్ పార్టీలా మారిందని ఎద్దేవా చేశారు. మహానాడును జూమ్ యాప్ లో...

కెసీఆర్..జగన్ కుమ్మక్కు రాజకీయాలు

14 May 2020 2:19 PM IST
పోతిరెడ్డిపాడు అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్, ఏపీ సీఎం జగన్ ‘కుమ్మక్కు రాకీయాలు’ చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి...

భూముల అమ్మకానికి ఇది సరైన సమయమా?

13 May 2020 8:18 PM IST
బిల్డ్ ఏపీ మిషన్..భూముల వేలం ద్వారా 208 కోట్ల టార్గెట్దేశమంతా..దేశమే కాదు..ప్రపంచం అంతా ఇప్పుడు కరోనా తో అల్లకల్లోలం అవుతోంది. అసలు దేశంలోనే రియల్...

జగన్..కెసీఆర్ ‘నీళ్ళ రాజకీయం రివర్స్’!

13 May 2020 12:53 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణలో ప్రాజెక్టు కడుతుంటే అప్పుడు ముఖ్యమంత్రి...

చంద్రబాబూ..జీవో 203పై మీ వైఖరేంటి?

13 May 2020 11:40 AM IST
‘అడ్డమైన విషయాలపై జూమ్ లో మాట్లాడే మీకు..ఈ నెల 5న విడుదలైన జీవోపై మాట్లాడేందుకు వారం దాటినా మనసు రాలేదా?. మీరు రాయలసీమ బిడ్డేనా? మీరు ఏపీ వారేనా?’...

మోడీ బిగ్ అనౌన్స్ మెంట్...20 లక్షల కోట్లతో ప్యాకేజీ

12 May 2020 8:46 PM IST
నూతన మార్గదర్శకాలతో 4 వవిడత లాక్ డౌన్ప్రధాని నరేంద్రమోడీ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అత్యంత కీలకమైన ఆర్ధిక ప్యాకేజీపై మంగళవారం నాడు కీలక ప్రకటన...

సోషల్ మీడియానే మన బలం

12 May 2020 5:47 PM IST
‘ప్రజా సమస్యలకు సంబంధించిన పలు అంశాలు, జనసేన ప్రస్తావించిన అంశాలు పత్రికలు, టీవీ మాధ్యమాల్లో తగిన విధంగా రావడం లేదని ఎవరూ భావించవద్దు. మనకు ఉన్న బలం...

22 ట్వీట్లు...ఐదు ప్రెస్ మీట్లు...టీడీపీ రికార్డులు

12 May 2020 4:29 PM IST
‘నలభై మంది గ్యాంగ్ స్టర్స్ ను ఎన్ కౌంటర్ చేశాను. అదే అండర్ కవర్ ఆపరేషన్ అయితే అన్ లిమిటెడ్. ఇదంతా స్పాన్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్. దిస్ ఈజ్ నాట్ జస్ట్ మై...

విశాఖలో విజయసాయిరెడ్డి బస

12 May 2020 9:31 AM IST
ఐదు రోజుల గ్యాప్ తర్వాత వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోమవారం సాయంత్రం విశాఖపట్నం చేరుకున్నారు. అంతే కాదు ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు ...

ప్రజా రవాణా రంగంపై ఆంక్షలను తొలగించాలి

11 May 2020 6:42 PM IST
దేశంలో ప్రజా రవాణా రంగంపై ఉన్న ఆంక్షలను తొలగించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోరారు. దీంతోపాటు షాపింగ్ సెంటర్లు కూడా ఓపెన్ చేసేందుకు అనుమతించి...

ఇసుక దోపిడీ...వైసీపీ, టీడీపీ సేమ్ టూ సేమ్

11 May 2020 6:08 PM IST
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక దోపిడీ ఎలా జరిగిందో ఇప్పుడు కూడా అచ్చం అలాగే సాగుతోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఏపీలో ఇసుక, మట్టి,...
Share it